English | Telugu
తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే వుంది. నిన్న మరో ఇద్దరు మరణించడంతో పాజిటివ్ మృతుల సంఖ్య 16కు పెరిగింది. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకొని ఇళ్లకే పరిమితం కావాలని....
ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన మహిళ భర్త నుంచి ఆమెతో పాటు ఏడాది కుమారుడికి వైరస్ సోకింది. వీరినీ హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్...
తిరుమలలోని శ్రీవారి పార్వేట మండపం వద్ద దుప్పిని రేసు కుక్కలు వేటాడటంతో, అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మెట్ల మార్గంలో, భక్తుల రాక నిషేధించడంతో వన్యమృగాలు తిరుమల కొండల్లో యథేచ్ఛగా...
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూ ప్రజలు రోడ్డు మీద పడి వున్న 500 రూపాయల నోట్లను చూసి తెగ హైరానా పడిపోయారట. పక్కాగా ఈ నోటుపై కరోనా వైరస్ ఉందనేది వారి అనుమానం. స్థానిక పేపర్ మిల్ కాలనీలో...
జలియన్ వాలాబాగ్ ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట పేరు. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణా రహితంగా...
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని రణంపల్లికి చెందిన నిమ్మగడ్డ శేషగిరిరావు కాకినాడలో వైద్యవిద్యను పూర్తి చేసి ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు. అక్కడి రాయల్ కాలేజ్ ఆప్ సైకియాట్రిస్ట్స్ లో మానసిక...
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తాజా హెల్త్ బులెటిన్ వెల్లడించింది. ఏపి లో 420 కి కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా ఆదివారం 15 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
అంతా అనుకున్నట్టే అయింది. ఏది జరుగుతుందో అని భయపడ్డామో, అదే జరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే దిశగా, ప్రపంచ ఆర్థిక రంగంలో భారీ లావాదేవీ చోటుచేసుకుంది.
కరోనా వ్యాప్తి, సహాయకచర్యలు తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది.
నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. నగరంలోని ప్రముఖ కార్పోరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆర్ధోపెడిక్ సర్జన్ లక్ష్మీనారాయణ రెడ్డి ఇటీవల కరోనా బారిన పడ్డారు.
ఇటలీ నుంచి వచ్చి ఛత్తీస్ గడ్ బోర్డర్ లో ఆగిపోయిన తెలుగు విద్యార్థులకు లైన్ క్లియర్ అయింది. 33 మంది తెలుగు విద్యార్థులకు ఏపీకి రప్పించేందుకు చర్యలు మొదలయ్యాయి.
దేశంవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎం.పి. విజయసాయిరెడ్డి, కొణిదెల నాగబాబు ల మధ్య ట్విటర్ లో యుద్ధం జరుగుతోంది.
కరోనా వైరస్ విషయంలో మర్కజ్కు వెళ్లొచ్చిన వారిపై చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెనక్కి తీసుకున్నారు.
తెలంగాణా ప్రజలు ఎవరి మాస్కులు వాళ్లే కొన్నారు, ఎవరి శానిటేషన్ వాళ్లే తెచ్చుకున్నారు, లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజుల సంపాదనలో మిగిలిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు...
ఆంధ్రలో వైసీపీ నేతలు, కార్యక్తలు లాక్డౌన్ రూల్స్ ను పట్టించుకోకుండా ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. పిచ్చి ముదిరితే ఇలాగే వుంటుందని జనం చెప్పకుంటున్నారు.