January

మాజీ మంత్రి శంకర్ రావు ను అరెస్ట్ చేసిన వైనం పై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు మాట మార్చారు. తాము శంకర్ రావు ను అరెస్ట్ చేయలేదని, విచారణ కోసమే తీసుకువచ్చామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్స్ కుంభకోణంలో శంకర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

During the first phase of elections held for the co-operative societies on yesterday, Congress proves upper hand over the opposition parties in the results. Congress wins 561, TDP:361,YSRCP:186,TRS:57

Former minister Shankar rao, who was arrested by Neredmeta police on Thursday evening in connection with land encroachment and forgery case, was presented before Malkajgiri Magistrate.

భారత స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుబాష్ చంద్ర బోస్ జీవితంలో చివరి అంకం గురించి అనేక కధనాలు ప్రచారంలో ఉన్నపటికీ, భారత ప్రభుత్వం మాత్రం నిజాలు కనుగొనేందుకు ఇంతవరకు చొరవ తీసుకోలేదు.

The Congress-TRS tussle over Telangana has been taking new twist with each passing day. One day it will be about abusing the national leaders, challenges and counter challenges, another day it will be on

Chandrababu after taking a four day break has begins his ‘vastunna meekosam’ pada-yatra from Paritala on Thursday evening. Although

మాజీ మంత్రి పి.శంకరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతవరణం నెలకొంది. శంకరరావు పై అరెస్టు వారంట్ కూడా జారీ అయినప్పట్టికీ, కొద్ది కాలం క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ జరగడంతో ఆయన అరెస్టును వాయిదా వేశారు.

తెలంగాణ కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మద్దతు ప్రకటించారు. ప్రత్యేక రాష్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ఏర్పాటును ఇంకా ఆలస్యం చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటు పై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో భేటీ ఆయన తరువాత మీడియాతో మాట్లాడుతూ

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంలో కేసిఆర్, కోదండరామ్‌లకు విశాఖలో కేసు నమోదైంది. కేసిఆర్, కోదండరామ్‌లు జాతీయ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి పిర్యాధు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన విశాఖ న్యాయ సదన్ కోర్టు ఫిబ్రవరి 15న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాని తన స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విడుదలచేసుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటే, మరో పక్క జీవితకాల రాజకీయ ప్రత్యర్దులయిన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, డీ.యం.కే. అధ్యక్షుడు కరుణానిధి ఇద్దరూ కూడా కమల హస్సన్ కి తమ రాజకీయ విశ్వరూపం చూపిస్తున్నారు.

ప్రముఖ హీరో కమల్ నటించిన 'విశ్వరూపం' సినిమాను నిషేధించలేదని, శాంతిభద్రతల దృష్ట్యా సినిమాను నిలిపివేశామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. విశ్వరూపం సినిమాపై తమిళనాడు ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత "విశ్వరూపం" సినిమా నిషేధాన్ని సమర్ధించుకున్నారు. కమల్ హాసన్ నాకు శత్రువు కాదనీ, నిషేధం వెనుక ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవని చెప్పారు. ఆ సినిమా విడుదల ఆపాలని ముస్లీం సంఘాలు పిర్యాధు మేరకు కొంతకాలం నిషేధం విధించమని చెప్పారు.

తెలంగాణా కోసం నెల రోజుల సకల జనుల సమ్మెతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన తెలంగాణా ఉద్యోగీ సంఘాల నాయకుడు స్వామీ గౌడ్, ఆ నెలరోజుల సమయంలోనే తన రాజకీయ జీవితానికి బలమయిన పునాది కూడా వేసుకోగలిగారు.

స్వామిగౌడ్ ఇక ఎమ్మెల్సీ అయిపోయినట్లే! అదేంటి స్వామిగౌడ్ పోటి చేసి గెలవకుండానే ఎలా ఎమ్మెల్సీ అయిపోయారు అనుకుంటున్నారా? తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన స్వామిగౌడ్ సకల జనుల సమ్మె విజయవంతానికి పెద్ద ఎత్తున కృషి చేశారు.

Hairstyle can give away lot of secrets and often is a reflection of your true self.

కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ కాకుండా వేరేవరయినా ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే తనకీ లాభం అని కోరుకొంటోంది. కాంగ్రెస్ కోరికని వెంకయ్య నాయుడు వంటి వారు సాకారం చేస్తారేమో చూడాలి మరి.

Aircel Monday launched a product that offers users one rate for voice, SMS and data in home circles and on roaming.

అది 2011 సంవత్సరం, జనవరి నెల 16వ తేదీ. ఆరోజున తెలుగు పత్రికలు, ఛానళ్లు ఒక ప్రకటనను విడుదల చేశాయి, ప్రసారం చేశాయి. ఆ ప్రకటన కర్త పేరు 'ఊసరవెల్లి' రాజకీయాలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతీయవాది, కాదు, శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగువారి తెలంగాణా ప్రాంతానికి చేరిన పెద్ద వలసదారు.

మొన్నతెలంగాణా జేయేసీ అద్వర్యంలో నిర్వహించిన సమరదీక్ష అనంతరం తెరాస నేతలు కాంగ్రెస్ పై దాడి మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, తెలంగాణా ఈయని కారణంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యం చేసుకొని దాడులు చేస్తామని ప్రకటించిన,కేసిఆర్ అదే సమయంలో

ఓవైసీ సోదరులిరువురూ కాంగ్రెస్ పార్టీకి తలాక్ ఇచ్చి బయటకి వచ్చిన తరువాత, తమ మజ్లిస్ పార్టీని రాష్ట్రమంతా విస్తరించాలనే తాపత్రయంతో సభలు సమావేశాలు నిర్వహించి నోరు జారారు. దాని పర్యవసానంగా నిత్యం కోర్టులు, పోలీసులు, కేసులు అంటూ ఇప్పుడు తిరుగుతున్నారు.

February

Government has declared commencement of Assembly sessions from March 13th to May 2nd. The state budget will be presented in the house on March 18th and the Assembly will adjourns for a month from March 22nd to April 22nd to enable standing committees go through the budget before finally presenting it for a debate in the house.

Elections for 7 directors’ posts of Markfed will be conducted at Nizam College grounds in Hyderabad from Friday morning.

దాహం వేసినప్పుడు నుయ్యి త్రవ్వడం మొదలుపెట్టినట్లు, విద్యుత్ సంక్షోభం తీవ్రతరమయిన తరువాత, కిరణ్ కుమార్ గుజరాత్ రాష్ట్రం నుండి గ్యాస్ ఇప్పించమని కోరడం విచిత్రం.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర కృష్ణా జిల్లా మోపిదేవిలో సాగుతో౦ది. అక్కడా మధ్యాహ్న సమయంలో విజయవాడ పశ్చిమ, మచిలీపట్నం నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆతరువాత మోపిదేవిలోని టిడిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి

కేంద్ర వార్షిక బడ్జెట్ 2013-14ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ ఎన్నో ఆటంకాలను సమర్ధవంతంగానే ఎదుర్కొంటూ దేశ యువతకు ఆశాజనకమైన భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు.

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో వాస్తవిక పరిస్థులకు అనుగుణంగా మనం ఆలోచనలు, ప్రణాలికలు మారాల్సిఉందని చెప్పారు. మరి ఆయన ఆశయాలను ప్రతిబింబించే విదంగా చిదంబరం ఈ బడ్జెట్ ను రూపొందించి ఉండవచ్చును.

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చిన దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పరుచూరు మండలం రాజుగారిపాలెంలో కోటేశ్వర రావు భార్య పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ విలాసాలకు తన భర్త అడువస్తున్నాడని చెప్పి అతన్ని చంపి శవాన్నిఇంట్లో పూడ్చి పెట్టింది.

స్త్రీల భద్రతకు పెద్దపీట వేస్తామని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్నో రకాల కలలతో స్త్రీ సమాజంలోకి అడుగుపెడుతుందని, వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ...ప్రభుత్వ రంగంలో మహిళలకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు.

టాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క త్వరలో పెళ్ళికూతురు కాబోతుందట. ఇప్పుడు ఇదే ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్. 2015 లో అనుష్క పెళ్ళి చేసుకోబోతుందనే వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది! అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం చేస్తున్న భారీ చిత్రం 'బహుబలి', గుణ శేఖర్ నిర్మిస్తున్న 'రుద్రమదేవి' సినిమాలో నటిస్తుంది.

దేశ భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం పునరుద్ఘాటించారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ రక్షణ రంగానికి రూ. 2,03,670 కోట్లు కేటాయిస్తున్నట్టు చిదంబరం ప్రకటించారు.

ప్రభుత్వం చేస్తున్న తప్పులను, నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టి దారిన పెట్టవలసిన ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం కోసం పాదయాత్రలు చేసుకొంటూ తమ బాధ్యతలను విస్మరిస్తున్నాయి గనుకనే ప్రభుత్వం కూడా ఇంత బాధ్యతా రాహిత్యంగా, ఇంత నిర్లక్ష్యంగా ఉండగలుగుతోందని చెప్పవచ్చును.

Chandrababu might be continuing it because he is keen to personally interact with his party cadres, but at the same time he couldn’t stop his warring leaders cross swords against each other. More over the defections into YSR Congress party also couldn’t be stopped because of his absence in party administration.

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ పై ఆంధ్ర ప్రదేశ్ కు ఎదుదెబ్బ తగిలింది. మహారాష్ట్రకు అనుకూలంగా తీర్పు వెలువడింది. మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టును పూర్తిగా తొలగించలేమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.

మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ శాసనసభల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైన ఈ రాష్ట్రాలలో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ప్రధాన రాజకీయపార్టీలు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నాయి.

కోల్‌కతాలోని సూర్య సేన్ మార్కెట్‌లో ఓ గోదాంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కవగా దుకాణాల యజమానులు, పనిచేసేవారు ఉన్నారు.

The two-week long suspense high drama episodes of Kadapa DCCB Chairman Post election has finally comes to an end with the election of Tirupal Reddy supported by YSR Congress party.

తమిళనాడులో విశ్వరూపం సినిమా నిషేధం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తరువాత కొన్ని సీన్లు, కొన్ని మాటలు తొలగించి సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా వివాదంలో కమల్ హాసన్ నేను అవసరమయితే దేశం విడిచి వెళ్తానని ప్రకటించడం సంచలనం రేపింది.

ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఉన్నబలమయిన ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఆయా రాష్ట్రాలలో కాలు కాదుకదా, వేలు కూడా పెట్టేందుకు చోటు మిగల్చకపోవడంతో, మూడు రాష్ట్రాలలో ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. అయితే, గత దశాబ్దకాలంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమం, బీజేపీకి రాష్ట్రంలో ఊహించని ఒక కొత్త అవకాశాన్నిఅందజేసింది.

Speaker Manohar said ‘Everyone wants a stable government in the present circumstances.’ Approving the resignations is nothing short of challenging YSR Congress party. In such case, YSRCP will be forced to ask rest of its 7 loyalists to submit resignations and can bring down Kiran Kumar Reddy’s government at any given time.

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ ఉద్దేశ్యపూర్వకంగానే దర్యాప్తు పూర్తిచేయకుండా సాగదీస్తోందని, కనీసం ఇంతవరకు ఒక్క చార్జ్ షీటు కూడా కోర్టులో దాఖలు చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, సిబిఐ రెండూ కలిసి కుట్రపన్ని జగన్ మోహన్ రెడ్డిని

March

ఒలంపిక్ బాక్సింగ్ లో కాంస్య పతాక విజేత విజేందర్ డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ పరీక్ష చేస్తామని పోలీసులు

విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని తప్పుబడుతూ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆయన ఆజాద్‌కు ఆ లేఖ పంపించారు.

బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కి 1993 ముంబై బాంబు ప్రేలుళ్ళ కేసులో అక్రమంగా ఆయుధాలు కలిగిన నేరంలో ఇటీవలే సుప్రీం కోర్టు 5 సం.ల జైలు శిక్ష విదించిన సంగతి తెలిసిందే. నాటి నుండి ఆయనకు క్షమాభిక్ష పెట్టలని కొందరు, వద్దని మరి కొందరూ వాదనలు మొదలు పెట్టడంతో ఖిన్నుడయిన సంజయ్ దత్త్ మీడియాతో మాట్లాడుతూ తనకు క్షమాభిక్ష అవసరం లేదని, సుప్రీం కోర్టు తీరుపుకు కట్టుబడి జైలు శిక్ష అనుభవించేందుకు సిద్దంగా ఉన్నానని, అందువల్ల తన కోసం ఎవరూ కూడా ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరవద్దని ఆయన అన్నారు.

ఈ ఏడాది విద్యుత్ సబ్సిడీల కోసం తమ ప్రభుత్వం 5,700 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, గతేడాది ఈఆర్సీ ఇచ్చిన

రాష్ట్రప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు కాకినాడలోని

ఇటీవల యుపీయే ప్రభుత్వానికి డీయంకే పార్టీ మద్దతు ఉపసహరించుకొన్ననాటి నుండి, యుపీయేకి బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో చెడుగుడు ఆడుకోవడం మొదలు పెట్టింది. అయితే ఆ ఆటను కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టడం విశేషం.

Chief Minister Kiran Kumar Reddy succumbing to pressures from inside and outside the party has said that he will review the new tariff declared by the PRC which comes into effect from today, after he returns to Hyderabad on 4th or 5th April.

TRS president K.Chandrashekar rao has said that TRS will celebrates its party formation day at Armoor in Nizamabad district on April 27th, where he will announce the 1st list of 30 candidates of the party for 2014 elections.

BJP has inducted Gujarat Chief Minister Narendra Modi into 12 member party parliamentary board, thus clearing way to party prime ministerial candidature. He was also inducted as member of the central election committee, which handles allocating party tickets in the 2014 elections.

Union Minister Chiranjeevi seems is gradually learning the Congress mark politics. He shoots a letter to state political affairs in-charge Gulam Nabi Azad complaining against the government’s decision of increasing the power tariff.

గుంటూరులో జరిగిన డీసీసీ సమావేశం ఒక్కసారిగా రసాభాసాగా మారింది. తమ సోదరుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముప్పయ్యేళ్లుగా కాంగ్రెసు పార్టీలో ఉండి సేవ చేస్తే ఆయనను జైలులో పెడతారా? అంటూ ఆయన తమ్ముడు మోపిదేవి హరినాథ్ తీవ్రంగా మండిపడ్డారు.

అల్లరి సినిమా నరేష్, రవి బాబు కేరియార్స్ ను మార్చేసింది. 2002లో వచ్చిన ఈ సినిమా తో నరేష్ టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ చిత్రం విడుదలై సంచ‌ల‌నం సృష్టించింది.. ఈ సినిమాయే న‌రేష్ ఇంటిపేరుగా మారిపోయింది. ర‌విబాబు చేసిన ప్రయ‌త్నం మంచి

రామ్ గోపాల్ వ‌ర్మ డిపార్ట్ మెంట్ సినిమాలో ఓ ఐటం సాంగ్ తో ఫేం లోకి వచ్చిన న‌థాలియా కు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాగార్జున భాయ్ లో ఓ ఐటం సాంగ్ చేస్తున్న బ్రెజిల్ భామ కు తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. గుణ‌శేఖ‌ర్ డ్రీమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చిన సినిమా 'గబ్బర్ సింగ్'. టాలీవుడ్ లో కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ సినిమా కు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్ వరుస పరాజయాలతో సతమవుతున్న టైం లో వచ్చిన గబ్బర్ సింగ్, ఆయన కేరియార్ కు మళ్ళీ జోష్ నిచ్చింది.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించారు. ఇందులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పదవి కీలక లభించింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డులో మోడీకి చోటు దక్కింది.

డిజిటలైజేషన్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్, విశాఖలలో కేబుల్ వినియోగదారులు ఇంకా సెటప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోలేదని, గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు.

గ్రేటర్ హైదరాబాదులో ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి స్థిరపడిన వారే అధికంగా ఉండటంతో, ఇంతవరకు అక్కడ జరిగిన ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకంజ వేస్తూవచ్చి తెరాస, లగడపాటి, రాయపాటి, కావూరి వంటి ఆంధ్ర నేతల సవాళ్ళను స్వీకరిస్తున్నట్లు ఇప్పుడు అక్కడా తన పట్టు బిగించేందుకు సిద్దం అవుతోంది.

మణిరత్నం ‘రోజా’ చిత్రంతో జాతీయ స్థాయిలో తన నటనతో అలరించి మధుబాల గుర్తుంది కదూ. ఆ తరువాత తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో “అల్లరిప్రియుడు” సినిమాతో అలరించింది. ఆ తరువాత కొన్నాళ్లకు తెరమరుగయిన అమ్మడు

కోల్‌కతాలో వచ్చే నెల 2న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఆరో సీజన్‌కు గ్రాండ్‌గా హంగామా చేయాలని నిర్వాహకులు ప్లాన్ వేశారు. ఏకంగా హాలీవుడ్ నటి, పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌ను రప్పించాలని ఆరాటపడ్డారు. ఖర్చు కాస్త ఎక్కువయినా ఫర్వాలేదని సిద్ధపడ్డారు. ఐపీఎల్ బాస్‌లు జెన్నిఫర్‌ను సంప్రదించడం

కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని కొల్పోయినందునే ఇప్పుడు ఆ పార్టీకి ‘నరేంద్రమోడీ విశ్వరూపం’లో దర్శనమిస్తున్నారని భావించవచ్చును. నరేంద్ర మోడీ తను సాధించిన విజయాలతో ముందుకు వెళ్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఈ 5 సం.లలో అనేక కుంభకోణాలు తప్ప సాధించిన ఘనకార్యం ఏమి లేనందున, ఎదుటవారి లోపాలనే తన ఆయుదాలుగా చేసుకొని యుద్దానికి బయలుదేరుతోంది.అయితే, ఇటువంటి ఆయుధాలతో యుద్ధంలో విజయం సాదించడం అసంభవమని కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ ఎన్నికలలో బాగా అర్ధం అయింది. కానీ, ఆ పార్టీకి ఇంత కంటే మరో దారి లేదు.

April

The Indian national Sarbjit Singh, who was assaulted in Pakistan jail by inmates and shifted to Jinnah Hospital five days ago is said to be in brain dead position.

బొగ్గు గనుల కేటాయింపులలో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారుచేసిన రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించే ముందుగా వేరెవరికీ కూడా చూపించలేదని గట్టిగా నొక్కి చెప్పిన అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్, సీబీఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ స్వయంగా తమ రిపోర్టును న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్, బొగ్గు శాఖ మరియు ప్రధాని కార్యాలయానికి చెందిన మరో ఇద్దరికి ఆ రిపోర్ట్ చూపించడమే కాకుండా, వారి సూచనల ప్రకారం ఆ నివేదికలో చాలా మార్పులు కూడా చేశామని చెప్పడంతో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయి రాజీనామా చేయవలసి వచ్చింది.

Additional solicitor general Harin Raval has resigns today succumbing to pressures generated out of the coal-gate scam report. Earlier, he has lied to the Supreme Court over sharing CBI report with political executives.

రాష్ట్ర ప్రభుత్వం మరో ఇంధన సర్‌చార్జీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను యూనిట్ విద్యుత్తుకు రూ.1.02 చొప్పున మొత్తం రూ.1137 కోట్ల ఎఫ్ఎస్ఏ వసూలుకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ముందు డిస్కంలు సోమవారం ప్రతిపాదనలు దాఖలు చేశాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో లక్షా యాభై వేల ఎకరాల గనులను ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చినప్పుడు మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు వాటిని ప్రభుత్వ రంగ సంస్థకు ఇస్తే మాత్రం ఎందుకు గొంతు చించుకుంటున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

మొన్న సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణ చేపట్టినప్పుడు జగన్ తరపున వాదిస్తున్నలాయరు హరీష్ సాల్వే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి “జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు” అని మీడియాకు ఇచ్చిన స్టేట్మెంటును కోర్టుకి సమర్పిస్తూ తన క్లయింటు జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అరెస్టు చేయించిందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని వాదించేసరికి సీబీఐ కూడా నోట మాటలేకుండా ఉండిపోవలసి వచ్చింది.

CBI Joint Director JD Lakshmi Narayana, who is handling several important cases including Jagan Mohan Reddy’s illegal assets case and Gali Janardhan Reddy’s illegal mining cases will complete his deputation period by end of the June and will return to head office.

Even before R&B minister Dharmana Prasada rao had a sigh of relief for being relieved from CBI prosecution, a fresh petition has been filed against him in High Court today.

అవాకాయ ఘాటుపై బ్రమ్మి స్పందన

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధికారంలో లేని ప్రతిపక్షాలతో పోటీ పడుతున్నట్లు నిత్యం ఏదో ఒక కొత్త పధకంతో ప్రజల ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవాలనే ఆయన ఆలోచనను ఎవరూ కాదనరు. కానీ, ఆయన వారికి ఒక చేత్తో ఇస్తూ, మరో చేత్తో మరో వర్గం వారి జేబులోంచి బలవంతంగా డబ్బు గుంజుకోవడం ఏమనాలి?

కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ “ఏదో ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు. అతను జైలు నుండి బయట పడాలంటే అతనికి అంతకంటే వేరే మార్గం లేదు,” అని పంచ్ డైలాగులు చెప్పి అనుచరులచేత చప్పట్లు కొట్టించుకొని సంతోషపడ్డారు. కానీ ఆయన పంచ్ డైలాగులు జగన్ మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న హరీష్ సాల్వే అనే పెద్దాయనకు కూడా తెగ నచ్చేయడంతో, ఆ డైలాగులు వచ్చిన పేపర్ కటింగులని జాగ్రత్తగా భద్ర పరుచుకొన్నారు.

రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాల హడావుడి అకస్మాత్తుగా తగ్గడంతో తేలికగా ఊపిరి పీల్చుకొన్న కాంగ్రెస్ నేతలు మళ్ళీ తమ దైనందిన ముటా తగాదాలలో ప్రశాంతంగా నిమగ్నమయిపోయారు. ఇటు పార్టీలోను గౌరవం లేక, అటు కేసీఆర్ చేత సన్నాసులు, దద్దమ్మలు అంటూ నిత్యం తిట్లు తినలేక సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ యంపీలు ఇంటి కంటే గుడి పదిలం అన్నట్లు కేసీఆర్ తిట్లు వినబడనంత దూరంగా వెళ్ళిపోవాలని డిల్లీలో వచ్చిపడ్డారు.

బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే భూకంపం సృష్టిస్తామని తెరాస అద్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. దానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే దీటుగా స్పందిస్తూ మా ప్రభుత్వానికి భూకంపాలు తట్టుకొనే శక్తి ఉందని అన్నారు.

చార్జ్ షీటులో కెక్కిన మంత్రులకు సీబీఐ తమకి కూడా సమన్లు జారీ చేస్తే, అప్పుడు ఏమిచేయాలనే విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు వారికొక మార్గం చూపించి పుణ్యం కట్టుకొన్నారు, గనుక వారు కూడా అదేవిధంగా బయటపడోచ్చును. కానీ, సీబీఐ కూడా అందుకు తగిన వ్యుహంతోనే ఇకపై కేసులు నమోదు చేయవచ్చును.

Indian national Sarabjit Singh, who was assaulted by inmates in Pakistan jail and went into deep coma stage three days ago has a very little chance for survival. Hence, Pak government allows his family members to visit him on yesterday, who were allowed to see him through glass window of ICCU unit of Jinnah hospital.

స్టైలిష్ స్టార్ అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా ఆడియో రిలీజ్ శిల్పకళా వేదికలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఆ ఆడియో వేడుకకు దర్శకుడు వి.వి. వినాయన్, రామ్ చరణ్ , దిల్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్

While, Sharmila is sweating in scorching summer heat with her ‘Maro Prasthanam’ padayatra, her mother Vijayamma also comes out of their cool heaven into scorching sun to stabilize the party position in the Telangana region.

భారత రాజకీయాలలో చిత్రమైన పరిణామాలొస్తున్నాయి. మన ఇరుగు పోరుగైన పాకిస్తాన్ సైనిక నియంతృత్వానికి క్రమంగా దూరమవుతూ ప్రజాస్వామ్యం మార్గంలో కాళ్ళూనుకోడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మన (భారత)దేశ రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకపక్షాలు 'ప్రజాస్వామ్యం' పేరు చాటున దాగి ప్రజాస్వామిక పద్ధతులనుంచి పక్కదారులు తొక్కుతూ నియంతృత్వ పోకడలకు పట్టం కట్టె వైపుగా బలంగా అడుగులు వేస్తున్నారు.

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. జగన్ బెయిల్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

The adjournment of Jagan Mohan Reddy’s bail petition to May 6th by Supreme Court today has disappointed him and his family members, who are desperately waiting to hear ‘bail is granted.’

Knowing what you want can put you on the path to success. According to a study from Virginia Polytechnic...

Senior Congress leader K.Keshav rao, who is associated with the party for the last 4 decades and leaving the party to join TRS, flays Congress leadership for betraying the people on Telangana issue.

Jagan Mohan Reddy has received yet another blow from ED today. It attached Rs.34.66 crores worth bonds deposited in Oriental Commerce Bank in Jubilee Hills area in connection with Jagan Mohan Reddy’s illegal assets cases.

తెరాస అధ్యక్షుడు కేసీఆర్, కేశవ్ రావు, వివేక్, మందాలకు సకుటుంబ సపరివారంగా పార్టీలో జేరెందుకు టికెట్స్ పంచిఇచ్చి తనకు మాత్రం హ్యాండివ్వడంతో కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన రాజయ్య ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొట్టుకొంటున్నారు.

భారత సంతతికి చెందిన చిన్నారి అరవింద్ మహాకాళి ఈ పదాన్ని పలికి ఏకంగా 86వ స్ర్కిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. అమెరికాలో ఏటా స్పెల్లింగ్ పోటీలు పలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ఎక్కువ శాతం అక్కడ స్థిరపడిన భారతీయుల చిన్నారులే ముందుంటున్నారు.

Warangal Congress MP Rajaiah has prepared to join TRS party on a condition that he will be given Lok Sabha ticket from his home constituency Warangal.

సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఆయన జూన్ ఏడోతేదీన తన సొంత క్యాడర్ మహారాష్ట్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ఆయన ముంబయి క్రైం బ్రాంచ్ అధిపతిగా నియమితులయినట్లు తెలుస్్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ గనుల తవ్వకాలు.

క్రికెటర్లకు, బీసీసీఐ బోర్డుకు కోట్ల రూపాయలు వర్షం కురిపిస్తున్న ఐపియల్ మ్యాచులలో బయటపడిన బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాలు తెర వెనుకున్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, బాలివుడ్ నటుడు విందూ ధారా సింగ్ వంటి పెద్ద తలకాయలను బయట పెట్టడంతో క్రికెట్ అభిమానులు షాకయ్యారు.

Even while KCR reaches home patting himself for at last roping in two T- Congress MPs and senior leader K.Keshav rao into party, MP Vivek told the media that his party high command has contacted him and asked not to leave the party.

Rasamayi Balakrishna is a name that needs no introduction in Telangana agitations. His contribution to Telangana agitations with his Dhoom Dham programs, enhanced the spirits of the people as he uses a pure Telangana accent to communicate with them through his songs.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పాప్ సింగర్ మధు రూపొందించిన 'దేశి గర్ల్' ఆల్బమ్ గురువారం రాత్రి హైదరాబాద్ లో తాజ్ డెక్కన్ లో విడుదలైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, సంగీత ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఆల్బమ్ లోని తొలి పాటను దశరథ్, రెండో పాటను ఆర్పీ పట్నాయక్, మూడో పాటను రమేష్ పుప్పాల ఆవిష్కరించారు.

ఆయన బొత్స హస్తం పట్టుకొన్నా, కిరణ్ హస్తం పట్టుకొన్నా ప్రయోజనం లేదు. ఇక రాష్ట్రంలో, కేంద్రంలో కూడా తనకి మద్దతు ఇచ్చేవారు లేరని రాజయ్య గ్రహించగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దొరికినకాడికి ఏదో ఒక టికెట్ తీసుకొని సంతోషపడటమే బెటర్.

A Musical LoveRevenge Story… First half was narrated very well and is gripping with an unexpected interval bang. Movie moves into a serious frame in the second half, comedy has been added to take away seriousness wherever possible.

CBI Joint Director Lakshmi Narayana, who cam on deputation to Hyderabad and dealing with several important cases will be relieved from his duties on June 7th as his deputation term completes. He is expected to take charge as Director of Mumbai Crime Branch.

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని అద్యాయాలు ఎప్పటికీ చెరిగిపోవు అలాంటి ఓ సువర్ణద్యాయమే సూపర్‌స్టార్‌ కెరీర్‌.. తెలుగు సినిమాను ప్రయోగాల బాట నడిపించడమే కాదు.. ఎన్నో అత్యున్నత సాంకేతిక విలువలను తెలుగు తెరకు పరిచయం చేసిన సాహసి అతను.. తొలి కౌబాయ్‌, తొలి బాండ్‌, తొలి 70MM, తొలి సినిమా స్కొప్‌, లాంటి ఎన్నో విషయాలను తెలుగు తెరకు పరిచయం చేశాడు..

కిరణ్ కుమార్ రెడ్డిలో తన సరికొత్త అన్నగారిని చూసుకొన్న రాములమ్మ, కాంగ్రెస్ కండువా ఇస్తే కప్పుకోవడానికి తాను సిద్దం అని స్పష్టమయిన సంకేతం ఇచ్చివచ్చింది. అయితే శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కావు గనుక అమ్మహస్తం పట్టుకొని తిరుగుతున్నకిరణన్నగారు తనకి అభయ హస్తం ఇచ్చేవరకు ఎటువంటి (ఇందిరమ్మ) కలలు కనడం మంచిది కాదని ఆమెకు తెలుసు గనుక, ముఖ్యమంత్రితో తన భేటీని అపార్ధం చేసుకోవద్దని కోరారు.

ఇంతకాలం టీ-కాంగ్రెస్ యంపీల విషయంలో ఎన్నడూ కలుగజేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు వారు పార్టీ వీడి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే తనదయిన శైలిలో ప్రతిస్పందించడం విశేషం.

Krishnam Raju, the DG of jails department has objected Chandrababu Naidu’s allegations of Jagan is taking alcohol, watching blue films and using cell phones inside the Chanchalguda jail premises.

Whether Chandrababu’s allegations are true or false, the government should ensure that the jail regulations are strictly implemented, or else a day will come when courts will interfere into this matter also.

టీ-కాంగ్రెస్‌ యంపీలు వివేక్, మందా జగన్నాథం, కె. కేశవరావు ముగ్గురూ కేసీఆర్ తో సుదీర్గ మంతనాలు జరిపిన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తాము విదించిన గడువులోగా పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యం లేదని భావించినందునే తాము పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.

June
రాష్ట్ర విభజన జరుగుతున్నతీరు చూసి ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, చివరికి స్వంత పార్టీ నేతలు కూడా సిగ్గుపడుతున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్లు ముందుకు సాగిపోతోంది.....

టీ-కాంగ్రెస్ నేతలు ఇంతకు ముందు జరిపిన సభలకి, వారు నిన్న హైదరాబాదులో నిర్వహించిన తెలంగాణా సాధన సభకి చాలా తేడా ఉంది. ఇదివరకు వారు తమ ప్రసంగాలలో తమ అధిష్టానాన్ని వెంటనే తెలంగాణా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకొంటామని బెదిరిస్తూ మాట్లాడేవారు. అయితే, ఈ సారి మాత్రం అందరూ తమ అధిష్టానంపై పూర్తి నమ్మకం ప్రకటించడమే కాకుండా, కేవలం కాంగ్రెస్ వల్లనే తెలంగాణా వస్తుందని మరీ మరీ నొక్కి చెప్పారు.

Justice Sadhashivam is going to take charge as the chief justice of India succeeding Althamas Kabeer, who is retiring on July 18th. He will serve in that post till 26th of April, 2014.

టీ-కాంగ్రెస్ నేతలందరూ, రేపు నిజం కాలేజీ మైదానంలో జరగబోయే సభను విజయవంతం చేయడం కోసం అందరూ కలిసి చాలా ఐకమత్యంగా పనిచేయడం చాలా అసాధారణంగా కనిపిస్తోంది.  తెలంగాణా ఇచ్చేది తామేనని వారందరూ ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా చెపుతుండటంతో, కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ళ ఉద్యమాన్నిఈవిధంగా ఆఖరి నిమిషంలో హైజాక్ చేయబోతోందా? అనే అనుమానం తెరసాకు కూడా మొదలయింది.

It was an interesting meeting between a die-hard Telangana activist K.Taraka Rama rao and Samaikyandhra supporter Kavuri Sambhasiva rao. KTR met Kavuri today after his return to Hyderabad as textiles Minister.

తమిళ తంబిలతో వ్యవహారం కత్తి మీద సాము వంటిదని, వారికి కోపమొచ్చినా సంతోషం కలిగినా పట్టలేమని కాంగ్రెస్ పార్టీ నిశ్చితాభిప్రాయం సరైనదేనని, డీయంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి చాలా సార్లు నిరూపించారు.

Former minister Shankar rao, who is absconding from the police interrogation by joining Care Hospital on health grounds is likely to be arrested soon, after he comes out of his hospital-shell.

ఓట్లు అడిగేవాళ్ళు ఓటర్లకు తమను నిలదీసే హక్కు లేదంటున్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు తమను నిలదీసే హక్కు ఇవ్వబోరట. ప్రజాస్వామ్యంలో వ్యవస్థను నడిపించేది రాజకీయ పార్టీలే. ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేసి,మేనిఫెస్టో ప్రకటించి అందలమెక్కుతాయి.

ఆదివారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ సభలో వేదికపై రికార్డు స్థాయిలో నేతలు కూర్చోబోతున్నారు. తెలంగాణలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా అందరూ ఈ సభకు వస్తున్నారు. బహిరంగసభ వేదిక మీద కేవలం సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ ల ఫోటోలే ఉంచుతున్నారు.

తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఉస్మానియా విద్యార్థి జేఏసీ ప్రకటించింది.సెప్టెంబర్ 17న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ జేఏసీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అదే వేదికపై పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Osmania University has been always played a vital role in Telangana agitations and it always remained the epee center of the agitations. While, number of students from the University have sacrificed their lives, thousands have put their bright future at stake for Telangana cause.

రామ్ చరణ్ కి 'నాయక్' తరువాత టైం అసలు కలిసి రావడం లేదు. బాలీవుడ్ ప్రాజెక్ట్ 'జంజీర్' కోర్ట్ కేసులతో వాయిదా పడుతూ వస్తుంటే...ఇప్పుడు 'ఎవడు' సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజురోజుకూ వెనక్కిపోతునే వుంది. లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో మళ్ళీ వాయిదా పడింది.

మంత్రి పదవి ఇవ్వనంత వరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని దుమ్మెత్తిపోసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దద్దమ్మ ప్రభుత్వంగా వర్ణించి, కొల్లేరు సమస్య పట్టుకొని కాంగ్రెస్ కొంప కొల్లేరు చేస్తానని బెదిరించి, సమైక్యాంధ్ర కోసం అవసరమయితే ఒక కొత్త పార్టీ పెట్టయినా కాంగ్రెస్ భరతం పడతానని ప్రగల్భాలు పోయిన ఏలూరు యంపీ కావూరి సాంబశివరావు, ఇప్పుడు తను కోరుకోన్నట్లుగానే కేంద్రంలో మంత్రి పదవి దక్కగానే, స్వరం మార్చి కొత్త పల్లవి అందుకొన్నారు.

While, it become a practice for many of the T-Congress leaders to threaten to leave the party if not taken favorable decision on Telangana issue, Sanga Reddy MLA Jagga Reddy has surprised one and all stating that ‘he is not sure whether he will work in Congress party or not if the state is divided.’

ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజారెడ్డి మనవడు, కాంగ్రెస్ నేత యంజాల శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య ఉప్పల్ లో సంచలనం రేపుతోంది. రామాంతపూర్ కార్పోరేటర్ జగదీశ్వర్ రెడ్డి మీద హత్యాయత్నం కేసులో అరెస్టయిన ఆయన ఇటీవలె బెయిలు మీద విడుదలయ్యారు.

భారత దేశం ఆర్దిక పునర్నిర్మాణంలో బాగంగా దేశానికీ తనదైన శైలిలో సేవచేసిన అపర చాణక్యుడు, లోపలి మనిషి, కర్మ యోగి పీవీ నరసింహరావు ను అయన జయంతి సందర్బముగా అందరు తలచుకోవలసిందే !.

మాస్ మహారాజ రవితేజ నటించిన 'బలుపు' మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా బాగా పండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో బలుపు యూనిట్ సభ్యులు ఆనందంలో

ప్రజల గోడు వినే నాధుడు లేరా?

నేడో రేపో తెలంగాణా అంటూ రాష్ట్ర రాజధానిలో మొదలయిన హడావుడిని చూసి మళ్ళీ సమైక్య నేతలు నిద్రలేచి, దానిని నిలువరించేందుకు సమావేశాలు మొదలుపెట్టేసారు. ముందుగా రేపు రాష్ట్ర పర్యటనకి వస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కి రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ వినతిపత్రం ఈయడంతో తమ కార్యక్రమాలు మొదలు పెట్టి, తెలంగాణాను అడ్డుకొనేందుకు క్రమంగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వారు నిశ్చయించుకొన్నారు.

మూడు నెలల క్రితం వరుసపెట్టి వెలుగు చూసిన కుంభ కోణాలతో, మంత్రులపై అవినీతి ఆరోపణలతో, సుప్రీంకోర్టు మొట్టికాయలతో పీకలలోతు కష్టాలలోకి కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి.

July

PV Ranaga rao (75) the elder son of former Prime Minister of India was died on Thursday early morning at his house in Hyderabad due to heart attack. He was ailing with severe health problems since last few months. His funeral may take place today at Hyderabad.

TRS has suspended its MP Vijaya Shanthi from party for her anti-party activities. TRS Polit bureau, which met yesterday night at party head office Telangana Bhavan, has decided to suspend from her party, as she ignores the party suggestion of condemning the media reports about her plans to join Congress party.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశ‌వ్యాప్తంగా విభ‌జ‌న సెగ‌లు చెల‌రేగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌తో పాటు బ‌ల‌మైన ఉద్యమంగా కొన‌సాగుతున్న గుర్ఖాల్యాండ్ పోరాటం తెలంగాణ ప్రక‌ట‌న‌తో మ‌రోసారి ఉవ్వెత్తున్న ఎగ‌సి ప‌డింది. తెలంగాణ ప్రక‌ట‌న రాబోతుంది అన్న నేప‌ధ్యంలోనే 72 గంట‌ల బంద్‌కు పిలుపునిచ్చిన అక్కడి ప్రజ‌లు తెలంగాణ ప్రక‌ట‌నతో ఉద్యమాన్ని మ‌రింత ఉదృతం చేశారు.


తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ అవ్వటంతో ఇప్పుడు మ‌రిన్ని విభ‌జ‌న అంశాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా చాలా రోజులు త‌మ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చీల్చాలంటూ కోరుతుంది యుపి నేత మాయ‌వ‌తి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తామెప్పుడు సుముఖంగానే ఉన్నా మ‌న్న మాయ త‌మ రాష్ట్ర స‌మ‌స్యను కూడా త్వర‌గా ప‌రీక్షించాల‌ని కోరారు.

తెలంగాణ‌ ప్రాంతంలో ఉంటూ కూడా మొద‌టి నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేఖిస్తూ వ‌స్తున్న ఏకైక పార్టీ మ‌జ్లీస్ తెలంగాణ ఏర్పాటు అయితే త‌మ ప్రాభ‌వం త‌గ్గడంతో పాటు బిజెపి బ‌ల‌ప‌డుతుంద‌న్న అనుమానంతో తొలి నుంచి ఆ పార్టీ ప్యత్యేక రాష్ట్రన్ని వ్యతిరేఖిస్తూ వ‌స్తుంది. అయితే ఎవ‌రి వ‌త్తిళ్లుకు త‌లొగ్గని అధిష్టానం తెలంగాణ‌ను ప్రకటించేసింది. దీంతో ఇప్పుడు త‌రువాత రాష్ట్రంలో ప‌రిస్థితులు ఎలా ఉండాలి అన్న అంశం పై దృష్టి పెట్టింది మ‌జ్లీస్‌.

సీమాంధ్ర ప్రాంతం వారు మీ సోదరులేనని, సంయమనం పాటించాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు సూచించారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అన్నారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుండాలని సోనియా సూచించారని, అనివార్యమై విభజనపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారని అన్నారు.

తెలంగాణ ప్రక్రియ ఐదారు నెలలలో పూర్తి అవుతుందని చెప్పగలనని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్ణయం వల్ల ఒక ప్రాంతం ఓటమి, ఒక ప్రాంతం విజయంగా బావించరాదని

కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి కూడా స్వగ్రామంలో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ఆమె స్వగ్రామం పోలవరంలో స్వతంత్ర అభ్యర్థి బాలకృష్ణ కాంగ్రెసు పార్టీ పైన ఘన విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావుకు స్వగ్రామంలో షాక్ తగిలింది.

For a Person looks matter a lot. so one should maintain few ways to keep up their skin clean and fresh. here are the ways to follow.

అనంతపురం జిల్లాలో తెలంగాణకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సప్తగిరి సెంటర్లో జరిగిన ఆందోళనల సందర్భంగా నిరసన కారులు హింసకు పాల్పడ్డారు. వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహానికి నిప్పు పెట్టారు.

Even in the 3rd phase of Panchayat elections, Congress and TDP are leading in 1st and 2nd places followed by YSRCP. Congress has bagged 540, TDP-455 and YSRCP-305, while TRS bags 97 seats.

అలనాటి నటి దేవిక కూతురు కనక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిందని మంగళవారం వార్తలు వచ్చాయి.ఐతే ఈ సందిగ్ధత కొనసాగుతుండగానే ఓ ఛానెల్ కనక ఇంటికి వెళ్లింది. అక్కడ కనక ప్రత్యక్షమైంది. తాను బతికే ఉన్నానని, తనకెలాంటి అనారోగ్యం లేదని ఆమె వివరణ ఇవ్వడంతో అవాక్కవడం మీడియా

తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రేగకుండా నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. కొత్త రాజధాని అభివృద్ధి చేయడానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, కొత్త రాజధానిని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

మల్లిక్ కార్టూన్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చిలీపోవచ్చు...ప్రస్తుతం టాలీవుడ్ గా పిలవబడుతున్న తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణా ఏర్పడితే తెలంగావుడ్, ఆంధ్రావుడ్ గా చిలీపోవచ్చు.

TDP, which is under tremendous pressures with the ongoing Seemandhra agitations is once again finds itself standing in the cross roads between Samaikyandhra and Telangana. So, it is holding the Polit bureau meeting on August 2nd at party head office at Hyderabad.

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం పై తప్పుగా అర్ధం చేసుకోవద్దని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే

ఈ రోజు హైదరాబాదులో మంత్రుల క్వార్టర్ లో సమావేశమయిన సీమంధ్ర రాష్ట్ర మంత్రులు 15మందీ కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాజీనామాలు చేయాలని నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. వారు నిన్నరాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఇదే విషయం తెలియజేసినప్పుడు ఆయన ఎవరి నిర్ణయాలు వారు తీసుకోవడమే మేలని వారితో అన్నట్లు సమాచారం.

తెలుగు నేల రెండుగా విడిపోయింది 56 ఏళ్లుగా జరుగుతున్న పోరాట ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. అంతేకాదు వీలైనంత వేగం రాష్ట్ర ఏర్పాటు జరిగిలే చర్యలను కూడా మొదలు పెట్టింది.. ఈనేపధ్యంలో ఇప్పుడు అంతా కొత్త రాజదాని గురించే మాట్లాడుకుంటున్నారు.

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఆఖరి పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 16 మండలాల్లో 272 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు మొదలయ్యాయి.ఇప్పటికే 14 తెలుగుదేశం, పది కాంగ్రెస్ మద్దతుదారులు

August

తన భార్య షర్మిల కలకాలం రాజకీయాలలో కొనసాగదని బ్రదర్ అనిల్ తెలిపారు. గత ఏడాదిగా ఆమె సుదీర్గ పాదయాత్ర చేసి, మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్రకు సిద్దపడుతున్న తరుణంలో ఆయన ఈవిధమయిన ప్రకటన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

డిల్లీలో గత ఏడాది డిశంబర్ 16న జరిగిన నిర్భయ ఉదంతంపై గత 8నెలలుగా కొనసాగుతున్న కోర్టు కేసుల్లో మొట్ట మొదటి తీర్పు ఈ రోజు వెలువడింది. ఈ కేసులో అందరి కంటే వయసులో చిన్నవాడు కానీ అందరికంటే తీవ్ర నేరానికి పాల్పడిన బాలనేరస్తుడికి ఈ రోజు బాలనేరస్థుల (జువైనల్) బోర్డు మూడేళ్ళ జైలు శిక్ష విదిస్తూ తీర్పు చెప్పింది.

The Juvenile Justice Board is first to deliver verdict in the December 16th Nirbhaya case. The board has found the juvenile guilt in rape and murder case of the 23 year old medico and also for robbing a carpenter Ramdhar, just before he assaulted the medico.

కేంద్ర మ‌రోసారి సామాన్యుడికి వాత పెట్టింది. ఇప్పటికే నిత్యవ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు అన్నింటి రేట్లు చుక్కలు తాకుతున్న త‌రుణంలో ఇప్పుడు మ‌రో బాంబ్ పేల్చింది. కేంద్ర ప్రభుత్వం శనివారం మరోమారు పెట్రోల్ రేటు పెంచింది.  లీటర్ పెట్రోల్ ధర రూ. 2.35 పైసలతో పాటు, లీటరు డీజిల్ ధర 50 పైసలు పెంచారు. ఈ ధ‌ర‌లు శ‌నివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో వాహ‌దారుల‌పై పెనుభారం ప‌డ‌నుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు.ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఇచ్చిన లేఖ గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. మా లేఖ ఇవ్వడం తప్పు అయితే అప్పుడే మాట్లాడాల్సింది. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు.

సోనియా హెల్త్ చెకప్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరవధిక దీక్ష చేస్తున్న నేపథ్యంలో దీక్ష విరమింపజేయాలని జైళ్ల శాఖ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీక్ష విరమణకు ఒప్పుకోకుంటే బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని సూచించింది.

ఆస్పత్రిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉండేందుకు ఆయన భార్య వైయస్ భారతికి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. నిమ్స్ హాస్పటల్ లో వున్న జగన్ ని అతని భార్య భారతికి అనుమతి ఇవ్వలని సిబిఐ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్ర ఉద్యోగుల జోలికి వస్తే కర్నూలు పౌరుషం చూయించాల్సి వస్తుంది. హైదరాబాద్ లో నివసించే హక్కు అందరికీ ఉంటుంది. ఏపీఎన్జీఓలు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ నాయకులకు అభ్యంతరం ఎందుకు ? ఏపీ ఎన్జీఓల

నేడు భారత దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీనికి కారణాలు అనేకం. అన్నీ ప్రభుత్వ విధానాలతో కూడుకున్న కారణాలు. నేటి యు.పి.ఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రధాన కారణం. నేటి ప్రభుత్వానికి ఓట్ల మీదున్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద లేదు.

When, Sharmila has completed her 3000 km tiresome padayatra for the sake of party, there were speculations that she may be offered a key post in the party by her brother Jagan Mohan Reddy, but nothing such thing happened until now. So, still she has no official identity in the party till date, but recognized and being honored as sister of party president.

Jagan Mohan Reddy has been shifted to NIMS hospital on yesterday night around 11.45. He was given room No: 130 in the special ward. When doctors have tried to give him fluids, he is said to be objected, though his health condition is deteriorating.

సమన్యాయం కోసమంటూ జైళ్లో దీక్ష చేపట్టిన జగన్‌ను అనారొగ్య కారణాలతో ఉస్మానియాకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో కూడా ఎటువంటి వైద్యం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్న జగన్‌ ఆరోగ్యం మరింత క్షీనించింది. దీంతో జగన్‌ను శుక్రవారం అర్ధరాత్రి నిమ్స్‌కు తరలించారు.

గతంలో చాలా  సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రమ్య శ్రీ ఇప్పుడు దర్శక నిర్మాత గా మారి తానే ప్రదాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించింది. అయితే చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూస్తున్న ఈ సినిమాపై ఆస్కార్ ఆశలు పెట్టుకుందిట రమ్య శ్రీ..

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత హీరయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. వయసు మీదపడుతున్న కొద్దీ హీరోయిన్ల గుండెల్లో గుబులు పెరుగుతుంది.. అందుకే అందం ఉండగానే అందినంత సంపాదించేయాలనుకుంటున్నారట. అందుకే ఓ భామ సినిమాలతో పాటు యాడ్స్ కూడా బాగా కాసులు వసూలు చేస్తుంది.
 

కోల్‌ స్కాం విషయంలో ప్రతిపక్షాలతో పాటు సుప్రిం కోర్టు కూడా ఫైళ్ల మాయంపై మండి పడటంతో ఎట్టకేలకు ప్రదాని మన్మోహన్‌ సింగ్‌ విషయం పై నోరు విప్పారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుల విషయంలో బిజెపి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రదాని సమాధానమిచ్చారు.

సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌కు మ‌ద్దతుగా తాము కూడా రాజీనామాలు చేస్తామంటు ప్రక‌టించిన సీమాంద్ర నాయ‌కులు ఇప్పుడ మాట మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉద్యొగ సంఘాల వ‌త్తిడితో అప్పుడు రాజీనామాల‌కు ఒకే అన్నా ఇప్పుడు మాత్రం రాజీనామ చేయ‌డానికి చాలామంది నేత‌లు సుముఖంగా లేర‌ట‌.
 

సీమాంద్రలో రోజు రోజుకు స‌మైక్య సెగ‌లు మ‌రింత ఎక్కువ అవుతున్నాయి. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న తేడా లేకుండా అంద‌రు నాయ‌కుల‌కు స‌మైక్య సెగ‌లు త‌ప్పటం లేదు. తాజాగా మాజీ మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావుకు నిర‌స‌న‌లు ఎదుర‌య్యాయి. జిల్లాలోని శుక్రవారం నిర్వహించిన స‌మైక్య స‌మ‌ర‌నాధం స‌భ‌లో ధ‌ర్మాన ప్రసంగాన్ని స‌మైక్య వాదులు అడ్డుకున్నారు.

చంద్రబాబు క్రిందటి ఆదివారం విజయనగరం జిల్లా నుండి చేప్పట్టాలనుకొన్నఆత్మగౌరవ యాత్రను తెదేపా నేతల సూచన మేరకు వాయిదా వేసుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చేనెల 1న గుంటూరు జిల్లా నుండి యాత్రకు సిద్దమవుతుంటే, తెదేపా నేత పయ్యావుల కేశవ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన యాత్ర చెప్పటడం అంత మంచిదికాదని సూచించారు.

రాష్ట్ర విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ అధిష్టానం పై మండిప‌డ్డారు. అంతేకాదు సెప్టెంబ‌ర్ 7న ఏపిఎన్జీవోలు త‌ల‌పెట్టిన స‌భ‌కు త‌న పూర్తి మ‌ద్దతు ఉంటుంద‌ని కూడా ప్రక‌టించారు రాయ‌పాటి.

September

The APNGOs president P.Ashok babu has announced that the members of ‘Samaikya Rashtra Parirakshana Vedhika’ who met at APNGOs office at Hyderabad on Monday have decided to continue the strike till October 15th to stress the Center revoke its decision.

అక్రమాస్తుల కేసులో 16 నెలల రిమాండ్‌ తరువాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. దీంతో హైదరాబాద్‌ విడిచి ఎటూ వెళ్లడానికి అవకాశం లేని జగన్‌ తనను ఇడుకులపాయతో పాటు గుంటూరుకు వెళ్లటానికి అవకాశం కల్పించాలని కోర్టును కోరారు.

గత కొన్ని నెలలుగా పెట్రోలు రేటు మోత మోగిస్తున్న ఆయిల్‌ కంపెనీలు సామాన్యుడికి కాస్త ఉపశమనం అందించాయి. గత నాలుగైదు నెలలో పది రూపాయల వరకు పెగిన పెట్రోల్‌ ధరను ఈ అర్ధరాత్రి నుంచి 3 రూపాయలు తగ్గించనున్నాయి ఆయిల్‌ కంపెనీలు. అయితే పెట్రోల్‌ ధరను తగ్గించినా 50 పైసలు డీజిల్‌ రేటును పెంచి సామాన్యుడిపై పరోక్షంగా భారం మోపుతున్నాయి పెట్రోలియం సంస్ధలు.

ఈ రోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్ కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు గాను శాసనసభను సమావేశపరచమని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల అయిన దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార ప్రతిపక్ష పార్టీలతో పొసగక అసమ్మతి వర్గంగా ముద్రపడిన నాయకులు వైసిపి తీర్ధం పుచ్చకోవటానికి రెడీ అవుతున్నారు. ప్రస్థుత రాజకీయాల్లో విజయావకాశాలతో పాటు బలమైన నేతగా పేరున్న జగన్‌ పార్టీలో చేరడానికి ఎక్కువ మంది నాయకులు సుముఖంగా ఉన్నారు.

కేంద్రం తెలంగాణ ప్రకటించిన తరువాత అన్ని పార్టీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావించిన నేతలు కేంద్ర ఏమాత్రం వెనక్కి తగ్గకపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా కాపు సామాజికి వర్గానికి చెందిన చాలా మంది నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇంతకు ముందు వైకాపా ‘విశ్వసనీయత’కు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడేది. కానీ తెలంగాణాలో జండా పీకేసినప్పటి నుండి దైర్యంగా ఆ పదం పలకలేకపోతోంది. దానికి బదులు ఇప్పుడు కొత్తగా ‘నిజాయితీ’ అనే పదం అందుకొంది.

“కాంగ్రెస్ అధిష్టానం విభజనకు అంతా సిద్దం చేసి, టీ-నోట్ ను శాసనసభ అమోదానికి పంపినప్పుడు, శాసనసభ దానిని వ్యతిరేఖించినా దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. అదే ఇప్పుడే శాసనసభను సమావేశపరచి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి కేంద్రానికి ముందే ఆ తీర్మానాన్ని పంపినట్లయితే అప్పుడు కేంద్రం కూడా పునరాలోచించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

కాంగ్రెస్ నేతృత్వంలో సాగుతున్న యూపీఏ ప్రభుత్వం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను వెనకేసుకు వస్తూ చేసిన చట్ట సవరణను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శలు చేసిన రెండు మూడు రోజులలోపునే, పశువుల దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ని దోషిగా నిర్దారిస్తూ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

When, Chiranjeevi has merged his PRP with Congress party, all his 16 MLAs have expected their due honors in the party. However, except Chiranjeevi, Ganta and Ramachandraiah rest were completely ignored and virtually lost their identities in the party.

కడప జిల్లా జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఆదినారాయణరెడ్డి జగన్‌ను కలిశారు. భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గంలో

CBI court has granted permission to Jagan Mohan Reddy to visit his home town Idupulapaya in Kadapa district on October 1st and 2nd , rejecting CBI’s plea not to let him go out of Hyderabad.

ఉద్యమాల లైవ్ ప్రాబ్లెం

ఇడుపుల పాయకు, గుంటూరుకు వెళ్లేందుకు అనుమతివ్వాలన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం సాయంత్రం తీర్పివ్వనుంది. ఐతే జగన్ ను హైదరాబాదు విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ

The Congress high command’s firmness on dividing the state leaves many of its Seemandhra leaders disgruntled. Especially, the strong Kapu community leaders, who have been ignored by the party all these years, believe that if they stick to Congress party any further, they are also going sink along with it in the forthcoming elections.

దుర్యోధనుడికి ధర్మం ఏమిటో తెలుసుకాని ఆ వైపు అతడి మనస్సు పోదట, అలాగే అతడికి అధర్మం ఏమిటో కూడా తెలుసుగాని దానినుంచి (ఆధర్మం నుంచి) అతనికి మనసు మళ్ళదట! అలాగే కొందరు రాజకీయ నాయకులూ, వారి అవకాశవాద పక్షాలూ

తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం తన టీ-కాంగ్రెస్ నేతల రాజకీయ జీవితాలతో చెలగాటమాడుకొంది. ఇప్పుడు తన సీమాంధ్ర నేతల రాజకీయ జీవితాలతో ఆడుకొంటోంది. ఒక రాజకీయ పార్టీ ఎదుట పార్టీ నేతలని దెబ్బతీయడానికి ప్రయత్నించడం సహజమే అయినప్పటికీ, ఇలా స్వంత పార్టీ నేతలనే దెబ్బతీయాలనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రభాస్, అనుష్కల నిశ్చితార్థ వేడుకను

దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ ను సిబిఐ దోషిగా తేల్చింది. లాలుప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి గా వున్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35.66కోట్లుLalu Prasad Yadav,  Fodder scam, CBI
        

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాకు పైరసీ కష్టాలు ఇంకా తీరినట్టు కనిపించడం లేదు. రిలీజ్ కి ముందు పైరసీ బారిన పడిన ఈ సినిమా విడుదల తరువాత కూడా అదే సమస్యలా మారింది. ఒకవైపు 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలై కలెక్షన్ల రికార్డులు Attarintiki Daredi footage leak, pawan kalyan, Attarintiki Daredi collections, Attarintiki Daredi release

October

The home ministry joint secretary N.Suresh Kumar sent letters to 8 registered political parties of the state asking them to send their suggestions over bifurcation of the state before 5th November to GoM.

CBI court is taking-up the charge sheet filed against India Cements Company in connection with Jagan Mohan Reddy’s disproportionate assets cases. Hence, all the accused including Jagan Mohan Reddy and BCCI Board President and the owner of India Cements Company

Chandrababu Naidu for the first time after the announcement of bifurcation is visiting Nalgonda district in Telangana today.

