English | Telugu
ఆర్టీసీ చర్చలు విఫలం కావడంతోటి ఆర్టీసీ సమ్మే మరింత ఉధృక్తం చేయనుంది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ. ఎక్కడి బస్సులను అక్కడే నిలిపిసేందుకు చర్యలు చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు...
ఆర్టీసీ కార్మికులు సమ్మె తెలంగాణలో ప్రైవేటు వాహన యజమానులకు కాసుల పంట పండిస్తోంది. అసలు చార్జీలకు అధికంగా ఎన్నో రెట్లు ఎక్కువ సొమ్మును ప్రయాణికుల నుంచి వసూలు చేస్తూ...
అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి చెందిన నిధులను రవిప్రకాష్ గోల్ మాల్ చేసినట్లు అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో పాటు షేర్ హోల్డర్స్...
ప్రధానమంత్రి మోదీతో కేసీఆర్ సమావేశం దాదాపు యాభై నిమిషాల పాటు సాగింది. ఇరవై మూడు అంశాలకు సంబంధించిన లెక్కల్ని ప్రధానికి ఆయన అందించారు.
నవరాత్రుల సందర్భంగా వైసీపీ ఎంఎల్ఏ రోజా కనక దుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి దయతో వర్షాలు బాగా పడి రాష్ట్రం లోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయని...
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన మాజీ ఎంపీ కవిత మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న కవిత ఒక్కసారిగా...
ప్రస్తుతం విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు అతి ధోరణి వల్ల వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మొన్నటి ఎన్నికల ముందు అవంతి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడి...
తెలంగాణ ఆర్టీసీ సమ్మే కారణంగా హైదరాబాద్ లోని సిటీ బస్సులు కూడా అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ట్రైన్ లు తెల్లవారుజామున...
మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి విషయంలో వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజానికి ఏమి సందేశం ఇవ్వబోతున్నారని...
ఇటీవలే హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ కు రెండు వారాల ముందు ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కు ఎదురుకోలేని...
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇవాళ కూడా చర్చలు జరపనుంది.
మంత్రి పదవి ఇవ్వలేదని అలిగిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాంతింపజేయడానికి ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమించి కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి...
అప్పట్లో బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా రేంజ్ ఏంటో మీకు తెలీదు, నేను తలచుకుంటే ట్రంప్ తో కూడా ఫోటో దిగగలనని డైలాగ్స్ కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానంతో మద్య నిషేధం దిశగా వెళ్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆ పేరుతో మద్యానికి అలవాటు పడినవారిని పిండేయటానికి ఏర్పాట్లు చేసింది.
విజయనగరం జిల్లాలోనే కాదు రాష్ట్రం లోనే టిడిపికి మంచి పట్టున్న నియోజక వర్గం ఎస్ కోట. టిడిపి మొదలు పెట్టిన దెగ్గిర నుండి అడపా దడపా తప్ప ఎప్పుడూ ఆ ప్రాంతంలో టిడిపినే...