Latest Articles

గర్భధారణ సమయంలో పూజలు, ప్రార్థనల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే గర్భవతులు కొందరు దేవతలను పూజించవచ్చని,  కొందరిని పూజించకూడదని కూడా చెబుతుంటారు.  అయితే గర్భవతులు భగవంతుడితో అనుసంధానం అయి ఉండటం వల్ల వారిలో ఆధ్యాత్మికత, భక్తి కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది...

 More

భారతదేశాన్ని దైవ భూమి అని  పిలుస్తారు.  ఇక్కడ దేవాలయాలు,  సంప్రదాయాలు, పూజలు.. అన్నీ ఆ భగవంతుడు మనిషి చుట్టూనే ఉన్నాడనే భ్రమను కలిగిస్తాయి.  అయితే భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎందరో దేవతలు వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నారు. హిందూ మతం అన్నా, సనాతన ధర్మం అన్నా మండిపడే ముస్లిం దేశాలలో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అజర్బైజాన్ లో ఉన్న దేవాలయం అలాంటిదే.. 98శాతం ముస్లిం జనాభా ఉండే అజర్బైజాన్ దేవాలయంలో 300 సవంత్సరాలుగా ఒక జ్వాల వెలుగుతూనే ఉంది.  ఎంతో ఆశ్చర్యానికి గురిచేసే ఈ దేవాలయం గురించి తెలుసుకుంటే..

 More

  View More

​ఇంట్లో పూజ చేసినప్పుడు వాతావరణంలో శాంతి,  సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ సమయం ఆధ్యాత్మిక శుద్ధికి మాత్రమే కాకుండా మానసిక,  శారీరక సమతుల్యతకు కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని నియమాలను పాటించి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. కానీ చాలా సార్లు పూజ తర్వాత  తెలియకుండానే కొన్ని పనులు చేస్తారు. ఇది ఈ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో  చేసే  పూజ విజయవంతం కావాలని,  ఫలవంతం కావాలని మీరు కోరుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం.

 More

చార్ ధామ్ యాత్రలో బద్రీనాథ్ క్షేత్రం కూడా ఒకటి. బద్రీనాథ్ క్షేత్రానికి ఎంతో ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాముఖ్యత ఉంది.  పూర్వకాలంలో ఇక్కడ శ్రీ హరి  విగ్రహం కొలువై ఉండేదని చెబుతారు. ఆ తర్వాత జరిగిన  దండయాత్రలలో శ్రీహరి విగ్రహాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ విగ్రహం నాశనం కాకపోవడంతో దానిని అక్కడే ఉన్న లోతైన నారద కుండంలో దాచిపెట్టారట...

 More
  • Enduku - EmitiView More

    శనివారం రోజు జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు ఎందుకంటే!

    ​హిందూ మతంలో శతాబ్దాలుగా పాటిస్తున్న అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఈ నమ్మకాలలో ఒకటి జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడానికి సంబంధించినది. పెద్దలు తరచుగా పిల్లలకు కొన్ని రోజులలో జుట్టు, గోళ్లు కత్తిరించవద్దని చెబుతుంటారు. ముఖ్యంగా శని, మంగళ, గురువారాల్లో అలా చేయడం అశుభంగా భావిస్తారు. కారణాలు అడిగినప్పుడు కొందరు కారణాలు చెప్పరు..

     More
    శనిదేవుడిని ఇంట్లో పూజించరు ఎందుకు..  నమ్మకాలు,  కారణాలు ఇవే!

    ​హిందూమతంలో దేవతలను భక్తితో పూజించడమే కాకుండా నియమాలు,  సంప్రదాయాల ప్రకారం పూజించడం చాలా ముఖ్యం. పద్దతులు, నిమయాల ప్రకారం దైవ ఆరాధన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నియమాలను విస్మరిస్తే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి దేవత పూజకు నిర్దిష్ట నియమాలు నిర్దేశించారు...

     More
  • VaastuView More

    ఇంట్లో వేణువు పెట్టుకోవడం శుభమా.. అశుభమా!

    ​శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వస్తువు వేణువు.  ఈ వేణువునే మురళి,  పిల్లనగ్రోవి అని చాలా పేర్లతో పిలుస్తారు.  శ్రీకృష్ణుడి చేతిలో ఉండే ఈ వేణువును ఒక సంగీత వస్తువు కంటే శ్రీకృష్ణుడితో విడదీయలేని అనుబంధంగా పేర్కొనవచ్చు.  చాలామంది ఇళ్లలో కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు.  మరికొందరు నెమలి ఈకలు పెట్టుకుంటారు. ఇంకొందరు గోమాత విగ్రహాలు పెట్టుకుంటారు.  అయితే ఇంట్లో వేణువును పెట్టుకునే వారు కూడా ఉంటారు...

     More
    ఈ లక్షణాలున్న స్త్రీల ఇంటికి కుబేరుడే స్వయంగా వస్తాడట..!

    ​భారతీయ సంస్కృతిలో స్త్రీలను గృహలక్ష్మిగా, మహాలక్ష్మిగా భావిస్తారు. ఇంటి ఆనందం, శాంతి,  శ్రేయస్సు ఎక్కువగా ఆ ఇంట్లోని స్త్రీ స్వభావం,  విలువలపై ఆధారపడి ఉంటుంది. పెద్దవాళ్లు ఎప్పుడూ అందాన్ని మాత్రమే కాకుండా, ధర్మవంతురాలు,  మంచి ప్రవర్తన కలిగిన కోడలు కావాలని కోరుకునేవారు. శాస్త్రాలు మగవాళ్లకు కూడా నియమాలను  సూచించింది. అయనప్పటికీ స్త్రీల లక్షణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చింది...

     More
  • AacharaaluView More

    మృత్యు పంచకం.. ఈ ఐదు రోజులు చాలా ప్రమాదం!

    మృత్యు పంచకం జూన్ 6, 2026న సాయంత్రం 7:03 గంటలకు ప్రారంభమై, జూన్ 11న ఉదయం 8:16 గంటలకు ముగుస్తుంది. మృత్యు పంచకంలోని ఈ ఐదు రోజులు చాలా ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. అందువల్ల ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

     More
    ఇల్లు తడిబట్ట పెట్టడానికి మీరు ఇలాంటి బట్టలు వాడుతుంటారా!

    ఇంటి పరిశుభ్రతను పాటించే ఇళ్లలో సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు. అయితే, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టని ఇళ్లలో పేదరికం, దరిద్రం ఉంటుందని చెబుతారు. అందుకే ఇళ్లలో మహిళలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంటికి వీలైనప్పుడల్లా తడిబట్ట పెడుతుంటారు.

     More

Purana Patralu - Mythological StoriesView More

ప్రపంచంలోనే ఏకైక రుక్మిణీ దేవి ఆలయం.. కృష్ణుడికి దూరంగానే రుక్మిణీ దేవి..  ఎక్కడంటే!

​భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ, గుజరాత్‌లోని ద్వారకలో ఆయన భార్య అయిన రుక్మిణి దేవికి ఒక ప్రత్యేకమైన ,  చారిత్రాత్మక ఆలయం ఉంది. ఈ ఆలయం అందం అద్బుతం.. అలాగే ఈ ఆలయం వెనుక  ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. ప్రపంచంలో రుక్మిణి దేవికి ఉన్న ఏకైక ఆలయం ఇదేనని..

 More
సనాతన ధర్మంలోని 18 పురాణాలు ఏవి.. వాటి ప్రాముఖ్యత ఏమిటంటే..!

​సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం  ఆవిర్భావం, ఋషులు,  సాధువుల కథలు, చరిత్ర,  ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు.  జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు,  జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.

 More

Punya Kshetralu - TemplesView More

విగ్రహం లేని విశిష్ట దేవాలయం.. ఇక్కడ దుర్యోధనుడి పేరుతో పన్నులు వసూలుచేస్తారట!

​భారతీయులు గర్వంగా చెప్పుకునే ఇతిహాసం మహాభారతం. మహాభారతంలో కౌరవులు ప్రతినాయకులుగా కనిపిస్తారు.  కౌరవులలో పెద్దవాడు  దుర్యోధనుడు.  దుర్యోధనుడు  చిన్నప్పటి నుంచే పాండవుల పట్ల ద్వేషం, అసూయ పెంచుకుని, వారిపై ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. అసూయ, కోపం, రాజు కావాలనే కోరికతో  తన వదిన అయిన ద్రౌపదిని కూడా హింసించాడు, సంధి చేసుకోవడానికి  బదులుగా యుద్ధాన్నే ఎంచుకున్నాడు.  ఇన్ని ఘోరాలు చేసినప్పటికీ  దుర్యోధనుడి కోసం కేరళలో ఒక ఆలయాన్ని నిర్మించారు. దుర్యోధనుడి పేరుతో ఇక్కడ పన్నులు కూడా వసూలు చేస్తారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

 More
భారతదేశంలో కలిమాయ అంటని ప్రదేశం గురించి తెలుసా!

నాలుగు యుగాలలో కలియుగం చివరిది,  కలియుగం  కాలవ్యవధి దీనికి ముందు జరిగిన మూడు యుగాలలోకెల్లా అతి తక్కువ కాలంగా  పరిగణించబడుతుంది. వేదాలు , పురాణాల ప్రకారం,  కలియుగంలో అధిక స్థాయిలో అధర్మం, దురాశ, హింస , అజ్ఞానం మొదలైనవి ఉంటాయి. వీటి కారణంగా మానవుడు చెయ్యకూడని పనులు

 More

Mangalaharathulu View More

VyaasaaluView More

రాధాదేవి నామజపం చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసా!

​హిందూ పురాణాలలో రాధాదేవి గురించిన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాధాకృష్ణులను ప్రేమకు నిర్వచనంగా చెబుతారు.  రాధాకృష్ణులను విడదీని చెప్పడం కూడా జరగదు.  కృష్ణుడు అనగానే రాధాదేవి,  రాధాదేవి అనగానే కృష్ణుడు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా.. ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసి, ప్రేమ తత్త్వాన్ని...

 More
శని గ్రహం మరణానికి కారణం అవుతుందా... లఘు పరాశరి గ్రంథంలో ఏం చెప్పారంటే!

భారతీయులు జ్యోతిష్యాన్ని చాలా బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గ్రహాల ప్రభావం,  గ్రహాల సంచారం జాతకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.  గ్రహాలలో శని దేవుడిని లేదా శని గ్రహాన్ని కర్మ ప్రదాతగా పరిగణిస్తారు. చాలామంది శని ప్రభావం ఉన్నప్పుడు.. జీవితంలో కష్టాలు, అనారోగ్య సమస్యలు,  ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల...

 More