English | Telugu
వాల్తేరు డివిజన్ కోసం విశాఖలో పోరాటాలు ఉధృతం అవుతున్నాయి. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ డివిజన్ ను రద్దు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోన్ ప్రకటించినప్పట్నుంచి...
పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అందినచోటల్లా అప్పు లు చేస్తున్నారు. ఆర్ధిక సాయం కోసం ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుండగానే అక్కడి పరిస్థితి ని తేటతెల్లం..
ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్తృతం చేస్తోంది. పండగలకు ఊరు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది...
1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన 5,300 కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు...
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ.. భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఆర్టీసీ సమ్మె పైన తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ...
శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఇద్దరూ వరుసకు బావ బావమరుదులు. వీళ్లిద్దరి మధ్య విభేదాలున్నాయి ముఖ్యం గా ఒకరి పై ఒకరు ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు పార్టీ లో హాట్ టాపిక్ గా...
చరిత్రాత్మకమైన సమ్మె ఐదో తేదీన ప్రారంభమైంది.ఎటు చూసినా ఈ సమ్మే పైనే చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు సీరియస్ గానే ఉంది.
హైదరాబాద్ కు ఐటీ కంపెనీల అభివృద్ధి వేగవంతమవుతోంది. పరుషులకు ధీటుగా మహిళలు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల అంటేనే ఇరవై నాలుగు గంటల డ్యూటీ.
గత కొన్ని రోజుల కిత్రం టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు పై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి.ఆయన కుమారుడే కోడెలను హత్య చేశాడు అని వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని..
అటు రాష్ట్రమంటా ఆర్టీసీ సమ్మే హడావడి జోరుగా సాగుతున్న నేపధ్యంలో ఏమి జరుతుందా అని అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది.
రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలోనే స్పష్టత ఇవ్వనుందా లేదా అనేది చర్చనీయాశంగా మారింది. పునఃసమీక్ష పేరిట ధరలు తగ్గించాలనే....
భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతటా వరదలతో నగరాలు సైతం నీట మునుగుతున్నాయి.ఇది ఇలా ఉండగా జలాశయాలు కూడా నిండు కుండను తలపిస్తున్నాయి.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో భార్గవరామ్పై కేసు నమోదైంది.
ఇటివల అందరిలో హాట్ టాపిక్ గా మరిన అంశం ఈఎస్ఐ స్కామ్ .ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో ఏసీబీ దూకుడు మరింత పెంచింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురిని విచారిస్తోంది.