భూషణ్ ఫైనల్ గా ఎవరికి చిక్కాడు?
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. జరగబోయేది ముందే పసిగట్టే వరమున్న ఓ యువతి చుట్టూ అల్లుకున్న కథ ఇది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా సీరియల్ ని రూపొందించారు. అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్రా లోకేష్, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు, విష్ణు ప్రియ, భావనా రెడ్డి, శ్రీసత్య, నిహారిక హర్షు తదితరులు నటించారు. సురేష్ చంద్ర, ప్రియాంకా చౌదరి, చల్లా చందు తదితరులు నటించారు.