English | Telugu
ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే, నోటి వల్ల చెడ్డానోయి కాటంరాజా అన్నాడుట వెనుకటికో పెద్దమనిషి. అలా తయారైంది రాష్ట్రం లో అధికార వై ఎస్ ఆర్ సి పి పరిస్థితి. రికార్డు వ్యవధిలో స్థానిక ఎన్నికలు నిర్వహించి...
ప్రపంచాన్ని భయంకర కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. ఈ వైరస్కు వ్యాక్సిన్ కూడా ఇంకా తయారు కాకపోవడంతో ప్రజల్లో భయం రెట్టింపు అయింది. దీంతో ప్రభుత్వాలు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి.
వైసీపీ పాలనలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. బాబు ఉంటేనే జాబు అని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పిన విషయాన్ని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ముస్లింల పవిత్ర ప్రదేశం మక్కా. అక్కడ సంవత్సరంలోని అన్ని రోజులు ముస్లింల తాకిడితో రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడది బోసిపోయింది. మచ్చుకు ఒక్కరు కూడా మక్కాను సందర్శించడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో వై.సి.పి. అధికార పార్టీ. సీఎం జగన్ సొంత జిల్లాలో బీజేపీ-జనసేన సత్తా చాటింది. ఏకంగా వైసీపీని తోసిరాజని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో...
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా (కోవిడ్ 19) వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డారు. ఏది పడితే అది తిని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ అన్ని జాగ్రత్తలతో టోక్యో ఒలింపిక్స్ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్ ప్రధాని షింజో అబే స్పష్టం చేశారు...
టిడిపి గుడ్ బాయ్ చెప్పడానికి తాజాగా పరిటాల ఫ్యామిలీ కూడా సిద్దమైంది. పరిటాల శ్రీరాం… ఇప్పటికే జిల్లా మంత్రిని ఒకరిని కలిసి పార్టీలోకి వచ్చే విషయమై చర్చలు జరిపారని అంటున్నారు.
మారిన నిబంధనల ప్రకారం ఈ నెలాఖరు తర్వాత నుంచి బీఎస్4 వాహనాల్ని వినియోగించకూడదు. కాలుష్యాన్ని మరింత తగ్గించి.. పర్యావరణానికి మేలు చేసేలా బీఎస్ 6 వాహనాల్ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్యే బాగుంది! అనవసరంగా విడిపోయాం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా ఉన్నప్పుడు...
భారతదేశంలో జర్నలిస్టులపై వేధింపుల్లో అవమానాలు, అత్యాచారాలు, హత్య బెదిరింపులు పెరిగిపోయాయి. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఈ ఏడాది అత్యంత అధ్వాన్నమైన దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది...
పదో తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న అవిభక్త కవలలు వీణావాణీలకు వేర్వేరు హాల్టిక్కెట్లు ఇచ్చినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, వెంగళ్రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వీణా వాణీలకు అదే...
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగానికి విరుద్దంగా ఉంటున్నాయంటూ హైకోర్టు నిత్యం హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోదంటారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, అధికా రుల వ్యవహార శైలి...
కంచి లో చేసే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వెళ్లినట్టు, బీ జె పీ తో కలిసి 2024 లో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం సృష్టించటం కోసం జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే అమిత్ షా ను ఆకాశానికెత్తేస్తూ...
భారత్ లో కరోనా వైరస్ తో ఇద్దరు మరణించారు. మరో 85 మంది వైరస్ భారీన పడటంతో కేంద్రం అప్రమత్తమైంది..ఒక వైపు కరోనా వ్యాధి గ్రస్తులకు అవసరమైన చికిత్స అందిస్తూనే, మరో వైపు ఈ వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను...