-
Tithi - May, 19 2022
19.05.2022 గురువారం స్వస్తి శ్రీ శుభకృత నామా సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి : చవితి: రా.12.49 వరకు నక్షత్రం : మూల: ఉ. 09.31 వరకు వర్జ్యం : ఉ.08.02-01.30వరకు దుర్ముహూర్తం : ఉ 09.47–10.39 వరకు రాహుకాలం : మ 01.30 03.00వరకు -
May, 2022 Important Days
01 కార్మిక దినోత్సవం
03 రంజాన్
04 డొల్లుకర్తరి ప్రారంభం
06 శంకర జయంతి
08 భానుసప్తమి
12 అన్నవరం సత్యదేవ కళ్యాణం
14 నృసింహ జయంతి
29 సంకష్ఠహర చతుర్ధి
25 హనుమ జయంతి
25 రోహిణి కార్తె
28 మాసశివరాత్రి
Latest Articles
మాతంగ ముని ఆశ్రమంలో శబరిని కలిసి తరువాత ప్రయాణమైన రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం వైపు వెళ్లారు.
Moreసుగ్రీవుడి భయాన్ని చూసి హనుమంతుడి కోపం, జాలి కూడా కలిగాయి. ఎందుకు నువ్వు అందరినీ చూసి భయపడతావు అని అన్నాడు. చివరకు హనుమంతుడు సుగ్రీవుడు భయాన్ని పోగొట్టడానికి తన కపి(వానర రూపం) రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని (సన్యాసి రూపాన్ని) పొంది, శర బుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసాడు.
MoreVideos
-
Enduku - Emiti
ధ్యానం గురించి చాలమంది చెబుతారు. అయితే కొందరుంటారు కృత్రిమ జీవితం నుండి, ముఖ్యంగా ఇప్పటి రద్దీ పనుల నుండి సాంత్వన కావాలని కోరుకునేవాళ్ళుంటారు. వాళ్ళు మొట్టమొదటగా అడిగే ప్రశ్న “ధ్యానం ఎంతసేపు చెయ్యాలి?” అని. “భోజనం ఎంత చెయ్యాలి?” అని ఎవ్వరైనా అడిగితే...
Moreప్రపంచంలో అనేక వస్తువులున్నాయి. బల్ల, కుర్చీ, పుస్తకం, కలం, ఇల్లు, నగలు, ఆకాశం, కొండలు, నదులు.. ఇలా ఎన్నో. ఆ వస్తువులను చూడటానికి, వాటి గురించి తెలుసుకోవటానికి మన వద్ద ఇంద్రియాలున్నాయి. మనోబుద్ధులున్నాయి. అంటే అనేక వస్తువులు ప్రపంచంలో ఉన్నాయి.....
More -
Aacharaalu
ఎవరికైనా ఏదైనా ఆపద సంభవిస్తే రోగం వస్తే, ఉన్న డబ్బు పోతే, ఎవరి నుండి అయినా ఆపద వస్తుంది అని తెలిస్తే, అప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు మొక్కులు మొక్కుతారు. పూజలు వ్రతాలు చేస్తామంటారు ముడుపులు కడతారు. ఈ ఆపద తీరితే నీ వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటాము అని మొక్కుకుంటారు.
Moreనాటి కృతయుగం నాటి హిరణ్యకశిపుని దగ్గర నుండి నేటి హేతువాదుల వరకు ఒకటే మాట. దేవుడు ఏడీ! ఎక్కడ ఉన్నాడు! ఉంటే కనపడడే. నీకు కనపడితే చూపించు? అని అడుగుతుంటారు. మరి కొందరు భక్తులు, స్వామీజిలను, బాబాలను, వాళ్లే దేవుళ్లుగా భావించి మొక్కుతుంటారు. కాని దేవుడు ఎవరికి కనిపిస్తాడు. దేవుడిని ఎవరు చూడగలరు అన్న విషయం చూస్తే, ఎవడైతే సకల చరాచర భూతములలో నన్ను చూస్తున్నాడో, నాయందే ఈ చరాచరజగత్తును దర్శిస్తున్నాడో, వాడికి నేను కనపడతాను, వాడు నాకు కనపడతాడు అంటాడు భగవంతుడు. కాబట్టి దేవుడిని చూడాలంటే ఈ స్థితికి చేరుకోవాలి...
More
మాతంగ ముని ఆశ్రమంలో శబరిని కలిసి తరువాత ప్రయాణమైన రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం వైపు వెళ్లారు.
Moreసుగ్రీవుడి భయాన్ని చూసి హనుమంతుడి కోపం, జాలి కూడా కలిగాయి. ఎందుకు నువ్వు అందరినీ చూసి భయపడతావు అని అన్నాడు. చివరకు హనుమంతుడు సుగ్రీవుడు భయాన్ని పోగొట్టడానికి తన కపి(వానర రూపం) రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని (సన్యాసి రూపాన్ని) పొంది, శర బుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసాడు.
Moreకొందరికి ఇతరుల గురించి పూర్తిగా తెలిసి ఉండదు. పైకి కనిపించినట్టు అంతా ఉండదు. కృష్ణుడు గీతాసారాన్ని అర్జుడికి చెప్పేవరకు, కృష్ణుడి విశ్వరూప దర్శనం అయ్యేవరకు అర్జునుడికి కృష్ణుడి లోతు( ఇక్కడ లోతు అంటే మనిషి యొక్క పూర్తి స్వభావం అని అర్థం) తెలియలేదు. కానీ తెలిసిన తరువాత అర్జునుడి ఆలోచన మారిపోయింది....
Moreభగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడు లేదు అనే సందేహము వదిలిపెట్టాలి. భగవంతుని కోసం వెదకాలి. దానికి మార్గము ధ్యానమార్గము. ఇక్కడ ఇంకో మాటకూడా అన్నారు. చక్రి సర్ఫోగతుండు దేవుడు అంతటా ఉన్నాడు. చక్రి అని వాడటంలో అర్ధం చక్రానికి అంచులు లేవు. విస్తరించుకుంటూ పోతుంది. అంతం ఉండదు. అలాగే భగవంతుడు సర్వవ్యాపి అంతం లేదు. ఎక్కడెక్కడ వెదికితే అక్కడక్కడే ఉన్నాడు. కాకపోతే మనకు ఉండవలసిన లక్షణం మనకన్నా పెద్దలు, గురువులు, శాస్త్రములు చెప్పింది వినడం....
More