Publish Date:Mar 31, 2013
ఒలంపిక్ బాక్సింగ్ లో కాంస్య పతాక విజేత విజేందర్ డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ పరీక్ష చేస్తామని పోలీసులు పట్టుబట్టినా విజేందర్ నిరాకరించారు. పంజాబ్ పోలీసులు పట్టువిడవకుండా విజేందర్ ఫోన్ కాల్స్ లిస్టు పై నిఘా పెట్టి నార్కోటిక్ డీలర్, స్మగ్లర్ కెనడాకు చెందిన అనూప్ సింగ్ కహ్లోన్ అలియాస్ రూబీతో విజేందర్ 80 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో తేలిందని ఆదివారం పోలీసులు వెల్లడించారు. విజేందర్ స్నేహితుడు రాంసింగ్ లకు రూబీతో చాలాకాలం నుంచి పరిచయం ఉందని, విజేందర్, రూబీ మధ్య ఎస్.ఎం.ఎస్.ల రాయబారం కూడా నడిచిందని, రాంసింగ్ ఐదు సార్లు డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు తేల్చారు. ఫోన్ కాల్ లిస్టు, ఎస్.ఎం.ఎస్. ల ఆధారంగా విజేందర్ వెంట్రుక, రక్తం పరీక్షలకు కోర్టు నుంచి అనుమతి పొందాలని లూథియానా రేంజ్ డిఐజి ఫరూఖీ తెలిపారు. పోలీసుల విచారణలో విజేందర్ 12 సార్లు డ్రగ్స్ వాడాడని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/boxer-vijender-took-heroin-12-times-36-22103.html
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శనివారం పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు
ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది.
తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన థరూర్ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది.
మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తల రిజిస్ట్రేషన్ ఫీజును వంద రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వారసత్వ ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయడం వల్ల దాదాపు 3,9 లక్షల మంది భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు.
క్రికెట్ అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ లోగా కొందరు గోడలు దూకి, చెట్లు ఎక్కి మైదానంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నంలో గాయపడ్డారు.
ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది.
ఫ్యూచర్ సిటీలో జనవరి 8,9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అజెండా ఖరారైంది.
మెరుగైన నిఘా కోసం సదా ఆన్లో ఉండే శాటిలైట్ లొకేషన్ ట్రాకింగ్ను ఉంచాలని స్మార్ట్ఫోన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలన్న ప్రతిపాదనను తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఈ దిశగా కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయినా కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమౌతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.