Publish Date:Aug 30, 2013
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత హీరయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. వయసు మీదపడుతున్న కొద్దీ హీరోయిన్ల గుండెల్లో గుబులు పెరుగుతుంది.. అందుకే అందం ఉండగానే అందినంత సంపాదించేయాలనుకుంటున్నారట. అందుకే ఓ భామ సినిమాలతో పాటు యాడ్స్ కు కూడా బాగా కాసులు వసూలు చేస్తుంది.
ఏజ్ బార్ అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్న ఈ హీరోయిన్లు ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. నయనతార కూడా ఇప్పుడు అదే జాభితాలో చేరింది.
కొన్నేళ్లుగా పరిశ్రమలో తెలుగు , తమిళ భాషల్లో నటిస్తూ వచ్చిన నయన్ ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కొత్త వాళ్లు ఎంతమంది వచ్చినా గ్లామర్ విషయంలో మాత్రం నయన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
అంతేకాక అమ్మడు ఇమేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. మధ్యలో కొన్ని వివాదాలతో గ్యాప్ తీసుకున్న రీ ఎంట్రీలో మరోసారి దుమ్ములేపింది ఈ బ్యూటి దీంతో బ్రాండ్ అంబాసిడర్గా కూడా నయన్కు మంచి క్రేజ్ వచ్చింది.
హైదరాబాద్ లో ని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ త్వరలో ప్రారంభిస్తున్న ఓ బ్రాండుకు నయనతారను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే నయన్ కూడా అందుకు అంగీరించిందట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nayanathara-36-25468.html
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శనివారం పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు
ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది.
తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన థరూర్ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది.
మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తల రిజిస్ట్రేషన్ ఫీజును వంద రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వారసత్వ ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయడం వల్ల దాదాపు 3,9 లక్షల మంది భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు.
క్రికెట్ అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ లోగా కొందరు గోడలు దూకి, చెట్లు ఎక్కి మైదానంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నంలో గాయపడ్డారు.
ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది.
ఫ్యూచర్ సిటీలో జనవరి 8,9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అజెండా ఖరారైంది.
మెరుగైన నిఘా కోసం సదా ఆన్లో ఉండే శాటిలైట్ లొకేషన్ ట్రాకింగ్ను ఉంచాలని స్మార్ట్ఫోన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలన్న ప్రతిపాదనను తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఈ దిశగా కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయినా కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమౌతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.