English | Telugu
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం టీడీపీలో జోష్ నింపింది.....కరోనా ఎఫెక్ట్ కావచ్చు వేరే కారణ కావచ్చు ఎన్నికలు కొన్ని వారాలు వాయిదా పడడంతో టీడీపీకి మంచి ఊరట దొరికింది... ఎన్నికలకు ప్రిపేర్ కావడానికి...
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ (ఎపి ఎస్ఇసి) కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్ఇసి రమేశ్ కుమార్కు భద్రత కల్పించామని ఆయన...
మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే ప్రపంచంలో 500 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెతను ఇక్కడ తిప్పి చదువుకోవాలి. సుబ్బి చావు తో ఎంకి తన పెళ్లి కి సంబారాలు సమకూరుస్తోందనేది ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నడుస్తున్న టాపిక్.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారా? రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నియామకానికి సంబంధించి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ చైనాపై తనకున్న అక్కసును ట్రంప్ వెళ్లగక్కారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై నటి లానా కాండోర్ ఘాటుగా స్పందించింది. దేశాల మధ్య చిచ్చుపెట్టే ఇటువంటి విద్వేషపూరిత...
చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనే విషయం మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు. నిర్భయ దోషులైన...
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి సుమారు పది నెలలు దాటిపోయాయి....ఇప్పటి వరకు ఎంఎల్ఏల్లో సగానికి సగం మందికి పైగా సీఎం అపాయింట్ మెంట్ లేకుండా ఉన్నారు..వీరిలో అసలు ఇప్పటి వరకు సీఎం ను కలవని వారు ఇంకా ఎక్కువ ఉన్నారు...
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా పైనే చర్చ జరుగుతోంది...ఏ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నా కరోనా నే...బస్సులు, రైళ్లు, సినిమాలు అన్నీ బంద్ అయిపోతున్నాయి...ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అయితే....
కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మార్చి 18 నుంచి ఆంక్షలు విధిస్తూ కేంద్రప్రభుత్వ జాతీయ భద్రతా మండలి ఉత్తర్వులను విడుదల చేసింది.
'కరోనా' కలకలం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన వారి జాబితాలో సెక్స్ వర్కర్లు కూడా చేరారు. కరోనా దెబ్బకు యూరప్ లో నైట్ క్లబ్బులు మూతపడ్డాయి. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో నైట్ క్లబ్బులు బంద్ అయ్యాయి.
ఎంత లావు రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ అయినా,దానితో పాటు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విజయసాయి రెడ్డి ద్వారా హఠాత్తుగా ఆత్మీయుడైపోయినా , పరిమళ్ నత్వానీ మాత్రం బాగా తత్త్వం...
నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖారారు. క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్ను పటియాల హౌస్ కోర్టు కొట్టివేసింది.
'కరోనా' ప్రభావం ప్రముఖ దేవాలయాలపైనా పడింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయంలో మూడు వారాల పాటు వ్రతాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.