English | Telugu
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీగా కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ కెమికల్ గ్యాస్ 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఎల్జీ పాలిమర్స్, ఆర్.ఆర్ వెంకటాపురం పరిసరాల్లోని ప్రజలు..
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నయ్కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో మరో కీలక సంస్కరణ తీసుకువచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు...
లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరి దగ్గర అదనపు కరెంట్ బిల్లులు వసూలు చేసే అవకాశం లేదని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా త్వరలోనే రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవే సంకేతాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదాను పొడిగిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీని తిరిగి ప్రకటించేంతవరకూ వాయిదా కొనసాగుతుందని...
కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది.
గత ఆర్నెల్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు ఇక మూడినట్టేనని ఇజ్రాయేల్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ పరిశోధకులు కరోనా వైరస్ ను అంతమొందించే యాంటీ బాడీని...
జగన్ ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మద్యం దుకాణాలు తెరచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని...
మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
అమెరికాలో మరో ముగ్గురు భారతీయులకు కీలక పదవులు లభించాయి. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ వారిని నామినేట్ చేశారు. ఇందులో అత్యంత కీలకమైన న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు జడ్జి పదవి కూడా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఏరియాల్లో తప్ప రెడ్ జోన్లలోనూ బుధవారం నుండి లిక్కర్ షాపులు తెరచుకున్నాయి. పలు ప్రాంతాల్లో మందుబాబులు ఉదయం నుండే షాపుల ముందు బారులు తీరారు.
హైదరాబాదులోని కొత్తపేటలో ఉండే పండ్ల మార్కెట్ను కోహెడకు తరలించిన సంగతి తెలిసిందే. కోహెడలో తాత్కాలికంగా షెడ్లను నిర్మించి పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేశారు.
కచరా పాలనలో ముక్కుకి, నోటికే కాదు, కంటికీ, చెవులకి కూడా మాస్కులు. దేశంలో అతి తక్కువ కరోనా పరీక్షలు తెలంగాణాలో జరిగాయి. మరణాలు దాచిపెట్టుడు కూడా తెలంగాణాలోనే జరిగింది.
ప్రస్తుతం టీడీపీలో యమా యాక్టివ్ గా ఉన్న దివ్యవాణి బండ్ల గణేశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చినబాబుపై బండ్ల ట్వీట్లను అస్త్రంగా చేసుకొని ఓ రేంజ్లో ఉతికి ఆరేశారు.