English | Telugu
కొత్త చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా కనగరాజ్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జారీ చేసిన జీఓ ను సవాల్ చేస్తూ ఈ రోజు హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
దేశవ్యాప్తంగా 7447 కేసులు నమోదయ్యాయని, 239 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 6,565 యాక్టివ్ కేసులకుగాను...
తన పదవీ కాలం ఇంకా ఉండగానే ప్రత్యేక ఆర్డినెన్స్తో చట్టంలో మార్పుచేసి మరీ తనను పదవి నుంచి తొలగించిన ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్...
జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే వారికి ఆర్ఎంపీలు వైద్యం చెయ్యొద్దని, కరోనా అనుమానితులు వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యులకు సమాచారం ఇవ్వాలని...
అమెరికాలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు క్షేమంగా వున్నారని తానా ఎక్జిక్యూటివ్ వై స్ ప్రెసిడెండ్ లావు అంజయ్య చౌదరి తెలిపారు. అమెరికాలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారందరూ క్షేమంగా ఉన్నారని, వారి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది.
గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నేడు గుంటూరులో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి అని, గుంటూరులో మొత్తం 71 కేసులు నమోదు కాగా, గుంటూరులో 12 రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించామాన్నారు.
కరోనా విషయంలో మనం మిగితా దేశాలతో పోలిస్తే మన దేశం మన రాష్ట్ర బెటర్ అండ్ సేఫ్ గా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెబుతున్నారు. గ్రామీణా ప్రాంతాలు దేవునిదయ వల్ల అంత బనే ఉంది...
అవును ఇది నిజం... అమెరికా నేడు ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం కాదు. అలాగే, ప్రపంచ సంక్షేమం గురించి చైనా ఎప్పుడూ ఆలోచించదు. యూరోపియన్లు ప్రపంచంలో అంతా అనుకునేంత విద్యావంతులు కారు.
ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు 402 కి చేరుకున్న దృష్ట్యా, ప్రభుత్వం నిబంధనలు తీవ్రతరం చేసింది. యాచకులు, నిరాశ్రయులపై అధికారులు, పోలీసులు అన్ని చోట్ల ఫోకస్ మొదలెట్టారు.
దాదాపుగా అందరమూ ఒక గూటిలో ఉండగలుగుతున్నాం. తింటూ, కాసేపు కునుకు తీస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, కరోన భయంలో మరింత దైవ చింతనలో ఉంటూ, రేపటి గురించిన చింతతో మొత్తానికి గడిపేస్తున్నాం.
అచ్చెన్నాయుడు గారూ..మీరు సూపర్ సార్. అందరూ, కరోనా కి భయపడి చస్తుంటే, మీరు మాత్రం కనగరాజ్ గారి వయసు 84 ఏళ్ళు అనే నిజాన్ని ట్విట్టర్ ద్వారా ఆవిష్కరించి...
లాక్డౌన్ను మరిన్ని రోజులు పొడిగిస్తే… ప్రస్తుతం వలస కూలీలే కాదు… మధ్య తరగతీ తిండి కోసం తిప్పలు తప్పని పరిస్థితి.
లాక్ డౌన్కు ముందు రక్త దానం చేయడానికి ఒక్కో బ్లడ్బ్యాంక్కు రోజుకు 50-60 మంది వచ్చేవారు. ఇప్పుడు ఎవరూ రావడంలేదు. రక్త దాతలతో మాట్లాడితే.. తమకు కూడా రావాలని వుందని, అనుమతి కావాలని కోరుతున్నారు.
యుద్ధం వచ్చినప్పుడు సైనికుడు చనిపోవచ్చు. అది సహజం. యుద్ధ లక్ష్యం శత్రుసైన్య వినాశం, విచ్చిన్నం. అలాంటి సమయంలో మన సైనికులకు ప్రభుత్వం సరైన ఆయుధాలు ఇవ్వలేదు అని మాట్లాడం.