English | Telugu
తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం చూసుకుంటే మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే బిజెపికి అంతో ఇంతో పట్టుంది. హైదరాబాదులో నేతలున్నారు, నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం సీపీఐ, టీఆర్ఎస్ ల మధ్య కుదిరిన బంధం వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది.
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పర్చూరు నియోజక వర్గంలో తిరుగులేని నేత నిన్నటి వరకు ఓటమెరుగని నేతగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో తొలి సారి ఓడిపోయారు.
ఢిల్లీ లోకి నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు పోలీసులకు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పండుగ సమయాల్లో దాడులు చేసే అవకాశముందని తెలిపాయి.
విశాఖ ఆర్కే బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. నిన్నరాత్రి సమయంలో సుమారు ఐదుగురు విద్యార్ధులు కలిసి విశాఖ ఆర్కే బీచ్ సముద్ర స్నానానికి...
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో ముసలం మరింత ముదురుతోంది. ఆ నియోజక వర్గ ఇన్ చార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పై కేసు నమోదవడం పై స్థానికంగా చర్చ జరగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ జారి చేసింది. ఈ నోటిఫికేషన్ 1 నవంబర్ 2019 నుంచి 31 అక్టోబర్ 2021 వరకు ఈ నూతన మద్యం పాలసీ అమలలో ఉండనుంది.
ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు వారానికొక సెలవు ఇస్తామనీ వత్తిడి తగ్గించటానికి ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు. మరోవైపు అధికార పక్ష నేతలు అదే పోలీసు యంత్రాంగాన్ని...
హైదరాబాద్ లో ఇస్రో సైంటిస్ట్ సురేష్ హత్య కేసు దర్యాప్తులో పురోగతి కన్పిస్తుంది. ఎస్సార్ నగర్ లోని అన్నపూర్ణ అపార్ట్ మెంట్ రెండో ఫ్లోర్ లో నివాసముంటున్న శాస్త్రవేత సురేష్ రెండు రోజుల క్రితం...
అమరావతిలో హైకోర్టు ఏర్పాటై నిండా తొమ్మిది నెలలైనా కాలేదు. దానిని తమ ప్రాంతానికి తరలించాలంటే తమ ప్రాంతానికి తరలించాలని అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు...
తమిళనాడు తిరుచ్చి లలిత జూలరీలో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కిలో షోరూమ్ కి కన్నం వేసిన దొంగలు పదమూడు కోట్ల రూపాల విలువైన నగలు ఎత్తుకపోయారు. జంతువుల మాస్కులు పెట్టుకుని...
ఆపరేషన్ రాయల్ వశిష్ట కొనసాగుతుంది, ప్లాన్ ఒకటి, రెండు విఫలం కావడంతో మూడవ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. నదిలో ఇసుకలో కూరుకుపోయిన బోటును వెలికి తీసేందుకు విశ్వ ప్రయత్నాలు...
గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వైసిపి ఎమ్మెల్యే రోజా సచివాలయ ఉద్యోగులకు సూచించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలను...
హైదరాబాద్ లో మరో కొత్త క్యాబ్ సర్వీస్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రైడో క్యాబ్స్ పేరుతో వస్తున్న సంస్థ ఆప్ ను, లోగోను మంత్రి హరీశ్ రావు లాంఛ్ చేశారు.
హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థినిగా చావా కిరణ్మయి ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రచారానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రావాలని కొందరు...