English | Telugu
భూమండలంలోనే కాదు అంతరిక్షంలో కలియుగ దైవం అయిన ఏడుకొండలవాడు పేరు మార్మోగనుంది. త్వరలో అంగారకుడు పై శ్రీవారి పేరు చేరనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఆయన..
కర్నూల్ జిల్లా వైసిపి నేతలు టెన్షన్ పడుతున్నారు. కారణమేమంటే ఏమి మాట్లాడాలో తెలియక ఆ జిల్లా నేతల పరిస్థితి తయారైంది. ఏం చేయాలో తెలీక ఆ నేతలు సతమతమవుతున్నారు.
హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య తలెత్తిన విభేదాలు, మనస్పర్ధలు...
హుజూర్ నగర్ లో ఎలాగైనాసరే గులాబీ జెండా పాతి... ఉత్తమ్ కు ఝలక్ ఇవ్వాలనుకుంటోన్న టీఆర్ఎస్... ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గెలుపు కోసం సర్వశక్తులనూ ఒడ్డుతోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్ అండ్ జగన్ హస్తినకు వెళ్తున్నారు. ఒకట్రెండు ఇష్యూస్ మినహా ఇద్దరి అజెండాలు దాదాపు ఒకేలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కరపలో పైలాన్ను ఆవిష్కరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.... గ్రామ సచివాలయ వ్యవస్థను లాంఛనంగా...
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. సోమేష్ కుమార్ కమిటీతో కార్మిక సంఘాల చర్చలు విఫలం కావడంతో.... సమ్మె యథాతథంగా ఉంటుందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.
రెండేళ్ల నిరీక్షణకు ఫలితం కనిపించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరసవల్లి సూర్య నారాయణ స్వామిని సూర్య కిరణాలు ముద్దాడాయి. ఈ అద్భుత ఘట్టం కోసం రెండేళ్లుగా భక్తులు ఎదురు చూస్తున్నారు...
ప్రస్తుతం ఉన్న సంబంధాలకు విలువ లేకుండా పోతుందని కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు నిజమే అనిపిస్తోంది.ప్రియుడితో తనను హతమార్చాలనుకున్న భార్య బండారాన్ని బయటపెట్టాడు...
హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. హుజూర్ నగర్ లో ఎలాగైనా గులాబీ జెండాను పాతేందుకు అధికార టి.ఆర్.ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా సీపీఐ తో జతకట్టింది. సిపిఐ మద్దతుతో గులాబీ జెండాను...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రెండుసార్లు కలిశారు. ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. సాగు నీటి ప్రాజెక్టులతో పాటు రెండు రాష్ట్రాల సమస్యల పై చర్చించారు. ఎన్నికల ముందు...
గ్రామ వాలంటీర్లు, సెక్రటేరియట్లు ఈ రెండూ కూడా అవినీతి, వివక్ష అన్నది ఎక్కడా కూడా చూపే పరిస్థితి కూడా లేకుండా ప్రతి పథకం తీసుకు వచ్చే కార్యక్రమన్ని ప్రారంభిస్తూన్నామని జగన్ వెల్లడించారు...
ఆర్టీసీ కార్మికుల సమ్మె యోచనపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టింది. వాళ్లు సమ్మె ఆలోచన నుంచి బయటకు వచ్చేలా ముందు గానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గత ప్రభుత్వం ఇసుక విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇసుక విధానం ప్రజలకు మద్దత్తు ఉండేలా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇసుక పంపిణీ విధానంలో...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఆయన దేశ రాజధానికి వెళ్లి, ఎల్లుండి మధ్యాహ్నం ప్రధాని మోదీ తో భేటీ అవుతారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ అవసరమైతే కేంద్ర మంత్రులతో...