English | Telugu
కరోనా వైరస్ మన దేశంలో దొంగ బాబాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాయత్తు కట్టుకుంటే కరోనా దరిచేరదంటూ ప్రచారం మొదలెట్టాడు యూపీలో దొంగ బాబా అహ్మద్ సిద్ధిఖ్. అంతా అమాయక ప్రజలు...
గౌరవ వైద్య ఆరోగ్య మంత్రి గారూ అధైర్య పడకండి.. ఏపీకి కరోనా రాదు..వచ్చినా మన దగ్గర మంచి మందులున్నాయని ముఖ్యమంత్రిగారే చెప్పారు..మీరెక్కడున్నా ధైర్యంగా ప్రజల్లోకి రండి ప్రజలకు కూడా...
ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటుంటే, నక్క మాత్రం తోక ఎండబెట్టుకుందని సామెత. నాగబాబు శూన్య మాసం లో మాంఛి ముహూర్తం చూసి మరీ స్టార్ట్ చేసిన పొలిటికల్ ట్వీట్లు అన్నీ, జెట్ స్పీడ్ లో బూమరాంగ్ అవుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం కీలక అంశాలపై ప్రభావం చూపిస్తోంది...ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అనేది సందేహాత్మకంగా మారింది.దీంతో పాటు వైజాగ్ రాజధాని అంశం కూడా చర్చనీయంశం అవుతోంది...
కరోనా బారినపడ్డ తన కుమార్తెను ఇంట్లో దాచిపెట్టి అధికారులను తప్పుదోవ పట్టించాడు. ఇటలీకి హనీమూన్ కు వెళ్లిన తన కుమార్తె వివరాలను దాచిపెట్టి వైద్య అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు.
ఏపీ లోని టిడిపి ప్రధాన కార్యాలయంలో కరోనా భద్రతా ఏర్పాట్లు చేసారు... గుంటూరు జిల్లా మంగళగిరి ప్రధాన కార్యాలయంలో కరోనా వైరస్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు...
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 కరోనా పాజిటివ్ కేసులు...
తమ రాజకీయాలకు పోలీసులను బలిపీఠమెక్కిస్తున్న విషాదకర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా జగన్ దారిలోనే నడుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విపక్షాలకు చెందిన అభ్యర్ధులపై...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్న టిడిపి సీఎం ఏదో రూపంలో రాజకీయ ఆయుధాలు అందిస్తున్నారు...మొన్నటి వరకు మూడు రాజధానుల అంశంలో నానా యాగి చేసిన టిడిపికి ఇప్పుడు కరోనా...
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయించడంలో ఎవరి హస్తం ఉంది అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.. అధికారంలో లేకపోయినా చంద్రబాబు ఇంత లాబీ చేయించే పరిస్థితిలో ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.
వెంకటేశ్వర రావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను క్యాట్ సమర్థించి వెంకటేశ్వర రావు పిటిషన్ ను ట్రిబ్యునల్ కొట్టి వేసింది. ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొత్తానికి స్పందించారు. మూడు పేజీలతో కూడిన లేఖ రాసిన రమేష్ కుమార్, తనకు చాలా విషయాలపై అవగాహనా ఉందనీ, తానూ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదనీ స్పష్టం చేశారు.
మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారు ఆలయానికి రావొద్దని కోరిన టీటీడీ, మంగళవారం నుంచీ టైం స్లాట్ దర్శనాల్ని ప్రారంభించింది. కంపార్ట్మెంట్లలో భక్తులను ఉంచే విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలికింది.
ప్రపంవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా భయాలు పండ్లరాజును సైతం విడిచిపెట్టలేదు. కరోనా వైరస్ ప్రభావం మామిడి ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. 40శాతం మామిడి పంటను ఎగుమతి కోసం...
కరోనా దెబ్బకు ఆన్లైన్లో నిఖా జరిగింది. పెళ్లి కొడుకు సౌదీలో వున్నాడు. పెళ్లి కుమార్తె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో వుంటుంది. అయితే అనుకున్న సమయం ప్రకారం పెళ్లి కొడుకు ఇండియా చేరుకోలేకపోయాడు...