వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు..! టీఆర్ఎస్ లో కొనసాగుతోన్న సస్పెన్స్...
వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు దాదాపు ఖరారు అయ్యారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్... అలాగే, రాంకీ సంస్థల ఛైర్మన్ అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...