English | Telugu
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 21న తొలి విడత ఎన్నికలు, మార్చి 24న రెండో విడత ఎన్నికల జరుగున్నాయి...
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అనర్హత వేటు పడేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్తో ప్రతిపక్షాలు హడలిపోతున్నాయి. ప్రభుత్వం అనుకుంటే ఎలాగైనా ఇరికించి జైలుకు పంపిస్తుందనే భయం పోటీ చేయాలనుకునే...
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. హైకోర్టు దిశానిర్దేశం మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. కృష్ణాజిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే...
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. హైకోర్టు దిశానిర్దేశం మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. కడప జిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాల కారణంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు వచ్చిన ప్రచారానికి బ్రేక్ పడింది. నందికొట్కూరులో వైసీపీ శ్రేణులు బైరెడ్డి అండ్ ఆర్ధర్ వర్గాలుగా...
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. హైకోర్టు దిశానిర్దేశం మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. చిత్తూరు జిల్లాజెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తన ప్రసంగాన్ని చదివి...
నాగర్కర్నూల్ జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన సామ శరత్కుమార్ మూడేళ్లుగా వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలికలు సందేహాలడిగితే ఇంటికి రమ్మనేవాడు.
రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్గా అడుగులు వేస్తున్నారు. సి.ఎం. ఆలోచనలకు అనుగుణంగానే విశాఖపట్నం మధురవాడలోని మిలీనియం టవర్స్కు అత్యంత...
అమెరికాలో భారతీయులకు కష్టమొచ్చింది. వచ్చే ఏప్రిల్ తో 68 వేల మంది ఎన్నారై స్టూడెంట్ల భవిష్యత్ రోడ్డున పడనుంది. ఓపీటి ముగియనుండటంతో భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉన్నత విద్యకోసం ఇండియా నుంచి అమెరికా...
చైనాలో 80వేల మందికి కొరోనా వైరస్ సోకగా 50వేల మందికి ఇప్పటికే నయమైంది. కేవలం 3వేల మంది మాత్రమే చనిపోయారు. 4% మంది కూడా చనిపోలేదు. సాధారణ ఫ్లూ వైరస్ తో కూడా ఇంతకంటే ఎక్కువ మంది చనిపోతారు.
తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏకు వ్యతిరేక తీర్మానం మాదిరిగా ఎన్పీఆర్పై స్టే విధించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ను విజ్ఞప్తి చేశారు. కేరళ మాదిరిగా ఎన్పీఆర్పై నిర్ణయం తీసుకుంటేనే భవిష్యత్లో దాని ప్రక్రియ ఆగుతుందని...
అవును. కరోనా కు విరుగుడు మన కరేపాకు వేసిన మిరియాల చారేనట. ఇది ఇప్పుడు చైనాలో ప్రచారంలో వుంది. ఇది ఇప్పుడు కరోనా వైరస్ కి విరుగుడుగా పనిచేస్తుందట. అద్భుత వనమూలికలూ, మషాలా దినుసులు, అల్లం, మిరియాల తో...