English | Telugu
రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు.
మొన్న గాంధీలో..నేడు ఉస్మానియాలో మళ్లీ డాక్టర్ల పై కరోనా భాదితులు దాడికి దిగారు. ఉస్మానియా లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని..
ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము డైరెక్ట్ గా కాలేజ్ లకి ట్రాన్స్ ఫర్ చేసేవారు..
తెలంగాణ నుంచి కూడా ధాన్యం రాష్ట్రంలో రాకుండా నిలిపేశాం. మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం.
ఏప్రిల్ 16 నుంచి రేషన్ పంపిణీ సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్లో చర్చించారు.
రద్దీని తగ్గించాలంటే ప్రతిరోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలి. జోన్లలోకూడా రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం వల్ల జనం గుమిగూడకుండా చూసుకోవచ్చు.
ఏపీలో టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ గడువు మే 3 వరకు పొడగించడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు...
జలుబు, దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు గలవారికి.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారికి సర్జికల్ మాస్కులు అవసరం.
తెగించినోడికి తెడ్డే లింగం అన్నచందంగా ఏపీ ప్రభుత్వం వ్యహారం ఉందని ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం తీసుకొనే ఏకపక్ష కక్ష్యపూరిత నిర్ణయాలను తప్పుబడుతూ కోర్టులు చివాట్లు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం...
ఉద్యానవన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వినూత్న కార్యక్రమం అమలు చేస్తోంది. జంటనగరాల్లో ప్రజల ఇంటి వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్కు కరోనా పాజిటివ్ అని తేలింది.
లాక్డౌన్ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
కరోనా వైరస్ మహమ్మారి భారత్లో కూడా శరవేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
మున్సిపల్ పారిశ్యుద్ద కార్మికుల గురించి సీఎం కేసీఆర్ చెప్పే మాటలు చేతల్లో లేవు. వారికి పరిశుభ్రత కోసం సబ్బులు లేవు. గ్లౌజ్లు శానిటైజేషన్ వంటివి లేదు.