English | Telugu
చాలా సినిమాల్లో కామన్ గా కనిపించే హాస్పిటల్ సన్నివేశాల్లో డైలాగ్స్ ఎలా ఉంటాయి? హీరో తలకు బలమైన గాయం తగిలి హాస్పిటల్ ఐ సి యూ లో ఉంటాడు. బయట ఎర్ర లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇంతలో హీరో గారి మదర్ డబ్బాడు కుంకుమ...
స్థానిక సంస్థల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చవిచూడాల్సి వస్తోంది.
ఉగాది రోజున ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్ -19(కరోనా వైరస్) కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది.
పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
అరుంధతీ కనబడదు, అధ్వాన్నం కపబడదు, అరవై వరహాల అప్పుమాత్రం కనపడుతోంది అన్నట్టుంది సెక్రెటేరియట్ ఉద్యోగుల పరిస్థితి. విశాఖకు ఎప్పుడు షిఫ్ట్ అవుతామో అనే దాని మీద వస్తున్న క్లారిటీ, ప్రభుత్వం తమ విషయం లో...
శాసన మండలి రద్దు నిర్ణయం, రాజ్యసభ ఎన్నికలు..ఈ రెండు సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా...
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు చాలా రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాళ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు...
స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి నేతలు పోటీ చేయకుండా బెదిరించడం, కార్యకర్తలు పై వరుస దాడులు.. నామినేషన్లు లాక్కోవడం వంటి ఘటనల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీ జీ పి నేత సునీల్ దియోధర్.
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్నిపెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.
తెలుగుదేశం లో అసమ్మతి స్వరం తీవ్రత పెరిగింది. సోషల్ మీడియా లో సొంత పార్టీ వారే, నాయకత్వపు లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఒక వైపు నాయుడు వైఫల్యాలను ఎండా గడుతూనే, మరోవైపు వై.ఎస్.ఆర్.సి.పి దుర్మార్గ పాలన...
నాగబాబు కు దురద గుంటాకు పూసుకోవటమంటే మహా సరదా మల్లే ఉంది. పొద్దున్న పొద్దునే తన ట్విట్టర్ లో కరోనా వైరస్ మీద జోకుదామనుకుంటే, అది కాస్తా బూమరాంగ్ అయింది. " కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే...
పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేయడంతోపాటు...
తాడిపత్రి శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఎన్టీఆర్ 9 నెలల్లో రాష్ట్ర రాజకీయాలనే మార్చి వేశారు. అన్న చిరంజీవి 8 నెలల్లో 18 సీట్లైనా ఖాతాలో వేసుకున్నారు. నాకు తిక్క వుంది కానీ దానికి ఒక లెక్కవుందంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆరేళ్ళైనా ఒక్కటంటే...