English | Telugu
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని కరోనా ఎనలిస్ట్ డేవిడ్ నబారో మాత్రం కరోనా వైరస్కి ఇప్పుడే కాదు, మరెప్పటికీ వ్యాక్సిన్ రాకపోవచ్చు అని విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, కేంద్రం మాత్రం ప్రజల ముక్కు పిండి వసూలు చేసుకుంటోంది. కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్డౌన్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్న కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. రాజధాని తరలింపుతో పాటు జూన్ లోనే ఎన్నికలు నిర్వహించాలని...
ఇప్పటి వరకూ మనం చూస్తున్న కరోనా వైరస్... బంతిలా ఉండి... దానిపై అక్కడక్కడా కొవ్వుతో తయారైన ముళ్లు ఉన్నాయి. కొత్తగా కనిపిస్తున్న కరోనా వైరస్కి ఆ ముళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.
కరోనావైరస్ వ్యాప్తికి ముందే దేశ ఆర్థిక పరిస్థితి భారీగా దెబ్బతిన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. పులిమీద పుట్రలాగా కరోనా రావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2300 మద్యం దుకాణాలు ఉండగా.. ఇందులో 15 షాపులు కంటైన్మెంట్ జోన్లలో ఉన్నాయి. ఆ 15 షాపులు తప్ప మిగతా అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి.
కరోనా సమస్య రేపో మాపో సమసిపోయేది కాదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించాల్సిందేనని సి.ఎం. కేసీఆర్ అన్నారు. మన చేతిలో వున్న ఏకైక ఆయుధం లాక్డౌన్.
కంటైన్మెంట్ జోన్లో వున్న ఆ 15 షాపులు మినహా మిగతా అన్ని చోట్ల షాపులు తెరవడానికి తెలంగాణా ప్రభుత్వం అనుమతించింది. 16 శాతం ధర పెంచుకోవడానికి క్యాబినెట్ నిర్ణయించింది.
ఈ రోజు వరకు తెలంగాణాలో 1096 మంది కరోనా బారిన పడ్డారు. 628 పూర్తి చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్లకు వెళ్ళారు. ఈ రోజు కూడా 43 మంది డిశ్చార్జ్ అయి వెళ్ళారు.
వంద బర్రెలను తిన్న రాబందు ఒక్క గాలివానకు బలైపోయింది అన్నట్టు.. నలభై రోజులు లాక్డౌన్ ఒక్క నిర్ణయానికి బలైపోయింది. ఆ నిర్ణయమే మద్యం అమ్మకం.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు.
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు మద్యం అమ్మకాలు చేపట్టింది. ఏ మద్యం దుకాణం ముందు చూసినా బారులు తీరిన మందుబాబులే కనిపిస్తున్నారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 20 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆపై బయటికి వచ్చారు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశాడు.
ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెంచడం మంచిదా? అని చంద్రబాబు అంటున్నారు. మద్యం ఏమైనా నిత్యావసర వస్తువా? చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ మద్యం తాగొద్దంటూ ఉద్యమం చేయండి.
ఏపీలో మద్యం దుకాణాలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారని...