English | Telugu
ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక వైరస్ విజృంభించి లక్షల మందిని చంపేస్తుందా? ప్రస్తుతం కరోనా వైరస్ ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది...
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నెలరోజుల్లోగా పూర్తి చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలతో రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఎన్నికల తేదీలపై ప్రతిపాదనలు...
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రెండున్నర నెలలుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు...
మీకు PF అకౌంట్ వుందా? అయితే ప్రీమియం చెల్లించకుండానే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. ఎలా అంటే ఈపీఎఫ్వో సబ్స్క్రైబర్లకు మూడు రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్...
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు...
సమయం తక్కువగా ఉండటం కేంద్ర నిధులు కీలకం కావడంతో హైకోర్టు రద్దు చేసిన జీవో స్థానంలో కోర్టు సూచనల మేరకే 50శాతానికి పరిమితమవుతూ రాష్ట్ర ప్రభుత్వం రహస్య జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను కాన్ఫిడెన్షియల్...
మొదటి భార్య కుమారుడు రెండో భార్య మధ్య ఏర్పడిన అక్రమ సంబంధమే దామూ నాయక్ ను బలి తీసుకుంది...
కరోనా గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. అంటే... గుంపుగా జనం ఉన్నా... అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉండదు. కానీ... ఆ జనంలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... వాళ్లు దగ్గినా, తుమ్మినా... అప్పుడు వచ్చే నీటి బిందువుల్లో....
సెక్స్ అంటే అది పూర్తిగా పెళ్లితో నిమిత్తం అయిందని, ఒకరితో సెక్స్ లో పాల్గొంటే వారిని పెళ్లి చేసుకున్నట్టే....
తన స్టూండెంట్పైనే కన్నేసాడు ఆ టీచర్. మాయ మాటలతో లొబర్చుకున్నాడు. రూంకు పిలిపించుకొని ఎంజాయి చేశాడు. ఈ దారుణం కర్ణాటకలోని మైసూర్ జిల్లా నంజన్గుడ్ తాలుకా రాంపురా గ్రామంలో జరిగింది....
జాతీయ జనాభా పట్టికలో(ఎన్పీఆర్) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.
రఘువీరారెడ్డి చిరంజీవిని కలవడానికి కుటంబసమేతంగా హైదరాబాద్ వెళ్లారు. ఎందుకంటారా ఆయన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంలో 52 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రములోని అణగారిన ముస్లిం వర్గాలకు బిసి(ఇ) క్యాటగిరి పేరుతో రిజర్వేషన్లు ఇచ్చారు.
ప్రతిష్టాత్మక సంస్థ "షహీద్ మేళా బేవర్ -ఉత్తర ప్రదేశ్" అధ్యక్షుడిగా ప్రఖ్యాత గ్గాయకులు డా.గజల్ శ్రీనివాస్ ను మేళా కమిటి ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్టు సంస్థ సంచాలకులు శ్రీ రాజ్ త్రిపాఠి తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కి తెలియకుండా.. కొందరు అధికారులు కాసులకి కక్కుర్తి పడి.. సీక్రెట్ జీవోలు ఇస్తున్నారా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. పీఎం, సీఎం లు విదేశీ పర్యటనలకు వెళ్లడం సహజం...