English | Telugu
పొద్దు పొద్దునే హైదరాబాద్ లక్ డీ కా పూల్ టెలిఫోన్ భవన్ దగ్గర ప్రతి సోమవారం కనిపించేహడావుడి ఈ సారెందుకో కనిపించలేదు. ఐదు రోజుల పని దినాల పుణ్యమా అని, చాలా మంది ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సిబ్బంది...
ఏపీ మూడు రాజధానుల అంశం గురించి టీడీపీ ఎంపీ కనకమేడల రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందించారు. మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా టీడీపీ ఎంపీ రాసిన ఈ లేఖకు..
దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని కోర్టుకు...
రజాకార్ల అజెండా అమలు చేస్తున్న సి.ఎం. కేసీఆర్ దేశ ద్రోహి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం...
ఆంధ్రప్రదేశ్లో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. వెంటనే వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ...
కరోనా కి నిర్దిష్ట లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. జ్వరం దగ్గు గొంతు లో మంట జలుబు ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. కొందరిలో కడుపునొప్పి డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి...
స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పందించిన తీరు వివాదాస్పదం అయింది. ఎన్నికలు కేవలం వాయిదా...
కరోనాకు మందు లేకపోవడంతో ప్రభుత్వాలు నియంత్రణ చర్యలను చేపట్టాయి. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటి ఆఫ్ క్వీన్స్ల్యాండ్ సెంటర్ ఫర్ క్లినికల్ రీసెర్చ్కు చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు మందు...
కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతున్నా మన పాలకులకు పెద్దగా పట్టించుకోనవసరం లేని విషయంగానే కనిపిస్తోంది. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని ఒక ముఖ్యమంత్రి అంటే...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హై కోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం తో సంప్రదింపులు జరపకుండా...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుభవ, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు చేసే విమర్శ..నిన్నటివరకూ జనాలు ఆ విమర్శలను రాజకీయ విమర్శలు గానే చూసారు.
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ మృతిపై అనుమానాలు రావడంతో కాఫీడే బోర్డు దర్యాఫ్తు చేపట్టి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. కేఫ్ కాఫీ డేకు చెందిన బ్యాంకు ఖాతాల నుండి...
ఒక వ్యక్తి గురించి తెలిసి చైనా, అమెరికా వైద్య శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇక మిగతా దేశాల శాస్త్రవేత్తలైతే.. అసలు మేము శాస్త్రవేత్తలమేనా? అని వారిని వారు ప్రశ్నించుకుంటూ షాక్ లో ఉండిపోయారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ సర్కార్కు గట్టి షాక్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి సంచలన కామెంట్స్ చేశారు.
వ్యాధికి మందుకానీ విధికి మందా?..ఇది వినటానికి చాలా పాత సామెతే కానీ, తెలుగు దేశం పార్టీ కి మాత్రం రోజూ గుర్తుకొస్తోంది ఇప్పుడు. రోజులు బాగున్నప్పుడు తమ వైపు చేరిన నేతలందరూ...