ఆటో, కార్ డ్రైవర్ లకు ఎపి ప్రభుత్వం శుభవార్త...
ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆటో, కార్ డ్రైవర్ లకు ఏడాదికి పది వేల రూపాయలు సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం జగన్ ఏలూరులో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అంతకుముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో...