Latest Articles

భాగవతంలో బాల కృష్ణుడిని చంపడానికి వెళ్లిన పూతన, శకటారుసుడు, తృణావర్తుడు చచ్చి నేలపడటం, ఆ తరువాత అక్కడ గాలీ, వాన, మబ్బూ లేకుండా పిడుగులు పడటం, ఏనాటి నుంచో వున్న మద్దిచెట్లు ఫెళ ఫెళ కూలిపోవడం.... ఇదంతా చూసి నందుడు భయపడ్డాడు.  'ఏదో రాక్షస మాయలాగా వుంది. ఈ ప్రాంతం మనకు అనువుగా లేదు. ఇక్కడ మన బిడ్డలకు, ఆలమందలకూ రక్షణ లేదు. అందువల్ల మనం బృందావనం వెళదాం' అన్నాడు.

 More

​పౌరాణిక నమ్మకాల ప్రకారం విశ్వకర్మ బ్రహ్మ కుమారుడు.  విశ్వానికి మొదటి శిల్పిగా పరిగణించబడ్డాడు. ఆయన పంచ దేవతలలో ఒకరిగా లెక్కించబడ్డాడు, ఈయనే  దైవిక నిర్మాణాలకు ప్రభువు. విశ్వకర్మ  అనేక అద్భుతమైన,  దైవిక నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాడు.  స్వర్గ లోకం, ఇంద్రపురి అమరావతి, పుష్పక విమానం, ద్వారకా నగరి, ఇంద్రుని వజ్రం, శివుని త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం,  కుబేరుని పుష్పక రథం కూడా ఆయన నిర్మాణాలుగా పరిగణించబడతాయి.

 More

  View More

ఈ లోకాలను పాలించే శక్తిని స్త్రీ మూర్తిగా అభివర్ణిస్తూ లోకానికి రక్షణ ఇచ్చి, దుష్టులను శిక్షించే అమ్మగా అందరూ కొలుస్తారు. ఈ స్త్రీ అవతార రూపాలు చాలా ఉన్నాయి. మహావిష్ణువు తన దశావతరాలతో ఈ లోకాన్ని ఎలా ఉద్ధరించాడో.. అలాగే అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఆవిర్భవించింది. వాటిలో ముఖ్యంగా చౌడేశ్వరి దేవి రూపం చాలా ప్రముఖమైనది. శక్తి దేవతలలో ఒకరిగా ఉండే చౌడేశ్వరీ దేవి గురించి,  ఆ అమ్మ ఆవిర్భావం గురించి, ఆ సమయంలో దేవల మహర్షి  కాలగతుల గురించి తెలుసుకుంటే…

 More

ప్రతి హిందువు ఇంట్లో అది పెద్దదైనా, చిన్నదైనా దేవుని గది ఉంటుంది. దీన్ని ఇంట్లో చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ప్రతిరోజూ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే  సానుకూల శక్తి, ఇంట్లో శాంతి ఉంటాయని చెబుతారు. అయితే కాలంతో పాటు పద్దతులు మారుతున్నాయి. దేవుడి గదిలో దేవుడి పటాలు, విగ్రహాలు ఎక్కువ కనిపిస్తుంటాయి.  కొన్నిసార్లు విగ్రహాలు,  ఫోటోలు అందంగా ఉన్నాయని కొనేసి దేవుడి గదిలో పెడుతుంటారు. అయితే   కొందరు తెలిసి, తెలియక దేవుడి విగ్రహాలు,  ఫోటోల విషయంలో చేసే కొన్ని పొరపాట్లు చాలా ఇబ్బందులకు దారి తీస్తాయి.  దీని గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..

 More
  • Enduku - EmitiView More

    శనిదేవుడిని ఇంట్లో పూజించరు ఎందుకు..  నమ్మకాలు,  కారణాలు ఇవే!

    ​హిందూమతంలో దేవతలను భక్తితో పూజించడమే కాకుండా నియమాలు,  సంప్రదాయాల ప్రకారం పూజించడం చాలా ముఖ్యం. పద్దతులు, నిమయాల ప్రకారం దైవ ఆరాధన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నియమాలను విస్మరిస్తే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి దేవత పూజకు నిర్దిష్ట నియమాలు నిర్దేశించారు...

     More
    మరణించిన వారి కోసం అతిగా ఏడవకూడదు.. ఎందుకో తెలుసా!

    పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మనమే కాదు.. మన చుట్టూ ఉన్నవారు కూడా ఏదో ఒక రోజు మరణిస్తారని తెలుసు. అయినా సరే.. ఒక మనిషి మరణించాడు అంటే భరించలేం.  మనిషి మరణించిన వెంటనే ఏడవడం ఒకటైతే.. మనిషి అంత్యక్రియలు ముగిసాక.. కుటుంబంలో ఎవరో ఒకరు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. కానీ ఇలా ఏడవకూడదని చెబుతున్నారు కొందరు.  అసలు మరణించిన వారి కోసం అతిగా ఏడిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ఏడవకూడదు? తెలుసుకుంటే..

     More
  • VaastuView More

    ఇంట్లో వేణువు పెట్టుకోవడం శుభమా.. అశుభమా!

    ​శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వస్తువు వేణువు.  ఈ వేణువునే మురళి,  పిల్లనగ్రోవి అని చాలా పేర్లతో పిలుస్తారు.  శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వేణువును ఒక సంగీత వస్తువు కంటే శ్రీకృష్ణుడితో విడదీయలేని అనుబంధంగా పేర్కొనవచ్చు.  చాలామంది ఇళ్లలో కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు.  మరికొందరు నెమలి ఈకలు పెట్టుకుంటారు. ఇంకొందరు గోమాత విగ్రహాలు పెట్టుకుంటారు.  అయితే ఇంట్లో వేణువును పెట్టుకునే వారు కూడా ఉంటారు...

     More
    ఈ లక్షణాలున్న స్త్రీల ఇంటికి కుబేరుడే స్వయంగా వస్తాడట..!

    ​భారతీయ సంస్కృతిలో స్త్రీలను గృహలక్ష్మిగా, మహాలక్ష్మిగా భావిస్తారు. ఇంటి ఆనందం, శాంతి,  శ్రేయస్సు ఎక్కువగా ఆ ఇంట్లోని స్త్రీ స్వభావం,  విలువలపై ఆధారపడి ఉంటుంది. పెద్దవాళ్లు ఎప్పుడూ అందాన్ని మాత్రమే కాకుండా, ధర్మవంతురాలు,  మంచి ప్రవర్తన కలిగిన కోడలు కావాలని కోరుకునేవారు. శాస్త్రాలు మగవాళ్లకు కూడా నియమాలను  సూచించింది. అయనప్పటికీ స్త్రీల లక్షణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చింది...

     More
  • AacharaaluView More

    నెగిటివ్ ఆలోచనలు వేధిస్తున్నాయా.. వెంటనే ఈ మంత్రాలు పఠించండి!

    ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటే జీవితం ఎంతో బాగుటుంది. కానీ నేటికాలంలో చాలామంది నెగిటివ్ ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెగిటివ్ ఆలోచనలు ఉన్న జీవితం చాలా దుర్బరంగా ఉంటుంది.  జీవితం చాలా బాధ పెడుతూ ఉంటుంది. ప్రతి విషయంలో నెగిటివ్ గా ఆలోచించడం, ఎవరేం చెప్పినా నెగిటివ్ గా అనిపించడం..

     More
    శనిజయంతి.. ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకుతుంది!

