చిదంబరం బడ్జెట్: 1000 కోట్లతో మహిళలకు బ్యాంకు

Publish Date:Feb 28, 2013

Advertisement

 

 

 

స్త్రీల భద్రతకు పెద్దపీట వేస్తామని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్నో రకాల కలలతో స్త్రీ సమాజంలోకి అడుగుపెడుతుందని, వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ...ప్రభుత్వ రంగంలో మహిళలకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. ఇందుకు వీలుగా మొత్తం రూ. 1000 కోట్ల మూలధనంతో మహిళలకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ బ్యాంకు త్వరలోనే రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు. ఈ బ్యాంకు నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేయవలసిందిగా పార్లమెంటు సభ్యులు అందరికీ ఇదే ఆహ్వానం అని ఆయన చెప్పారు.

By
en-us Political News

  
జగన్ అధికారాన్ని చెలాయించిన రోజుల్లో చూపించిన నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోదరుడు, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర మాటల దాడి చేసిన పీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్ షర్మిల పోలింగ్ తర్వాత శాంతించారు. జగన్ కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోవడంతో తాను కూడా కుమారుడు రాజారెడ్డి దగ్గరికి వెళ్లిన షర్మిల... రాజకీయాలపై విమర్శల జోరు కూడా తగ్గించారు. కానీ ఇవాళ ఉన్నట్లుండి తిరిగి జగన్ పై మాటల దాడి ప్రారంభించారు.
బిహార్ లేడీ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒలింపిక్స్‌ కోసం ప్యారిస్‌కి వెళ్ళారు. ఒక ఎమ్మెల్యే ఒలింపిక్స్‌కి వెళ్తే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమిటనే సందేహం రావచ్చు..
బడ్జెట్ మీద మీడియా ముందు ఏడ్చిన కేసీఆర్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి వచ్చి, మీడియా ముందు ఏడ్చిన ఏడుపేదో అసెంబ్లీలో కూడా ఏడ్వచ్చు కదా?
పారిస్ ఒలింపిక్స్ ను భారత్ అద్భుత ప్రదర్శనతో ఆరంభించింది. కనీస అంచనాలు కూడా లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అద్భుత ప్రదర్శేన చేసింది.
ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టిన అయ్యగారికి ఎస్కోబార్ ఎవరో తెలియదు. ఇంతకీ ఎవరీ పాబ్లో ఎస్కోబార్? 
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రాయినికి తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తిరుమల పవిత్రతకు భగం వాటిల్లింది. తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు జగన్ పాలనలో కనీస సౌకర్యాలు కూడా కరవయ్యాయి.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఓ వైపు జగన్ ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తన వంతు ప్రయత్నాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారంతం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
ఇటీవలి ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నాడు. త‌న రాజ్యాన్ని శ‌త్రువులు ఆక్ర‌మించుకున్నార‌న్న రీతిలో ఆయన వ్య‌వ‌హార‌శైలి ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.