English | Telugu
నేపాల్ లో పశుపతి నాధుడిని దర్శించుకుని, అటు నుంచి భారత దేశానికి చేరుకోవాలనే విదేశీయులకు ప్రస్తుతానికి నో ఎంట్రీ. దేశంలో రోజురోజుకు కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎవరో బయలుకు వెళ్లొస్తే, ఊరిపెద్ద చేతులు శుభ్రం చేసుకున్న చందాన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలకు పోలీస్ పెద్దాయన చివరకు వివరణ ఇచ్చుకుంటూ కూర్చోవలసి వస్తోంది.
పండగ తొలినాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నం కరువు, పండగ మన్నాడు మజ్జిగ కరువు... అయితే, ఇపుడు ఆ కరువు మాట పక్కన బెట్టి చికెన్ కోసం ఆ హోటల్ మీదకు ఉరికెత్తుకొచ్చారు ఊరి జనం...
మీ దగ్గర క్యాష్ ఎంతుంది? ఎంతున్నా. వారు చెప్పినంత ఉండాలి. అదికూడా ముందుగానే చూపించాలి. అప్పుడుగాని ఆ అభ్యర్ధి ఎన్నికల రేసులో ఉండరు. ఇదేంటని అనుమానం వ్యక్తం చేయకండి...
అవునంటోంది భారతీయ సనాతన ధర్మం. మన పూర్వీకులు అప్పట్లో చెప్పిన *మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటే. సాంప్రదాయ పద్ధతిలో చెబితే చాదస్తం అన్నారు. ఇంగ్లీష్లో చెబితే మన వాళ్లకు బాగానే అర్థం అయింది...
151 సీట్లు గెలిచి 10 నెలలు కాకముందే వైకాపా ఎస్సి నాయకుల్లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడుతుంది.స్థానిక ఎన్నికల నేసథ్యంలో పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి....
గాలి వానలా మొదలైన రోజా రెడ్డి ,పెద్ది రెడ్డి ప్రచ్చన్న యుద్ధం తుఫాను గా మారుతుంది.జిల్లా లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.జగనన్న గెలిస్తే చెల్లమ్మకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారంతా...
40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను, మూడు సార్లు ముఖ్యమంత్రిగా, అనేక దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసాను.. అని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడికి ప్రస్తుతం ప్రజలిచ్చిన ప్రతిపక్ష నాయకుడు...
విద్యుత్ పంపిణీ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదంటున్నారు సి.ఎం. కేసీఆర్. ఇదే సమయంలో పేదలకు భారం లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచుతారట. 24 గంటలు కోతలు కరెంటు ఇస్తున్నప్పుడు ఛార్జీల పెంపు తప్పదు....
కరోనా! నో షేక్ హాండ్! సంస్కారంతో కూడిన నమస్కారం నేర్పింది! కరోనా సంగతి తెలీదు గానీ చేతులు శుభ్రంగా..
విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారు.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు....
భారతదేశ జనగణన 2021కు సంబంధించి జనగణన అధికారులకు ఇళ్ల జాబితా, ఇళ్ల గణన జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) నవీకరణపై శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి...
మూలిగే నక్క పై తాటి కాయ పడ్డట్టు తయారైంది కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరిస్థితి.ఒక పక్క ఎన్ఆర్సి,ఎన్పిఆర్,సిఏఏ ల పై జగన్ వైఖరితో మైనార్టీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి లో ఉన్న హఫీజ్ ఖాన్ ని...
'బాబు టైలర్స్.. జగన్ టైలర్స్' అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆసక్తికర కార్టూన్లు పోస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై జగన్ తీరును ఎద్దేవా చేశారు. కార్టూన్లలో టైలర్లుగా చంద్రబాబు, జగన్ కనపడుతున్నారు.
ఏపీలో బీజేపీ నేతలపైనా, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులు అదుపులోకి రాకపోతే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా చెప్పారని వెల్లడించారు...