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ విభజనకు వ్యతిరేఖంగానో, అనుకూలంగామాట్లాడుతూనో అదీ వీలుకాకపోతే ఇంట్లో దుప్పటి ముసుగేసి పడుకొనో కాలక్షేపం చేసేస్తున్నారు. కానీ పాపం! బొత్సబాబుకే ఏమి మాట్లాడాలో తెలియక, ఏదేదో మాట్లాడేస్తూ తన  జ్ఞానమంతా బయటపెట్టేసుకొంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకి వస్తే ఇక రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అతని చేతిలోకి వెళ్లిపోతాయని కొంత మంది చెప్పిన చిలుక జోస్యం ఎందుకో ఫలించలేదు. బహుశః సరయిన కార్డులు తీయకపోవడం వలననేమో జోస్యం తరచు తప్పుతూనే ఉంది.

తెలంగాణ అంశం పై పూర్తిగా యు టర్న్‌ తీసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ సెగ తగిలింది.. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వచ్చిన విజయమ్మను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరియు ప్రిన్స్ మహేష్ బాబులకున్న ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తెలంగాణ అంశం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రగిలిస్తూనే ఉంది.. జగన్‌ను దగ్గర చేసుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీ సొంత పార్టీ నాయకులను పక్కన పెడుతుందని విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఇలాంటి విమర్శలే చేసిన జేసి దివాకర్‌ రెడ్డి పై పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారయణ తీవ్రంగా స్పందించారు. ఇష్టం అయితే పార్టీలో ఉండండి లేదంటే వెళ్లిపొండి అని ఘాటుగా బదులులిచ్చారు.

గడచిన ఏడాది కాలంలో రాజకీయంగా ఎంతో దిగజారిపోయిన యు.పి.ఎ. ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధానిమన్మోహన్ సింగ్ పరువు ప్రతిష్టలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. యు.పి.ఎ. ప్రభుత్వంలో ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పుణ్యమా

పయ్యావుల కేశవ్ ఏం తప్పు చేశారని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ప్రశ్నించారు. పయ్యావులపై గురువారం ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజల ఎజెండానే పయ్యావుల

Mahre Alam, one of the suspects arrested in Patna serial bomb blasts case escape from police custody on Thursday, when he was allowed to go toilet near Muzaffarpur. However there were reports that he gave a slip to NIA sleuths Wednesday morning itself and start a search for him. He was arrested from Darbhanga on Tuesday and managed to escape even before facing NIA interrogation.

The YSR Congress party’s trial run in Telangana conducted by its honorary president Vijayamma proved not successful. She faced the ire of the people throughout her visit and eggs and chappals were hurled at her vehicle in few places in Kammam district. A youngster jumped on to her vehicle giving a slip to police and attacked on the front glass pane of her vehicle.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాల పై ఆయన స్పందించారు. శ్రీకాకుళంలో దానికి సమాధానం చెబుతూ కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని చెప్పడం విశేషం.

మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీయే అధికారులు చాలా హడావుడి చేస్తున్నారు. భారీ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అధికారులు ప్రైవేట్ బస్సుల ఫిట్ నెస్ పై దృష్టి సారించారు. ప్రమాణాలకు తగ్గట్టుగా లేని బస్సులను సీజ్ చేశారు.

దీవానా ట్రావెల్స్

రాజకీయ ప్రయోజానాల కోసం రాష్ట్రాన్నివిభజించే ప్రయత్నం చేసి అడ్డంగా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ పార్టీ తనతోపాటు రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగమే రాష్ట్ర విభజన అంశంలో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు

రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రయత్నం చేసి అడ్డంగా ఇరుక్కుపోయిన కాంగ్రెస్ పార్టీ తనతోపాటు రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి, కేంద్రంలో ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.

Supreme Court asks the IAS officers not to follow the verbal orders given by the political executives, instead demand for orders in written form, so as to insulate themselves from transfers, punishments for not their faults. The bench also asks the Centre and all State governments along with Union Territories to issue directions within three months for providing fixed tenure to civil servants.

The state high court today rejected the bail petition of former CM of Bihar state Lalu Prasad, who was arrested in fodder scam. Currently, he is in Ranchi jail convicted with five years jail term.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య బాణి వినిపించారు. విశాఖపట్నంలో జరిగిన ఇందిరాగాంధీ 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రం ఇప్పటికీ సమైక్యంగా ఉందంటే ఆ ఘనత ఇందిరాగాంధీదేనని చెప్పారు.

November

అసెంబ్లీ పార్లమెంట్‌ సమావేశాలకు గడువు దగ్గర పడుతుండటంతో సమైక్యాంద్ర కోరుకునే నాయకులు కూడా వేగం పెంచారు. ఇన్నాళ్లు రాజకీయనాయకులను విమర్శిస్తూ వచ్చిన ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేఖించాలని రాజకీయపార్టీ నేతలను కోరారు.

ఇక నేడో రేపో కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై తన తుది నివేదికను కేంద్ర మంత్రి వర్గానికి సమర్పించడం, ఆ తరువాత తెలంగాణా బిల్లు శాసనసభకు, పార్లమెంటుకి చేరుకోవడం, ఆమోదం పొందడం జనవరి 1న కొత్త రాష్ట్రాలు ఏర్పాటయిపోవడం అంతా ఇక చిటికెల మీద పనేన్నట్లు మాట్లాడిన కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ రాయల తెలంగాణా గురించి ఆలోచిస్తున్నట్లు మీడియా లీకులు ఇచ్చింది.

ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ తన పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పులేదు. అయితే అందుకు అతను ఎంచుకొన్నవిధానమే చాలా తప్పు. ఒకప్పుడు తెరాస తెలంగాణా ఉద్యమాలతో ఏవిధంగా రాజకీయంగా బలీయమయిన శక్తిగా ఎదిగిందో, తెలంగాణా సెంటిమెంటుని వాడుకొని ఏవిధంగా ఎన్నికలలో లబ్ది పొందిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ప్రజలలో బలంగా ఉన్నసమైక్యభావనలను వారి బలహీనతగా భావిస్తూ సమైక్యవాదం పేరుతో ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అది కూడా రాష్ట్ర విభజన జరిగిపోతున్న ఈ తరుణంలోనేకాక, విడిపోయిన తరువాత కూడా సమైక్య సెంటిమెంటుతో ఓట్లు పిండుకోవాలని అనుకోవడం చాలా హేయమయిన రాజకీయం.

తెలంగాణ తెచ్చింది మేమేనని చెప్పుకోవడానికి అటు టీ కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ చేస్తున్న ఫీట్లు చూస్తుంటే నవ్వొస్తోంది. తెలంగాణ వచ్చేసిందని తెలంగాణ కాంగ్రెసోళ్ళు కృతజ్ఞతల సభలు.. ఆ సభలు.. ఈ సభలు అంటూ బిజీగా వుంటే, టీఆర్ఎస్సోళ్ళు మేం మాత్రం తక్కువా

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భలే వెరైటీగా మాట్లాడుతూ వుంటాడు. అంతలోనే కామెడీ చేస్తుంటాడు. అంతలోనే సీరియస్ అయిపోతూ వుంటాడు. తెలంగాణ ఇస్తే తప్పేంటంటాడు.. అంతలోనే సమైక్యాంధ్ర అని నినాదిస్తాడు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానంటాడు.

రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, తన మెగా పార్టీని పణంగాపెట్టి మరీ సంపాదించుకొన్న కేంద్రమంత్రి పదవికి ఎప్పుడో రాజీనామా గీకి పడేసినా, ఇంకా ఈ అశోక్ బాబు లాంటి వాళ్ళు అవాకులు చవాకులు వాగుతుంటే, అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి చిరంజీవికయినా కోపం రాకపోదు.

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్ శ్రియకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావడమే మానేసాయి. ఇపుడు తెలుగులో అక్కినేని ఫ్యామిలీ కలిసి నటిస్తున్న "మనం" చిత్రంలో నాగార్జున సరసన నటిస్తుంది. అయితే తెలుగులో అవకాశాలేమి రాకపోవడంతో వేరే భాషలపై దృష్టి పెట్టింది.

Jagan Mohan Reddy will resume his Odarpu Yatra cum Samaikya Shankaravam tour from Saturday at Kuppam. He will meet the bereaved family members of those died

మెహబూబ్ నగర్ పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దగ్ధమయి అప్పుడే నెలరోజులవుతోంది. ఈ ఘోర ప్రమాదంలో45మంది నిండు ప్రాణాలు నిమిషాలలో గాలిలో కలిసిపోయాయి. అయితే అందుకు భాద్యులయిన వారిని ఒక్కరిని కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు.

ISRO is gearing-up for the most crucial operation of driving its Mars Orbiter Mission (MoM) towards its destination-Mars on Sunday 12.49 am. The MoM began its final round of earth orbit on Wednesday morning at 7.10 am and no complications have been observed.

సహజీవనం చేస్తే తప్పు లేదు

హిందూ మతానికి పునాదిలాంటి కంచి ఆశ్రమ ఆచార్యులు హత్య కేసు నుంచి ఏ మచ్చ లేకుండా బయటపడ్డారు. ఇది హిందూ లోకానికి ఎంతో ఊరట కలిగించిన అంశం. ఎక్కడో ఎవరో చేసిన హత్యని కంచి ఆశ్రమంలో జరిగినట్టు, ఆ హత్యను కంచి ఆచార్యులే చేసినట్టు పోలీసులు కహానీ అల్లారు.

పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నిన్న ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నపటికీ, సాంకేతిక లేదా రాజకీయ కారణాల వలన రాష్ట్ర విభజన జరగకపోవచ్చని నా రాజకీయ అనుభవంతో చెపుతున్నాను’ అని చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది.

"మసాలా" వంటి యావరేజ్ సినిమా తర్వాత రామ్ హీరోగా త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనుంది. రచయిత గోపీ మోహన్ అందరికి సుపరిచితుడే. రామ్ కోసం గోపీ ఓ అదిరిపోయే కథ సిద్ధం చేసుకొని, రామ్ కు వినిపించాడంట

చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ త్వరలో రాజకీయ ఆరగ్రేటం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి బదులు తెదేపావైపు చూడటమే ఆశ్చర్యం.

