English | Telugu
ఏపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు చాలా మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది..జగన్ సీఎం అయ్యాక క్యాబినెట్ లో...
దేశమంతా అప్రమత్తంగా వున్నారు. అన్ని రాష్ట్రాలు పాఠశాలలు మూసేస్తున్నాయి. జనాలు గూమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు...
విశాఖ శ్రీ శారదా పీఠం లో పీఠాధిపతులు స్వరూపా నందేంద్ర సరస్వతీ మహాస్వామి , పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో విషజ్వరపీడ హరయాగం , అమృత పాశుపత యాగం...
అయ్యన్నపాత్రుడిపై పోలీస్ అధికారుల సంఘం మండిపడుతోంది. రాజకీయాలు చేతకాక పోతే ఇంట్లో ఓ మూల పడి వుండాలే కాని పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని ఓ పోలీస్ అధికారిణి...
కరోనా వైరస్ దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలను నిలిపివేయడంతో కౌలాలంపూర్ తెలుగు వారు చిక్కుకున్నారు. వీరిలో విద్యార్థులు, టూరిస్టులు వున్నారు.
సమరమే..ఇక సమరమే అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కదన రంగం లోకి దూకారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఫైర్ అయితే...
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్...
గత కొన్ని రోజులుగా వైసీపీలో కి భారీ స్థాయిలో టిడిపి నాయకులు క్యూ కడుతున్నారు.. వాస్తవంగా అయితే ఇది టిడిపికి కొంత ఇబ్బంది కర పరిణమామే.. అయితే టిడిపి ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇరాన్లో చిక్కుకున్న దాదాపు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో ఆదివారానికి 13,938 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా...
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు.
ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి తరుఫున ఏఐసీసీ నుండి వచ్చిన సుప్రీం కోర్టు సీనీయర్ లాయర్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. డ్రోన్ కేసులో అరెస్ట్ అయి...
అమెరికా, బ్రిటిన్లు కరోనావైరస్ దెబ్బకు అతలాకుతలమవుతున్నాయి. లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ గణిత జీవశాస్త్ర ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ ఆధ్వర్యంలో ఓ బృందం కరోనా వైరస్ తీవ్రతపై ఇటలీ నుండి సేకరించిన...
ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం...
కరోనా వైరస్తో చనిపోయిన మృతదేహాలకూ వాటి నుంచి వెలువడే ప్రత్యేక ద్రవాల్లోనూ కరోనా ఉంటుంది. అలాంటప్పుడు కరోనా సోకి మృతిచెందిన వారి దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు...
కరోనా వైరస్ నేపథ్యంలో విషజ్వర పీడా హర యాగాన్ని విశాఖ శారదాపీఠం చేపడుతున్నట్లు ప్రకటించారు ఆ పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి. బుధవారం నుంచి పీఠం ప్రాంగణంలో...