English | Telugu
అక్బర్ బీర్బల్ కథలు, మహామంత్రి తిమ్మరుసు రాజనీతి సూత్రాలను బాగా ఒంట బట్టించుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చెక్ పెట్టె విషయం...
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి పి.వి.రమేష్ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ఆస్టేలియా కరెన్సీ 6 రూపాయలు తగ్గింది. లండన్ పౌండ్ 8 రూపాయలు తగ్గింది. కెనడా 4 రూపాయలు తగ్గింది. అయితే డాలర్, దిర్హమ్, రియాల్ రేట్లు మాత్రం...
మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన...
మంత్రిగారు ఇప్పట్టికే రాష్ట్రంలో రెండు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 102 మంది అనుమానితుల రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అయినా మీకు ఇవేమీ పట్టనట్లుంది. కనీసం పక్క రాష్ట్రం తెలంగాణా
పెరుగుతున్న అనుమానితుల సంఖ్య తదుపరి చర్యలపై సమావేశం ఎస్ఈసీ రాసినిట్టు చెబుతున్న లేఖపైనా చర్చ ఆంధ్రప్రదేశ్ లో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం, అనుమానితుల సంఖ్య పెరగడంపై...
కరోనా సెగ ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. రోడ్ సైడ్ వ్యాపారాలు 80 శాతం వరకు పూర్తిగా పడిపోయాయి. ఆదాయం లేకపోవడంతో మూడు పూటల తినే పరిస్థితి లేదు. రోజు సంపాదించుకుని తినే వారి పరిస్థితి...
కరీంనగర్ సంఘటనతో తెలంగాణా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే రోజు 7 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం తెలంగాణా భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన బృందం ఈ మహమ్మారిని కరీంనగర్కు తీసుకొచ్చింది...
కరోనాపై పోరాటంలో చైనా విజయం సాధించింది. ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని చైన్నా అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని వెల్లడించింది. వూహాన్ లో కొత్త కేసులు లేవని...
సిగ్గుంటే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేయాలి. ఇది చాలా మంది మంత్రులు, వైసీపీ నేతల మాట. అసలు ప్రభుత్వం ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటుందో అర్ధం...
ఇది వినటానికి ఆశ్చర్యం గాఉన్నా, వాస్తవం. మానవ వ్యర్ధాలను పరీక్షిస్తే అందులో కరోనా వైరస్ లక్షణాలను కనుగొన్నట్టు చైనా శాస్త్రవేత్తల పరిశోధన లో తేలింది. స్టూల్ టెస్ట్ ను కరోనా వైరస్ నిర్ధారణ కోసం ఒక ప్రత్యామ్నాయ...
Ongole Coronavirus Case, coronavirus second positive case filed in prakasam district andhra pradesh, Coronavirus in Nellore, corona case ongole
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భూతం.. తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకేసారి 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మార్చి 18 రాత్రి విడుదల చేసిన ప్రకటనలో...
సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో టిడిపి నేతలు సెటైర్లు వేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేస్తున్నారు. తనకు అనుకూలంగా లేరని ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదించారు...
డిసెంబరు చివరి వారంలో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ విషయంలో భారత్ మొదట్నించి అప్రమత్తత తో ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి చివరి.. మార్చి మొదటి వారాల్లో కాస్తంత...