మాన్సీ తల్లికి చుక్కలు చూపించిన అను
బుల్లితెరపై ప్రసారం అవుతున్న థ్రిల్లర్ ఎంటర్ టైనర్ `ప్రేమ ఎంత మధురం`. వెంకట్ శ్రీరామ్, వర్ష జంటగా నటిస్తున్నారు. జయలలిత, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, రామ్ జగన్, అనూషా సంతోష్, జ్యోతిరెడ్డి తదితరులు ఇతన ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మరాఠీ సీరియల్ `తుల ఫఠేరే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.