తిలోత్తమను దిష్టిబొమ్మను చేసన నయని!
అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించిన సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతూ ట్విస్ట్లు, ఆసక్తికర మలుపులతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పవిత్రా లోకేష్, నిహారిక హర్షు, భావనా రెడ్డి, విష్ణు ప్రియ, ద్వారకేష్ నాయుడు, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, శ్రీసత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8:30 ప్రసారం అవుతోంది.