English | Telugu
ఆకాశవాణి న్యూస్ రీడర్ పార్వతి ప్రసాద్ గారు ఈ తెల్లవారుఝామున కన్నుమూసారు. గత కొద్దికాలంగా అస్వస్తులుగా వుంటున్నారు. డి. వెంకట్రామయ్య గారు పోయినప్పుడు ఆవిడ కలిసారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, గుట్కాలు లాంటివి నమిలి ఉయ్యడం ఏపి ప్రభుత్వం నిషేదించింది.
లాక్ డౌన్ పై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కట్టడికి దేశాన్ని 3 జోన్లుగా విభజించాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది.
కరోనాను కట్టడి చేయడంలో తలమునకలై ఉండాల్సిన ప్రభుత్వం... కక్ష రాజకీయాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించడం పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ గారు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని...
కరోనా సమయాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధంగా లేనట్టుంది పాలక వై ఎస్ ఆర్ స్సి పీ, విపక్ష జనసేన ల వైఖరి చూస్తుంటే. విజయసాయిరెడ్డి, కొణిదెల నాగబాబు ల మధ్య నడిచిన ట్విటర్ యుద్ధం...
ఏకంగా ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘమైన కేబినెట్ సమావేశంలో తాము తీసుకున్న లాక్డౌన్ పొడిగింపు తీర్మానాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపుతున్నట్టు కేసీఆర్ చెప్పారు.
తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించడానికి తెలంగాణా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 30 తరువాత పరిస్థితిని బట్టి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఇంతకీ ఏప్రిల్ 28 తర్వాతనా, లేక డిసెంబర్ 25 నా.... ఇవీ ఇప్పుడు తాడేపల్లి సి. ఎం. క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న శషభిషలు... ఇదంతాకూడా రాజధాని మార్పు మీదనే అని వేరే చెప్పనవసరం లేదేమో...
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వేలాది మంది నిరాశ్రయులు, వలస కూలీలు తిండి లేక ఇబ్బంది పడ్డారు.
కరోనా వైరస్ భూతాన్ని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు తమ శక్తిమేరకు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ కూడా లాక్ డౌన్ విధించినా, కొంతమేర ఆంక్షలు సడలించింది.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించింది. ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు.
లాక్ డౌన్ ను ఎత్తివేసి కొన్ని జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని మోడీని జగన్ కోరడం అవగాహనారాహిత్యమని, కరోనా నియంత్రణకు జగన్ ఇప్పటికైనా సీరియస్ స్టెప్స్ తీసుకోవాలని...
మార్చి 24 నాటి తన ప్రసంగంలో ప్రధాన మంత్రి మోది మాట్లాడుతూ, జాన్ హైతో జహాన్ (బతికుంటే... ఆర్థికాన్ని చూసుకోవచ్చు) అన్నారు.
సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కన్నెర్ర చేశారు. నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ క్వారంటైన్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు...