English | Telugu
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై ఓల్డ్ సిటీలోని మొగల్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది...
భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్...
కరోనా వైరస్తో మృతి చెందిన వ్యక్తి ఐదు రోజులు పాటు హైదరాబాద్ పాతబస్తీలో ఉన్నారట. కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లో...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి మరో కేసులో తీర్పు వెలువడింది. ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు న్యాయస్థానం...
స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి వెళ్ళడం అధినేత చంద్రబాబుకు నచ్చడం లేదు. రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ఢిల్లీలో ఐపీఎల్ 13వ సీజన్ కు సంబంధించిన మ్యాచ్లను నిర్వహించకూడదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్లతో పాటు మిగతా క్రీడా పోటీలపైన కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది...
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదికను అందజెయ్యాలని గవర్నర్ను కేంద్ర హోంశాఖ కోరింది. డీజీపీని హైకోర్టుకు పిలిచి ప్రశ్నించడం, స్థానిక ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో వాస్తవ పరిస్థితులపై...
కోవిడ్ కన్నా ప్రమాదకరమైన మత వైరస్(కమ్యూనల్ వైరస్)ను బీజేపీ వ్యాప్తి చేస్తోందని, దీని వల్ల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమంటూ రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ వ్యాఖ్యానించడం సభలో హీట్ పుట్టించింది...
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 972కి చేరింది. 1 లక్షా, 34 వేల 558 మంది కరోనా బాధితులు ఉన్నారు...
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్, పార్టీకి రాజీనామా చేశారు. నేడు తన అనుచరులతో సమావేశమైన ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో...
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటి వరకూ కవితను రాజ్యసభకు పంపించనున్నారని, జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారని పలు కథనాలు వచ్చాయి...
ఇచ్చుకున్నోడు ఈగ....పుచ్చుకున్నోడు పులి అని సామెత. ఇక్కడ ఇచ్చుకున్నది జగన్ మోహన్ రెడ్డి అయితే, పుచ్చుకున్న ఆ ఇద్దరూ కూడా నిజంగా పులులేనండోయ్.. కాకపోతే నిజం పులులు కాదు...
బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బడ్జెట్లో లేవు...
కనీసం పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కరవు అయిపోయారట. ఈ నేపథ్యంల్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం పీసీసీ చీఫ్ డాక్టర్ ఎస్ శైలజనాథ్కు పెద్ద పరీక్షగా మారింది...