English | Telugu
తెలంగాణలో 531కి చేరిన పాజిటివ్ కేసులు! ఇప్పట్టి వరకు 16 మంది మృతి!
Updated : Apr 13, 2020
తెలంగాణలో కొత్తగా మరో 28కి పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. దీంతో కరోనా బాధితులు 531కి పెరిగారు. చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఏడుగురు పూర్తిగా కోలుకుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఇప్పట్టి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ చేసిన వారి సంఖ్య 103కి చేరిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది. వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 412 మంది చికిత్స పొందుతున్నారు.