English | Telugu
మహారాష్ట్ర రాజకీయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సై అంటున్నా ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించుకుని...
అలంపూర్, గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేల పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది ఎక్కడిదాకా వెళ్ళిందంటే అలంపూర్ లో మంత్రి కార్యక్రమం ఉంటే గద్వాల్ ఎమ్మెల్యే ఎటాక్ చేస్తారని...
ప్రకాశం జిల్లాలో బిజెపి నేతలు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా టీడీపీ స్థానిక నేతలతో పాటు ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుంటే పార్టీకి పునాదులు పడతాయని...
మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కంట తడి పెట్టారు. జనగామ జిల్లా, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన ఇద్దరు కుమారుల...
అణగారిన వర్గాలకు ఆసరా కొరకు ఆనాటి ప్రభుత్వం వారికి భూములిచ్చింది. పదిహేనేళ్లుగా వారు అదే భూమిలో సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు సులభతరం చేస్తునే సర్కారు ఆసుపత్రులను మాత్రం పేదలకు దూరం చేస్తూ కొత్త భారం మోపనుంది. ఓపీ నుంచి ఆపరేషన్ తర్వాత పడకల వరకు చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.
కిలోమీటర్ల పొడవున క్యూలో వందల ట్రాక్టర్ లు.. రాత్రి పగలు అనే తేడా కూడా ఉండదు. శివ రాత్రి జాగరణ కాదు.. ఇసుక జాగరణ.. ట్రాక్టర్ ల డ్రైవర్లు, ఓనర్లు.. పగలు రాత్రి.. తిండీతిప్పలు..
టిడిపి ప్రభుత్వ హయాంలో విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయంటూ అప్పటి ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ అప్పటి జాయింట్ కలెక్టర్ సృజనతో...
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేం... రాజకీయ సమీకరణాలు... పరిస్థితులకు అనుగుణంగా పొలిటికల్ లీడర్స్ ప్రాధాన్యతలు మారిపోతుంటాయ్... అందుకే కొందరు నేతలు... ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అస్సలు చెప్పలేం...
తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకూ అన్నాడిఎంకె వర్సెస్ డీఎంకే గా ఉన్న రాజకీయం ఇప్పుడు సినిమా స్టార్స్ వర్సెస్ పొలిటికల్ లీడర్స్ గా మారిపోయింది. కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ సమావేశంలో వైయస్ఆర్సీపి పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
కాకతీయ యూనివర్సిటీలో 38 మంది అధ్యాపకుల తొలగింపు వివాదం ముదురుతుంది. తమను తొలగించడం అన్యాయమని బాధితులు నిరసన తెలుపుతుంటే.. మరో అధ్యాపక బృందం వారిని తప్పు పడుతోంది. పాలక వర్గం తీసుకున్న నిర్ణయం సమంజసమైనదేనని చెబుతున్నారు.
పంతం.. పట్టుదల..తో ఆర్టీసీ కార్మికుల సమ్మె 47 వ రోజుకు చేరింది. ఒక వైపు వరుస చర్చలు.. మరోవైపు ఆందోళనలు.. ఇంకో వైపు కోర్టు వాదనలు ఎన్ని జరుగుతున్న సమ్మెకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు.
ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా కఠినంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించినట్లు తెలిసింది. పేద పిల్లల అభ్యున్నతి కోసమే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామని ప్రభుత్వం చెబుతుంది.
టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపై రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గంల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి...