English | Telugu
సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా రోజుకు 200 నాన్ ఏసీ, సెకెండ్ క్లాస్ స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.
విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు చేపట్టారన్న ఏపీ ప్రభుత్వం ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది.
భారత్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఐదువేలకి పైగా కేసులు నమోదవుతున్నాయి.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ముంబైలోని బోనీకపూర్ ఇంట్లో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడు చరణ్ సాహూ కి కరోనా సోకింది.
ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం జగన్ ఆరా తీశారు...
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో దాదాపు 10 గంటల పాటు సాగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్లోని నవకడల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో...
జాతిపిత మహాత్మా గాంధీని 1948 జనవరి 30 న నాధురాం గాడ్సే హత్య చేసిన సంగతి తెలిసిందే. సత్యం, అహింసని ఆయుధాలుగా మలుచుకొని స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ వంటి వ్యక్తిని చంపడం...
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై సుప్రీం కోర్టు కు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి చుక్కెదురైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తప్పుపట్టారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
లాక్డౌన్తో వాయిదా పడ్డ తెలంగాణ పదో తరగతి పరీక్షలను నిర్వహించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.
విశాఖ గ్యాస్లీక్ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్స్ పెట్టారంటూ గుంటూరులో ఓ వృద్ధురాలిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
నర్సీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ సస్పెన్షన్కు గురైన డాక్టర్ సుధాకర్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించారని పేర్కొంటూ...
ఏపీలో కరోనా కేసుల తాజా బులెటిన్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,739 శాంపిల్స్ని పరీక్షించగా 57 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
రాజకీయ పార్టీలకు కోట్లల్లో విరాళాలు వస్తుంటాయి. ఎంత విరాళాలు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అని ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పిస్తుంటాయి.