Publish Date:Jul 27, 2024
పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని... ఒరిజినల్ సిటీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Publish Date:Jul 27, 2024
ఢిల్లీ రాష్ట్రపతి భవన్లోని కల్చరర్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నుంచి తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు.
Publish Date:Jul 27, 2024
గత ఎనిమిది నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడంతో తెలంగాణలో ఎక్కడ చూసినా నేరాలే నేరాలు.. నేరాల మీద నేరాలు.. ఈ సోది అంతా ఏంటి అనుకుంటున్నారా?
Publish Date:Jul 27, 2024
ధూల్ పేట ఒకప్పుడు గుడుంబా తయారీకి అడ్డా... నేడు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అడ్డా గా మారింది.
Publish Date:Jul 27, 2024
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ సగం ఖాళీ అయిపోతే.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Jul 27, 2024
మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పాబ్లో ఎస్కోబార్ పేరు తెలియకపోతే మాత్రం క్షమించరాని తప్పు.
Publish Date:Jul 27, 2024
సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మోడీ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఎన్నికల ముందు అయితే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని ఆర్ఎస్ఎస్ పెద్దలే అన్నారు. ప్రధానిగా మోడీకి ప్రత్యామ్నాయాన్ని బీజేపీ చూసుకోవాలన్న బలమైన సంకేతాలు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి పంపింది.
Publish Date:Jul 27, 2024
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించి. కరోనా మహమ్మారి వల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారు. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ తెలంగాణ రాజధాని వాసులపై బాంబు పడ్డంత పనైంది.
Publish Date:Jul 27, 2024
జగన్ అధికారాన్ని చెలాయించిన రోజుల్లో చూపించిన నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
Publish Date:Jul 27, 2024
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
Publish Date:Jul 27, 2024
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోదరుడు, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర మాటల దాడి చేసిన పీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్ షర్మిల పోలింగ్ తర్వాత శాంతించారు. జగన్ కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోవడంతో తాను కూడా కుమారుడు రాజారెడ్డి దగ్గరికి వెళ్లిన షర్మిల... రాజకీయాలపై విమర్శల జోరు కూడా తగ్గించారు. కానీ ఇవాళ ఉన్నట్లుండి తిరిగి జగన్ పై మాటల దాడి ప్రారంభించారు.
Publish Date:Jul 27, 2024
బిహార్ లేడీ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒలింపిక్స్ కోసం ప్యారిస్కి వెళ్ళారు. ఒక ఎమ్మెల్యే ఒలింపిక్స్కి వెళ్తే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమిటనే సందేహం రావచ్చు..
Publish Date:Jul 27, 2024
బడ్జెట్ మీద మీడియా ముందు ఏడ్చిన కేసీఆర్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి వచ్చి, మీడియా ముందు ఏడ్చిన ఏడుపేదో అసెంబ్లీలో కూడా ఏడ్వచ్చు కదా?