English | Telugu
ఉగ్రవాదులను అరికట్టేందుకు అత్యంత కీలకమైన సమయాల్లో ప్రజలను కాపాడేందుకు స్పెషల్ ఆయుధాలను మరియు స్క్వాడ్ టీమ్ ను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి సారిగా...
ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ అంతా ఒకటే చర్చ నడుస్తోంది. మీడియా డిబేట్ లలో గులాబీ నేతలు ఎందుకు కనిపించడం లేదు. ఏమైనా తీవ్ర కారణాలు ఉన్నాయా, లేక ఇతర సమస్యల వల్ల వారు మీడియాకు...
మార్కెట్ లో తేనెకు విపరీతమైన గిరాకీ ఉంది. దీనికి తగ్గట్టే కొరత కూడా ఉంది. ఆరోగ్యం బాగోలేకపోతే తేనెలో రంగరించి అనేక ఔషధాలను వినియోగించడం పురాతన కాలం నుండి వస్తోంది.
ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి అజయ్ తో పాటు ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈరోజు కోర్టులో సమ్మెపై విచారణ జరగబోతుండటంతో...
ఒక చోట ఎదిగి పక్క వాళ్ళను పొగిడితే ఎవ్వరికైనా కోపం రావడం సహజం .తెలుగుదేశం పార్టీలో ఎదిగి పక్క పార్టీలోకి వెళ్ళిన వారికి.. చంద్రబాబును విమర్శించే హక్కు లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ...
ఎన్టీఆర్ పెద్దల్లుడు మాజీ సీఎం చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో...
ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఏపీపీఎస్సీ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. రెండు వేల ఇరవై జనవరి నుంచి భర్తీ చేసే...
దేశంలో ఇప్పుడు రాజకీయ పక్షాల కళ్లన్నీ మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఉన్నాయి. రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలోనే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్రది..
జమ్మలమడుగు సోదరుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైసీపీ టికెట్ పై గెలిచి పచ్చ కండువా కప్పుకుని మంత్రి అయ్యారు. ఈయన ప్రస్తుతం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు..
అత్యవసరం అనగానే ముందుగా మనకు గుర్తోచ్చేది 108.నిర్వహణ లోపమో కానీ సిబ్బంది దుడుకుతనమో కానీ, ఫోన్ చేసినా స్పందించని వైనంతో, సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. కేసీఆర్, జగన్ ఇద్దరి పోకడలూ ఒకేలా ఉన్నాయన్న తెలుగుదేశం నేతలు.... మీడియా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులూ...
విశాఖ దగ్గర లోని పరదేశిపాలెంలోని రాళ్ల గుట్టల భూమిని చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా ఆంధ్రజ్యోతికి కేటాయించేసిందని జగన్ క్యాబినెట్ ఆరోపించింది.
ఏపీలో ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేసింది జగన్ ప్రభుత్వం. అప్పటి నుంచి ఛానల్ అధికారులు, ప్రజలు ట్రాయ్ కు ఎన్నో సార్లు పునరుద్దరించాలని ఫిర్యాదులు చేపట్టారు.
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ఫోన్ చేసిన గవర్నర్... సమ్మె ప్రభావం, ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలపై వివరాలు అడిగారు....
తెలంగాణలో ఆర్టీసీ అలజడి కొనసాగుతోంది. అటు కార్మిక సంఘాలు... ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో... ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. ఇక, ఆర్టీసీ సమ్మెపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ...