English | Telugu
ఈ రోజు వరకు తెలంగాణాలో 1096 మంది కరోనా బారిన పడ్డారు. 628 పూర్తి చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్లకు వెళ్ళారు. ఈ రోజు కూడా 43 మంది డిశ్చార్జ్ అయి వెళ్ళారు.
వంద బర్రెలను తిన్న రాబందు ఒక్క గాలివానకు బలైపోయింది అన్నట్టు.. నలభై రోజులు లాక్డౌన్ ఒక్క నిర్ణయానికి బలైపోయింది. ఆ నిర్ణయమే మద్యం అమ్మకం.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు.
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు మద్యం అమ్మకాలు చేపట్టింది. ఏ మద్యం దుకాణం ముందు చూసినా బారులు తీరిన మందుబాబులే కనిపిస్తున్నారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 20 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆపై బయటికి వచ్చారు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశాడు.
ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెంచడం మంచిదా? అని చంద్రబాబు అంటున్నారు. మద్యం ఏమైనా నిత్యావసర వస్తువా? చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ మద్యం తాగొద్దంటూ ఉద్యమం చేయండి.
ఏపీలో మద్యం దుకాణాలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారని...
గతంలో పది ఇళ్లకు ఒక బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు.
హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. పంచాయితీ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టిపారేసింది.
దశల వారీ మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో...
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే పురుడు పోసుకుందని అమెరికా మరోసారి ఆరోపించింది. ఐతే ఈ సారి మాత్రం ఈ ఆరోపణలకు పక్కా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది.
మందుబాబులు వెల్ కం.. స్వాగతం.. సుస్వాగతం... అంటూ ఓ వ్యక్తి చేసిన హల్చల్ వీడియో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులకు అనూహ్యరీతిలో స్వాగతం లభించింది.
కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతబడిన మద్యం దుకాణాలు లాక్డౌన్ కారణంగా ఇప్పటివరకు తెరుచుకోలేదు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 వేల రూపాయల లోపు అద్దె ఉన్న వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.