English | Telugu
నిన్న మొన్నటి దాకా ఏపీలో హాట్ టాపిక్ గా నడచిన అంశం 'పోలవరం రివర్స్ టెండరింగ్'. ఏపిలో రివర్స్ టెండరింగ్ పై కాషాయదళం కన్నేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్ల రూపాయలు ఆదా...
మోదీ ఏ పని చేసినా ఏదో ఒక అర్ధం ఉంటుంది అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మోదీ డ్రాగన్ దేశంతో భేటీలో ఏదైనా వ్యూహం దాగుందా అనే అంశం అందరిని ఆలోచనలో పడేసింది.
ఆర్మీలో చేరాలని చాలా మంది యువతకు ఆశ ఉంటుంది. ప్రతి ఏటా జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో వేల సంఖ్యలో యువత పాల్గొంటోంది. సరైన అవగాహన శిక్షణ లేక పోవడంతో...
ఆర్టీసీ సమ్మెపై రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. ఒకపక్క ఈ టెన్షన్ కొనసాగుతుంటే బీజేపీ కొత్త వ్యూహలతో కేసీఆర్ కు మరొక ఆందోళన కూడా పెరిగిపోతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు...
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పరుచూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత. నిన్నటి వరకూ ఓటమెరుగని నేతగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో తొలి సారి ఓడిపోయారు...
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నపెద్దల మాటను సార్ధకం చేసే పనిలో పడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్తూరు జిల్లా లో 'వైఎస్సార్ కంటి వెలుగు' పథకాన్ని...
"ఏ పార్టీ తీరు చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని పార్టీలది అదే పైత్యం" అన్నట్టుంది ప్రస్తుత రాజకీయ పార్టీల పరిస్థితి. పేర్లు వేరు కానీ దాదాపు అన్ని పార్టీలది అదే తీరు.
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
CPI Strong Warning to KRC, CPI Strong Warning to TRS Party over RTC Strike, CPI Strong Warning to TRS Party,CPI Warning to KRC..
సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తుంటే.... ప్రభుత్వం మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 55శాతం బస్సులను..
పాలనలో పారదర్శకత చూపుతున్న ఏపీ సీఎం జగన్ మరో ముందుడుగు వేశారు. రివర్స్ టెండరింగ్ పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బిడ్డింగ్ లో పాల్గొన్న మొదటి 60 శాతం మందికే రివర్స్...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో...
కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని...
అమ్మో జ్వరాలు అనేలా చేశాయి ఈ సీజన్ లో వచ్చిన విష జ్వరలు.నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో విషజ్వరాలను ఆసరాగా చేసుకుని భారీ దందాకు తెరలేపాయి. సాధారణంగా వచ్చే విష జ్వరాలను డెంగీ గా చూపుతో...
ఏపీ ప్రభుత్వం మరి కాసేపట్లో హోం మంత్రితో చర్చలు జరపనున్నారు. .ఏపీ తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాల పై కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాలతో ఈ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ...