English | Telugu
బంగారం కొనుగోళ్లు అంటే దృష్టి పెట్టని మగువలు ఉండనే ఉండరు. అందులోనూ పండుగ పూట పెట్టే ఆఫర్లను చూసి ఆకర్షితులు అయ్యేవారు ఇంకెందరో. దీర్ఘ కాలిక పెట్టుబడిగా బంగారం మొదటి స్థానంలో...
కన్న కూతురు ఎక్కడైనా క్షేమంగానే ఉందిలే అనుకున్న తల్లిదండ్రులకు కూతురు శవంగా మారిందని తెలిసి కుప్పకూలిపోయారు. వివరాళ్లోకి వేళ్తే అమెరికా సంబంధం అంటే గతంలో తల్లితండ్రులు...
గత నాలుగు రోజులుగా అందరిలో కలవర పరచిన అంశం ఆర్టీసీ సమ్మె. పండుగ అయిపోయింది ఆర్టీసీ సమ్మెకు మన తెలంగాణ సీఎం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పటు చేయంతో...
నెల్లూరు జిల్లా వైసీపీలో నేతల మధ్య విభేదాలు వీధికెక్కడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారట. ముఖ్యంగా కోటంరెడ్డి-కాకాని వివాదం జగన్ దగ్గరకు చేరింది.
కారణాలు ఏవైనా, పవన్ స్టార్ డమ్ పై ఆధారపడి జనసేనలోకి వచ్చిన నేతలంతా ఒక్కొకరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఉద్యోగాలు ఊడిపోయాయంటూ బెదిరింపులకు దిగుతున్నా...
భారత అమ్ములపొదిలో మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన రాఫెల్ వార్ ఫైటర్... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అందింది.
దేవరగట్టు కొండలో వెలసిన మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఈ కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీ గా వస్తోంది .స్వామి అమ్మ వారి విగ్రహాల కోసం కర్రలతోయుద్ధం జరిగింది.
తెలంగాణలో ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇఫ్పుడు సంచలనంగా మారింది. తమకు చెప్పకుండా తమను సంప్రదించకుండా కల్లు రేట్లు పెంచేశారన్న అక్కసుతో, ఆ గ్రామ పెద్దలు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు....
సంక్షేమమే ప్రధాన అజెండాగా విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మరో వెల్ఫేర్ స్కీమ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. పేదల ఆరోగ్యమే లక్ష్యంగా...
ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పది మందిని రిమాండ్ కి తరలించిన ఏసీబీ అధికారులు.... తాజా మరో ముగ్గురు కీలక నిందితును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దాంతో ఈఎస్ఐ..
తలలు పగిలాయి... రక్తం చిందింది... ఎంతమంది పోలీసులను మోహరించినా... ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా... కర్నూలు జిల్లా దేవరగట్టు బన్సీ ఉత్సవాల కర్రల సమరంలో రక్తపాతాన్ని నివారించలేకపోయారు....
కొన్ని నిర్ణయాలు ఎంతకాదన్నా రాజకీయ లబ్ది కోసమే తీసుకున్నట్లుగా కనిపిస్తాయి. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి, ఓట్లుగా మలుచుకోవడానికి ప్రభుత్వాలు వేసే ఎత్తుగడులుగా కనిపిస్తాయి....
బీజేపీ నేత , కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజుకు.. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అవమానం జరిగింది. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనేందుకు..
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సమ్మెను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని పవన్ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.