English | Telugu
సైంటిస్ట్ సురేష్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ హత్య కేసులో శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ తో ఉన్న సంబంధాల కారణంగానే శ్రీనివాస్ హత్య చేసినట్లుగా...
సైరా సినిమా చూసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకున్న ఆరుగురు ఎస్సైలను, ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ ఉన్నతాధికారులు. కేవలం సినిమా చూస్తేనే శిక్ష ఉంటుందా...
ఈఎస్ఐ స్కామ్ లో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతోంది. నిందితుల ఇళ్లతో పాటు అనుమానితుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన...
ఆర్టీసి కార్మికుల సమ్మె యోచనపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. వాళ్ళు ఆలోచన నుంచి బయటకు వచ్చేలా ముందుగానే చర్యలు చేపట్టింది. కార్మిక సంఘాల నాయకులతో చర్చలు...
కంటికి రెప్పలా ఉండాల్సిన వాడే కాలయముడయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రేగుంట ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ పల్లెలో ఒక్కసారిగా అలజడి రేగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. గ్రామాల్లో వారం రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు.
దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడంలో తెలంగాణ జాగృతి సంస్థ చేసిన కృషి అమోఘమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. పువ్వుల్ని పూజించే విశిష్ట సాంప్రదాయాన్ని...
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మొదటిసారి మీడియా ముందుకొచ్చి ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లోని వివిధ మెట్రో స్టేషన్ లో లోటుపాట్లపై అధికారులు స్పందించారు. అమీర్ పేటలో పెచ్చులు ఊడిపడి ఒక యువతి మరణంచిన సంఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మహాత్ముడు జన్మదినం రోజు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. గ్రామ సచివాలయాల వ్యవస్థను శ్రీకాకుళం జిల్లా కరపలో జగన్ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఆరోగ్యం శానిటేషన్ తో సహా పలు అంశాల పై సూచనలకు ఎనిమిది క్యాబినెట్ సబ్ కమిటీలను నియమించింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో క్రికెట్ బెట్టింగ్ పేరుతో ఒక విద్యార్థిపై...
అమెరికా యొక్క అగ్రశ్రేణి థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో తన ప్రధాన విదేశాంగ విధాన ప్రసంగం తర్వాత ఒక ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రి...
టెక్ మేజర్ కాగ్నిజెంట్ తన ప్రపంచ మహిళా ఉద్యోగుల బలం 1,00,000 మార్కును దాటిందని, అందులో 75,000 మంది భారతదేశంలో ఉన్నారని తెలిపింది. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా...
మంగళవారం బొంగైగావ్ పట్టణంలోని గాంధీ మైదానంలో 1,000 మందికి పైగ ఒక మొక్క, ఒక వస్త్ర సంచి కోసం ఒక కిలో ప్లాస్టిక్ను ఇచ్చారు. బొంగాగావ్ జిల్లా ప్రధాన కార్యాలయం బొంగాగావ్...