    ​భారతీయులు జ్యోతిష్యాన్ని,  గ్రహాలను చాలా బలంగా నమ్ముతారు.  గ్రహాలను నవగ్రహాలుగా, దేవతల స్థానంగా పూజిస్తారు. ఈ నవగ్రహాలలో  శనిగ్రహం చాలా విభిన్నమైనది.  శని దేవుడిగా శనిగ్రహాన్ని పూజిస్తారు. శనిదేవుడు న్యాయాధిపతి అని కర్మ ప్రదాత అని పిలుస్తారు.  మనిషి తన జీవితంలో చేసిన తప్పొప్పులు,  మంచి చెడులకు ఫలితాన్ని కచ్చితంగా..

     More

Purana Patralu - Mythological StoriesView More

ప్రపంచంలోనే ఏకైక రుక్మిణీ దేవి ఆలయం.. కృష్ణుడికి దూరంగానే రుక్మిణీ దేవి..  ఎక్కడంటే!

​భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ, గుజరాత్‌లోని ద్వారకలో ఆయన భార్య అయిన రుక్మిణి దేవికి ఒక ప్రత్యేకమైన ,  చారిత్రాత్మక ఆలయం ఉంది. ఈ ఆలయం అందం అద్బుతం.. అలాగే ఈ ఆలయం వెనుక  ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. ప్రపంచంలో రుక్మిణి దేవికి ఉన్న ఏకైక ఆలయం ఇదేనని..

 More
సనాతన ధర్మంలోని 18 పురాణాలు ఏవి.. వాటి ప్రాముఖ్యత ఏమిటంటే..!

​సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం  ఆవిర్భావం, ఋషులు,  సాధువుల కథలు, చరిత్ర,  ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు.  జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు,  జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.

 More

Punya Kshetralu - TemplesView More

భారతదేశంలో కలిమాయ అంటని ప్రదేశం గురించి తెలుసా!

నాలుగు యుగాలలో కలియుగం చివరిది,  కలియుగం  కాలవ్యవధి దీనికి ముందు జరిగిన మూడు యుగాలలోకెల్లా అతి తక్కువ కాలంగా  పరిగణించబడుతుంది. వేదాలు , పురాణాల ప్రకారం,  కలియుగంలో అధిక స్థాయిలో అధర్మం, దురాశ, హింస , అజ్ఞానం మొదలైనవి ఉంటాయి. వీటి కారణంగా మానవుడు చెయ్యకూడని పనులు

 More
మెహందీపూర్ బాలాజీ ఆలయం.. అడుగడుగునా అద్భుతాలు.. విస్తుపోయే రహస్యాలు!

​దేవాలయం అనగానే ప్రశాంతమైన వాతావరణం, పూజలు అర్చనలు, పువ్వులు, అగరబత్తులు,  గంధం సువాసనలు గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని దేవాలయాలు మాత్రం చాలా విశిష్టమైనవి. అక్కడి వాతావరణం నుండి,  అక్కడి సంప్రదాయాలు, పద్దతులు.. ముఖ్యంగా అక్కడ ప్రత్యేకమైన ఆచారాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి.

 More

Mangalaharathulu View More

VyaasaaluView More

రాధాదేవి నామజపం చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసా!

​హిందూ పురాణాలలో రాధాదేవి గురించిన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాధాకృష్ణులను ప్రేమకు నిర్వచనంగా చెబుతారు.  రాధాకృష్ణులను విడదీని చెప్పడం కూడా జరగదు.  కృష్ణుడు అనగానే రాధాదేవి,  రాధాదేవి అనగానే కృష్ణుడు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా.. ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసి, ప్రేమ తత్త్వాన్ని...

 More
శని గ్రహం మరణానికి కారణం అవుతుందా... లఘు పరాశరి గ్రంథంలో ఏం చెప్పారంటే!

భారతీయులు జ్యోతిష్యాన్ని చాలా బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గ్రహాల ప్రభావం,  గ్రహాల సంచారం జాతకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.  గ్రహాలలో శని దేవుడిని లేదా శని గ్రహాన్ని కర్మ ప్రదాతగా పరిగణిస్తారు. చాలామంది శని ప్రభావం ఉన్నప్పుడు.. జీవితంలో కష్టాలు, అనారోగ్య సమస్యలు,  ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల...

 More