ఆర్యవర్థన్ ఉచ్చులో రాగసుధ చిక్కినట్టేనా?
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. థ్రిల్లర్ జానర్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సీరియల్ ని రూపొందించారు. `బొమ్మరిల్లు` ఫేమ్ వెంకట్ శ్రీరామ్, వర్ష హెచ్.కె. ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్ జగన్, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, జ్యోతిరెడ్డి, అనూషా సంతోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత జన్మ ప్రతీకారం నేపథ్యంలో ఈ సీరియల్ ని నిర్మించారు.