English | Telugu
హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు...
బంగాళాఖతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రం అంతటా భారీ వర్షాలతో అల్లకల్లోలంను సృష్టిస్తున్నాయి. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు ఉపశమనం ఇస్తున్నాయి ...
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం తరపున...
హుజూర్ నగర్ బైపోల్ వార్ గట్టిగా నడుస్తోంది, బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనలయ్యారు. చేరికలపై పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది.
సూర్యపేట జిల్లాకి చెందిన హుజూర్ నగర్ నిన్న మెన్నటి దాకా ఎవరికి తెలీదు. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బంగారం అంటే ప్రీతి ఉండని వారు ఎవ్వరూ ఉండరు. ఇటీవలే తారా స్థాయికి చేరిన బంగారం ధరలు చూసి అమ్మో అని గుండెల మీద చెయ్యి వేసుకున్నారు ప్రజలు. బంగారం కొనుగోలుదారులకు...
బీజేపీ మళ్ళీ కొత్త వ్యూహం అలోచించబోతోందా అనే ఆలోచనలు అందరిలో వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందే బెంగాల్ పై బిజెపి ఓ కన్నేసిందని, మమత పార్టీని మట్టికరిపించాలని...
కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటన జరిగి దెగ్గర దెగ్గరగా నెల కావోస్తున్న బోటు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గోదావరి తీరం వద్ద బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా వేతనాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గురువారం కొందరికే జమ కాగా, ఇంకా ఎనభై వేల మందికి పెండింగ్ లో ఉన్నాయి.
హుజూర్ నగర్ బైపోల్ వార్ గట్టిగా నడుస్తోంది, బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనలయ్యారు. చేరికలపై పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. గ్రామస్థాయిలో అటు నుంచి ఇటు...
ఏపీలో నిన్న మెన్నటి దాకా హల్ చల్ చేసిన పోలవరం రివర్స్ టెండరింగ్ సంగతి మనందరికి తెలిసిందే .ఆంధ్రప్రదేశ్ కు జీవ నాడి వంటి పోలవరం సాగు నీటి ప్రాజెక్టుపై బిజెపి దృష్టి పెట్టింది. పోలవరం వ్యవహారంలో...
ఈఎస్ఐ స్కామ్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. కేసు దర్యాప్తును మరింత స్పీడప్ చేసిన ఏసీబీ.... ఇప్పటివరకు 8మందిని అరెస్ట్చేసి... వంద మందిని ప్రశ్నించింది.
మీడియాతో మాట్లాడిన టిడిపి లీడర్ కొల్లు రవీంద్ర వైసిపి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని మాటలు చెప్పే జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం...
అక్టోబర్ చివరి నాటికి మార్కెట్ కమిటీలను నియమించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. క్యాంప్ ఆఫీస్లో మార్కెటింగ్ అండ్ సహకారశాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన బాట పట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.... తెలంగాణ సమస్యలను, అవసరాలను ప్రధాని నరేంద్రమోడీ...