రాష్ట్రాన్ని అడ్డంగా ముంచేసిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పోతూపోతూ తనకంటే వెయ్యిరెట్లు ఎక్కువ తెలివితేటలున్న జగన్ని ఈ రాష్ట్రానికి కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. తెలివితేటల్లో ఆయనే ముదురనుకుంటే ఆయనగాని తనయుడు జగన్ మహాముదురు... ఇంకా చెప్పాలంటే దేశముదురు!

జగన్ బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత చాలా సందర్భాలలో ఆయన ప్రదర్శిస్తున్న తెలివితేటలు చూస్తుంటే రాజకీయ పరిశీలకులకే నోటమాట రావడం లేదు. తెలివితేటల్లో ఆయనే దేశముదురని అంటున్నారు. తాజాగా కృష్ణానది మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.

Keshav rao, secretary general of TRS got a strong pinch from KTR, after he stated that ‘Telangana is not achieved by any single hero, but a collective effort of Telangana people and sacrifices.

దాదాపు రెండు నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. డిసెంబర్ మూడున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రపతి నుంచి తెలంగాణ బిల్లు వచ్చె వరకూ ఆగకుండా ముందుగానే

ఇప్పుడు తెలంగాణ తల్లికి మరికొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కష్టాలకు కారణం ఎవరో కాదు... కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియాగాంధీకి గుడి కట్టి తీరతానని శపథం చేసిన శంకరన్న తాజాగా ఓ సరికొత్త స్టేట్‌మెంట్ పడేశారు. తెలంగాణ తల్లి అంటే వేరే ప్రత్యేకంగా ఎవరో కాదంట.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అట!

December

ఈ కొత్త సం.లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సుదీర్గమయిన గాంధీ నెహ్రూల శకం అంతమయ్యి, మోడీ శకం మొదలవుతుంది. దేశ పునర్నిర్మాణం, భవిష్యత్ గురించి ఆయన చెపుతున్నమాటలు వింటుంటే మన దేశానికి మళ్ళీ మంచి రోజులు మొదలవబోతున్నాయనే ఆశ, నమ్మకం ప్రజలలో కలుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే ఆయనపట్ల ప్రజలలో నమ్మకం పెంచుకోనేలా చేస్తోంది.కాంగ్రెస్ పార్టీలాగే ఒకవేళ మోడీ కూడా ప్రజాకర్షక పధకాలను ప్రకటిస్తూ ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేసి ఉండి ఉంటే వ్యాపారంలో అందెవేసిన గుజరాతీలు ఆయనను ఎప్పుడో తిరస్కరించేవారు. కానీ వారు ఆయనకు వరుసగా మూడుసార్లు పట్టం కట్టారు. అంటే మోడీ వారి గీటురాయి పరీక్షలో నెగ్గినట్లు స్పష్టం అవుతోంది.

Happy New year 2014

2013 వెళ్లి ...2014 వచ్చేస్తోంది. ఈ సమయంలో 2013 లో తీపి కబుర్లు అంటే హిట్ కొట్టిన హీరోలు..వారి సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కి సంతోషం పంచుతున్నాయి. నిర్మాతలకు మరెన్ని సినిమాలు ప్రారంభించేలా చేస్తున్నాయి. 2013లో హిట్, ఫ్లాఫ్ ల మాట అటుంచితే మన స్టార్ హీరోలు ఎంటర్ట్నైమెంట్ పంచడానికి పెద్ద గ్యాప్ తీసుకోవడం లేదు

ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్స్‌ పరంగా నెంబర్‌వన్‌ హీరోయిన్‌ ఎవరు? అని అడిగితే ఠక్కున చెప్పేస్తాం సమంత అని. మరి రెమ్యునరేషన్‌ పరంగా అంటే... తడుముకునే వాళ్లం. అయితే కాజల్‌ పుణ్యమాని మనకా తడుముకునే అవస్థ తప్పింది.

It was working holiday for President Pranab

నెత్తిమీద వెంట్రుకలకీ నడకలోని ఆత్మవిశ్వాసానికి లింకేంటి అనేది తెలియాలంటే బట్టతల బాధితులను మాత్రమే అడగాలి. అయితే ఇప్పుడు వారికీ సంతోషం కలిగించే వార్తను దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మోసుకొచ్చారు.

భారతదేశంలోకి పాప్‌ ఎప్పుడు వచ్చిందంటే ఎవరూ చటుక్కున చెప్పలేరేమో కాని... పాప్‌ సింగర్‌ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు రెమో ఫెర్నాండెజ్‌. హిందీ పాప్‌ సింగర్‌గా సంచలనానికి నాంది పలికిన రెమో... తెలుగుతో సహా విభిన్న భాషల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా బోలెడన్ని పాటలు పాడారు.

వైఎస్‌ హయంలో కడప అనే పేరు వింటేనే భయపడేలా చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కబ్జా చేశారన్న కారణంగా జూబ్లీహిల్స్‌లో అధికారులు కూల్చివేసిన ఇంటిని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ విషయంలో కడప మేయర్‌ రవీంద్రనాధ్‌రెడ్డికి

కాంగ్రెస్ పార్టీకి అవినీతికి ఉన్నఅవినాభావ సంబంధం గురించి ప్రజలకు కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్యకాలంలో యువరాజు రాహుల్ గాంధీ వారికి అవినీతి పూనకం (అంటే అవినీతికి వ్యతిరేఖంగా లెక్చర్లు ఇవ్వడం) రావడంతో, కొంపదీసి ఆయన మాటలకు తలొగ్గి కాంగ్రెస్ నేతలందరూ నిజంగానే అవినీతిని విడిచిపెట్టేయబోతున్నారా? అని ప్రజలు ఒకటే అనుమానంపడిపోసాగారు.

Jagan has been given complete relaxation from his bail conditions and allowed to go anywhere he likes, whereas Lakshmi Narayana, who did his job very honestly and earns a promotion and applauds from the people of the state for works, has been kept on hold since last six months for no reasons.

రాష్ట్ర విభజన జరిగినా, సమైక్యంగా ఉన్నా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండనని ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 తర్వాత తన రాజకీయ భవిష్యత్తు చెబుతానని, ఏ పార్టీలోకివెళ్లేదీ తెలియచేస్తానని చెప్పారు. ఇప్పటికీ తనకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి షోకాజ్ నోటీస్ అందలేదన్నారు.

రాయపాటి, లగడపాటి, ఉండవల్లి వంటి సీనియర్ రాజకీయ నేతలు కూడా ఎంతసేపు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో ఎక్కి ఈ ఎన్నికల వైతరిణిని దాటేద్దామని ఆశపడుతున్నారు తప్ప వారిలో ఎవరూ కూడా స్వయంగా పార్టీ పెట్టే ఆలోచన చేయడం లేదు. తమకంటే చాలా జూనియర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే, ఆయన క్రింద ఇంతమంది సీనియర్లు పనిచేసేందుకు సిద్దపడుతుండటం చాలా అనుమానాస్పదంగా ఉంది.

రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో... వచ్చే ఎన్నికల్లో ఊహించని విధంగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఓ కులం మద్ధతు టోకున లభించనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజికవర్గం

కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. రామ్ చరణ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అయితే చరణ్ సరసన నటించే హీరోయిన్ కోసం దర్శకుడు గతకొంత కాలంగా వెతుకుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా తమన్నాను అనుకున్నారు.

Even though, US is holding talks with India to find an amicable solution over Indian diplomat Devayani Kobragade’s issue, it is also proceeding for prosecution of the diplomat as it has to meet the deadline of January 13th for her prosecution given by the court.

వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కాకపోయినా కనీసం కేసులనుండి బయటపడేందుకయినా వైకాపా తప్పనిసరిగా గెలవవలసి ఉంటుంది. తమకూ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అక్రమ సంబంధమూ లేదని వాదిస్తున్నజగన్మోహన్ రెడ్డి, నిజానికి కేంద్రంలో కాంగ్రెస్ గనుక అధికారంలోకి రాలేనట్లయితే చాలా చిక్కుల్లోపడతారు.

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు.. గత కొంతకాలంగా సినిమాల హిట్స్‌ పరంగా, ఆ తర్వాత పవనిజం అనే కొత్త స్లోగన్‌తోనూ మీడియా నోళ్లలో నానుతున్న ఈ హీరో... ఇటీవలే రాజకీయనేత అవతారం ఎత్తనున్నాడని కూడా బాగా వినిపించింది.

రానున్నసార్వత్రిక ఎన్నికలు యూపీయే, ఎన్డీయేలకు చాలా కీలకమయినవి. కేంద్రంలో తిరిగి యూపీయే అధికారంలోకి రాలేకపోతే ఇక రాహుల్ గాంధీ ప్రధాని పదవిపై శాస్వితంగా ఆశలు వదులుకోవలసిందే.దేశమంతా మోడీ జపం చేస్తున్నఈ తరుణంలో ఈ సువర్ణావకాశం ఉపయోగించుకొని మోడీ ప్రధాని కాలేకపోతే ఇక ఆయనకు కూడా మళ్ళీ ఇటువంటి అవకాశం మరోసారి రాకపోవచ్చును.

గతంలో శీతాకాల విడిదికి గాను హైదరాబాద్‌కు వచ్చిన ఏ రాష్ట్రపతికీ ఈ తరహా అనుభవం ఎదురై ఉండదు. దీనికి కారణం రాష్ట్రంలో నెలకొన్న విభజన పరిస్థితులే. గందరగోళంగా రాష్ట్ర పరిస్థితి రాష్ట్రపతి నిలయాన్ని కేంద్రంగా మార్చుకోవాలని చూస్తుండడంతో... విశ్రాంతి నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ

ఇతరుల స్థలాన్ని కబ్జాచేసి కడపజిల్లా మేయర్‌ రవీంధ్రనాధ్‌రెడ్డి కట్టిన ఇంటిని సోమవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ అధికారులు కూల్చివేశారు. అధికారులు చెప్తున్న ప్రకారం

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.