English | Telugu
నకిలీ హక్కుదార్లు తప్పడు పత్రాలు సృష్టించి డబల్ సేల్ కు పాల్పడడంతో వేలం వాయిదా పడింది. నకిలీ పత్రాలు సృష్టించి డబల్ సేల్ చేసి వంద కోట్లు మింగిన ఉదంతం హైదరాబాద్లో తాజాగా సంచలనం సృష్టించింది.
మైనారిటీల ఒత్తిడికి తట్టుకోలేక ఎన్.ఆర్.సి.ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి మరో వైపు దానికి మూలమైన ఎన్.పి.ఆర్.ను అమలు చేయడానికి పూనుకుంటున్నారు. గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చారు...
మబ్బులు వీడినాయి. మొత్తానికి తాను టీడీపీని వీడుతున్నట్లు పులివెందుల టీడీపీ సీనియర్ నేత సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి...
ఒకప్పుడు రఘువీరారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు...
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారులో తలెత్తిన సంక్షోభం పతాకస్థాయికి చేరింది. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి యువ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబావుటా ఎగరవేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది...
ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఎప్పట్నుంచో వివాదం కొనసాగుతోంది. చెత్త కుండీలను కూడా వదలకుండా వైసీపీ రంగులు వేశారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పెద్దఎత్తున విమర్శలు చేసింది...
ప్రస్తుతం 55 రైళ్ల ద్వారా రోజు వెయ్యి ట్రిప్పులు నడిపిస్తున్నారు. మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు ఆపరేషన్స్ వల్ల ప్రతి నెలా రూ.40 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో రూ.30 కోట్లు ప్యాసింజర్ టికెట్ల నుంచి సమకూరుతోంది.
కేవలం రూపాయి తీసుకుని జోస్యం చెప్పడం మొదలెట్టి...'తాంత్రిక మంత్రాలు' అంటూ అల్లిబిల్లి సోది కబుర్లన్నీ చెప్పీ.. చెప్పి ఏకంగా ఓ డెబ్బై కోట్లు వెనుకేశాడట. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నారా? అదేనండి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చిరంజీవిలానే ఉన్నారు. ఏంటి..ఇదేంటి ఈ వెబ్ సైట్ ఇలా రాసింది..అనుకుంటున్నారా..ఈ వార్త చూసాక...
మండలి రద్దుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్న సంకేతాలు వచ్చేశాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులకు రాజ్యసభకు అందుకే ఎంపిక చేసి పంపారట...
కమీషన్లకు కక్కుర్తిపడిన అధికారులు, రాజకీయపార్టీల నేతలు జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను యస్కు మళ్ళించారు. అందాల్సిన వారికైతే కమీషన్లు ముట్టాయి కానీ ప్రజారవాణా శాఖకు చెందిన 240 కోట్ల రూపాయలు...
ఆస్థి గొడవలే మా నాన చావుకు కారణం కావచ్చు. ''మా నాన్నకు బినామీ పేర్లతో చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల విషయంలో బాబాయ్ శ్రవణ్కు ఆయనకు మధ్య గొడవలు ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్ కొన్నిసార్లు కొట్టినట్లు...
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం లో గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పూర్తిగా ఇరుక్కున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరుఅర్బన్ ఎస్పీపై సీబీఐ విచారణ షురూ అయింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో...
క్రూడాయిల్ దెబ్బకు ముఖేష్ అంబానీ లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. భారీగా షేర్ల విలువ పడిపోయింది. కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయిల్ మార్కెట్ నష్టాల్లో ఉంది.
చమురు ఉత్పత్తి దేశాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీలో భారత్ సహా పలు దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే పతనం...