టి.కాంగ్రెస్ సభా వేదికపై 120 నేతలు
Publish Date:Jun 29, 2013
Advertisement
ఆదివారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ సభలో వేదికపై రికార్డు స్థాయిలో నేతలు కూర్చోబోతున్నారు. తెలంగాణలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా అందరూ ఈ సభకు వస్తున్నారు. బహిరంగసభ వేదిక మీద కేవలం సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ ల ఫోటోలే ఉంచుతున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుండి ప్రజలు హాజరయ్యేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తాను ఈ సభకు హాజరుకానని, తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. సభా వేదిక మీద 120 మందికి పైగా నేతలు ఆసీనులయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి తమ సత్తా చాటాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-tcongress-leaders-39-23947.html
http://www.teluguone.com/news/content/-tcongress-leaders-39-23947.html
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 22, 2026
Publish Date:Feb 22, 2026
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026
Publish Date:Feb 20, 2026





