కోల్ కతా అగ్నిప్రమాదం లో 20 మృతి

Publish Date:Feb 27, 2013

Advertisement

 

 

 

 

కోల్‌కతాలోని సూర్య సేన్ మార్కెట్‌లో ఓ గోదాంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కవగా దుకాణాల యజమానులు, పనిచేసేవారు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నించారు. సుమారు 20 అగ్నిమాపక యంత్రాలతో మూడు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు.


అగ్నిప్రమాద స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంభాలకు రెండు లక్షల చొప్పున, గాయపడిన వారికి యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, మార్కెట్‌లో కాయకష్టం చేసి.. అలసిపోయి.. నిద్ర పోయిన కూలీలను అగ్నిజ్వాలలు బలిగొన్నాయి. ప్లాస్టిక్ వస్తువులు, కాగితాలు, వస్త్రాలకు నిప్పంటుకొని పొగలు సుడులు తిరగడంతో ఊపిరాడక.. తప్పించుకునే దారి కానరాక అక్కడ నిద్రించిన వారిలో ఎక్కువ మంది సజీవదహనమయ్యారు.    

By
en-us Political News

  
తెలంగాణ సాధన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన యోధుడికి నోటీసులా అంటూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద భారీ దర్నాకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ధర్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోవడం లేదు. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతోంది.
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి‌ పీఎస్సార్ ఆంజనేయులు శనివారం (మే 31) అస్వస్థతతకు గురయ్యారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ ప్లక్చుయేషన్స్ రావడంతో జైలు అధికారులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవాళ సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే. దీంతో మ‌హేష్ బాబును ఓన్ చేసుకుంటూ ధూమ్ ధామ్ చేసేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. గ‌తంలో అల్లు అర్జున్ నంద్యాల‌కు రావ‌డం నుంచి మొద‌లైంది అల్లు అర్జున్ మీద విప‌రీత‌మైన ప్రేమాభిమానం. అక్క‌డి నుంచి వైసీపీ కేడ‌ర్ అల్లు అర్జున్ ని ప‌ట్టుకుని ఊగిపోవ‌డం మొద‌లైంది. అంతెందుకు లైలాను అదే ప‌నిగా బ్యాన్ చేసి దాన్ని ఆడ‌కుండా చేసింది ఇదే వైసీపీ కేడ‌ర్.
కరోనా మరోసారి విజృంభిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రమాదం లేదని చెబుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు మూడు వేల మందికి పైగా కరోనా సోకింది.
టీటీడీకి సంబంధించి ఏదైనా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం జ‌రిగితే.. అందుకు బాధ్యులైన వారిపై కేసులు పెడ‌తామ‌ని ఇప్ప‌టికే టీటీడీ చైర్మ‌న్ ప్ర‌క‌టించారు. కానీ ఇవేవీ ఖాత‌రు చేయ‌ని కొంద‌రు త‌ర‌చూ ఏవో అవాస్త‌వాల‌ను తిరుమ‌లకు ఆపాదించే య‌త్నం చేస్తున్నారు.
కేసీఆర్ సినిమా ఇండ‌స్ట్రీని ఎందుకో చిన్న చూపు చూశారేమో అనిపిస్తుంది చాలా మందికి. అయితే సినిమా వారితో మాత్రం కేసీఆర్ కుటుంబం స‌త్సంబంధాలు బాగానే నెరిపారు. ఒక ప‌క్క చూస్తే నాగార్జున భార్య అమ‌ల‌కూ, క‌విత‌కూ స్నేహ‌ముండేద‌ని అంటారు. మ‌రో ప‌క్క చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌మంత సైతం ఈ ప్ర‌భుత్వంతో అంట‌కాగిన‌ట్టు చెబుతారు. ఇక ప్ర‌కాష్ రాజ్ కూడా ఒక దశ‌లో బీఆర్ఎస్ లో చేరుతార‌నే ప్రచారం కూడా జరిగింది.
తిరుమ‌ల‌లో త‌ర‌చూ వివాదాలు జ‌ర‌గ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటి? ఈ సంస్థ‌లో అన్నమ‌య్య మ‌త‌స్తులు కాకుండా అన్య‌మ‌త‌స్తులుండ‌ట‌మే అస‌లు కార‌ణ‌మా? ఇంత‌కీ వీరి వాద‌నేంటి? త‌ర‌చూ మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారం.. ఆ త‌ర్వాత ఇదిగో టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేసేవ‌ర‌కూ ఎలా కొన‌సాగుతూ వ‌స్తోంది?
జ‌గ‌న్ తాను అధికారంలోకి రాగానే ఎన్నో డైలాగులు కొట్టారు. సిద్ధం స‌భ‌ల‌తో ద‌ద్ద‌రిల్లేలా చేశారు. త‌ర్వాత ఏమైంది? మొత్తం తారు మారైంది. స‌రిగ్గా ఇక్క‌డే మ‌నం వ్యూహం ర‌చించాల్సి ఉంది. జ‌గ‌న్ కి వ‌చ్చింది ప‌ద‌కొండు సీట్లే కాబ‌ట్టి అత‌డి ఖేల్ ఖ‌తం అన్న భావ‌న‌లో ఉండ‌టం పూర్తిగా త‌ప్పు. ఆ సీట్ల వెన‌క 40 శాతం ఓటు బ్యాంకు ఉంది.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ రెబెల్ స్టార్, కల్వకుట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్య ఇది. ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాటన్నారో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ఆమె ఈ వ్యాఖ్య చేశారో లేక దేశం మొత్తంలో హస్తం పార్టీ మునిగి పోతున్నదనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారో ఏమో కానీ.. పార్టీ పరిస్థితి దేశం అంతటా ఒకేలా ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జరుగుతోంది.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ దేవస్థానంలో జూన్ 15వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆవిష్కరించారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికతో సందడి నెలకొంది. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడుకు హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. బాలయ్య రాకపోవడంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.
ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.