English | Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ను బట్టి పరీక్షల తేదీలను ఖరారు చేశారు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు పాటించాల్సిన నియమ నిబంధనలను ఎన్నికల కమిషన్ జారీ చేసింది.
ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏ బీ వెంకటేశ్వర రావు వ్యవహారం శనివారం మరో మలుపు తిరిగింది. అనూహ్యం గా , కేంద్ర హోమ్ శాఖ...రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ, ఏ బీ వీ పై ఏప్రిల్ 7 లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని...
రాష్ట్రానికి భారీ పెట్టుబడి పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి వెనుక డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. వైయస్సార్ కడప జిల్లాలో మరో స్టీల్ ప్లాంట్పై ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ ఐఎంఆర్ ప్రతిపాదన చేసిందనీ...
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో... పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. అలాగే, మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేయనున్నారు.
ఒక్కో ఘటన చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన గోదావరి జిల్లాల్లో ప్రముఖ జర్నలిస్టు.. ఆషామాషీ జర్నలిస్టు మాత్రమే కాదు.. జగమెరిగిన జర్నలిస్టు నేత.. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రికి అత్యంత సన్నిహితంగా...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
పూరీ జగన్నాధ స్వామి కి కష్టమొచ్చి పడింది. దాదాపు 547 కోట్ల రూపాయల సొమ్ము ప్రస్తుతం ఎస్ బ్యాంక్ లో ఇరుక్కుపోయింది. పూరీ దేవస్థానం ఆ సొమ్మును ఎస్ బ్యాంక్ లో డిపాజిట్ చేసింది.
పిచ్చి ముదిరింది రోకలి తలకు కట్టండి అన్నట్టుంది ఏపీ ప్రభుత్వ ప్రవర్తన. అనుభవ రాహిత్యమో, అవగాహనా లోపమో తెలియదు కానీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్ పి ఆర్) ను ప్రస్తుత పద్ధతిలో అమలు చేయరాదని...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, అలాగే కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటూ బీజేపీ మిత్రపక్ష ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ లోక్ సభలో డిమాండ్ చేయడంతో...
జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇస్తేనే ఉన్నవి...
బిజెపి- వైసీపి ఆడుతున్న చదరంగంలో తెలుగుదేశంపార్టీ గిలగిల కొట్టుకుంటోంది. రాజధాని తరలింపు పై బిజెపి స్టాండ్ అర్థంకాక తల గోక్కుంటున్న చంద్రబాబునాయుడికి తాజాగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం షాక్కు గురిచేంది...
ఏ పార్టీ అయినా.. ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తే.. మానసికంగా ఓటమికి సిద్దమయిందనే విమర్శలు వస్తాయి. ప్రజల్లో కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాయిదాను.. కోరుకుంటోంది...
త్వరలో జరగబోయే మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో మున్సిపాలిటీలతోపాటు పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్సీపీటీసీల ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది...
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాజకీయ భవిష్యత్ దేవునిబిడ్డలా తయారైందని రాజధాని విషయంలో భారతీయ జనతాపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ కుంప ముంచుతుందని బిజెపి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు...