English | Telugu
పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు, పోలవరం ప్రాజెక్టు పనులకు రేట్లను తగ్గిస్తున్నట్టుగా సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైయస్.జగన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి.
అనుకున్నట్టే జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా వేయడంపై జస్టిస్ లలిత్ ధర్మాసనం వద్ద మెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం...
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద శుభవార్త చెప్పింది. త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు.
మన దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 110కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. వారిలో 17 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు...
కాంగ్రెస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే లావుంది. రాహుల్ గాంధీ బాధ్యతా రాహిత్యం, సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రమాదంలో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పలు దేశాల పరిశోధనా బృందాలు దీని నివారణకు వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. సంప్రదాయక టీకాల కన్నా శక్తివంతమైన వ్యాక్సిన్ ను...
దాడులు, బెదిరింపులతో అప్రజాస్వామికంగా జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియను రద్దు చేసి ఎన్నికల ప్రక్రియను తాజాగా చేపట్టాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నామినేషన్ల ప్రక్రియ భయానక...
రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. అవినీతి లేకుండానే టీఎస్ బీపాస్ ద్వారా పట్టణాల్లోని భవనాలకు అనుమతులివ్వనున్నారు.
ఎన్నికలకన్నా, మన డబ్బు కన్నా ,మన వ్యాపారాలకన్నా, మన పదవుల కన్నా, అన్నిటికన్నా, మనిషి ప్రాణాలు ముఖ్యం కదా. ఎన్నికలు ఆపలేదు, వాయిదా వేశారు అంతేగా అంటూ నాగబాబు హితవు చెపుతున్నారు.
సెరిబియాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న నిమ్మగడ్డ ప్రసాద్ “క్రిడ్ ప్రో” లో భాగంగా జగన్ సంస్ధలకు రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టారని, వైఎస్సార్ ఫౌండేషన్కు రూ.7 కోట్లు విరాళం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్తో హై అలర్ట్ ప్రకటించారు. తాజాగా గుంటూరులో రెండు కరోనా అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వైరస్ లక్షణాలు ఉండడంతో వీరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు విద్యార్థుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది...
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ నిర్ణయంతో ముఖ్యమంత్రి జగన్ షాక్ గురైయ్యారు. ఏప్రిల్ 6 నుంచి జూన్ 10 లోపు రాజధాని మార్చాలని కొన్న జగన్ ప్లాన్ తలకిందులైంది. ఎందుకంటే ఆరు వారాల వ్యవధి ఏప్రిల్ నెల ఆఖరికి...
రా ష్ట్రం లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్వవస్థ, న్యాయ వ్యవస్థ ల మధ్య అసలే మాత్రం కో-ఆర్డినేషన్ లేకపోవటం, పర్యవసానం గా ఎదురవుతున్న పరిణామాలతో ముఖ్యమంత్రి ఎకంగాఎన్నిక కమిషనర్
స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఇదే అంశంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను...