English | Telugu
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా కరోనాతో మృతి చెందిన తన భర్త దహన సంస్కారాలు అధికారులు చేశారంటూ ఓ మహిళ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసరావు సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 8,092 శాంపిల్స్ను పరీక్షించగా 45 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని...
ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
ఆపరేషన్ ఆకర్ష్ను వైసీపీ మళ్లీ ప్రారంభించిందా? టీడీపీ ముఖ్య నేతలపై గురి పెట్టిందా? ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ఈ కరోనా కష్టకాలంలోనూ...
తన భర్త కనిపంచడం లేదంటూ మాధవి అనే మహిళ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసముండే తాము కరోనా బారిన పడ్డామని..
భారత్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ ఐదువేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
విశాఖ గ్యాస్లీక్ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారంటూ.. గుంటూరుకి చెందిన పూంతోట రంగనాయకమ్మ(66)కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చి, కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
టిక్టాక్.. తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన యాప్. పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి వరకు వయస్సుతో సంబంధం లేకుండా కోట్లల్లో టిక్టాక్ కి బానిసలు అయిపోతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేల లాక్డౌన్ ఉల్లంఘనపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్డౌన్ను పాటించాలని ప్రభుత్వాలు చెబుతుంటే.. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారే పాటించకపోవడం ఏంటని హైకోర్టు ఫైర్ అయింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు.
డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్ట్ చేసిన విషయంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ఏపీకి షాక్ తగిలింది. పోతిరెడ్డిపాడు పథకంపై ఎన్జీటీ స్టే విధించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.