English | Telugu
చారిత్రాత్మక మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) మొదటి బ్రిటీష్ యేతర అధ్యక్షుడిగా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్...
ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్ ఫలితంగా వస్తు, సేవల పన్ను సెప్టెంబరులో వరుసగా రెండవ నెలలో పడిపోయి 19 నెలల కనిష్ట స్థాయి 91,916 కోట్ల రూపాయలకు పడిపోయింది.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు 76, దాంట్లో 45 తిరస్కరణకు గురి కాగా బరిలో 31 మంది ఉన్నారు.
తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం సమ్మెకు సై అంటున్న ఆర్టీసీ కార్మికులను ఊరటించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాకిపల్లి గ్రామంలో టిడిపి సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు నిలిపి వేయడంతో గ్రామస్తులు వాలంటీర్లను నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు న్యూస్ ఛానెళ్ల అనధికార నిషేధంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ మండిపడింది. పదేపదే ఆదేశాలిచ్చినా ఆ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతకు కారణాలు చూపకపోవడం...
సైరా నరసింహారెడ్డి పబ్లిక్ టాక్. బొమ్మ బ్లాక్ బస్టర్... చరిత్ర సృష్టించింది
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ...జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించారని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా మరింత ప్రభావితం చేస్తారంటూ సీబీఐ వాదనలు వినిపించింది.
భారతదేశం నుండి జనరల్ మోటార్స్ మరియు ఫియట్ నిష్క్రమించిన తరువాత, ఫోర్డ్ మోటార్ కంపెనీ ఇప్పుడు దేశంలో తన స్వతంత్ర కార్యకలాపాలను ఆపేయాలని నిర్ణయించింది...
చంద్రబాబు హయాంతో మాటిమాటికీ మీడియా ముందుకొచ్చి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక...
బ్యాంక్ పనివేళల సమయాన్ని పెంచుతూ ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ ద్వారా ఎంతయినా లావాదేవీలు జరుపుకోవచ్చు. కమిషన్ కూడా తగ్గిస్తూ...
ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఉపాధి హామీ పథకం పనుల నిలిపివేత, పెండింగ్ బిల్లులపై టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధి హామీ పనులు, పెండింగ్ బిల్లుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా...
ఏపీలో కరెంట్ కోతలపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. "రివర్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ, పవర్లోకి వచ్చిన మీరు...
మొదట్నుంచీ మంత్రుల కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచుతోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ఏకంగా వాళ్ల పేషీలపైనే నిఘా పెట్టారట. మంత్రుల ప్రతీ కదలికా తనకు తెలిసేలా...
తన తప్పు లేకపోయినా మందలించారన్న మనస్తాపంతో ఓ పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శనకు దిగిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఈ ఘటన గత రాత్రి 11 గంటల సమయంలో దుర్గగుడి...