English | Telugu
రాష్ట్రంలోని ఎత్తైన 66 అడుగుల హనుమంతు విగ్రహం పత్రి పర్వతంపై తయారు చేయబడింది. బంగారు-వెండి, రాగి, జింక్, సీసం, కేడియం వంటి అష్ట లోహాలతో తయారు చేసిన ఈ విగ్రహం కోసం సుమారు 11 కోట్ల రూపాయలు...
కరోనా మహమ్మారి గుట్టు రట్టు చేసేందుకు 62 దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపించింది? అనే అంశాలపై స్వతంత్ర విచారణ జరపాలని...
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజా రాంచందర్ (రాజబాబు) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన...
ఏపీలోని అన్ని దుకాణాల్లో సామాజిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితి రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ప్రత్యేకంగా నిలిచిన ఉద్యమకారుడు సిద్దిపేట ముద్దు బిడ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్.
కూలి కోసం... కూటి కోసం... పట్టణానికి వలసపోయిన కార్మికులకు వచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళడం వారికి తలకు మించిన భారంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం మాస్క్లు కూడా ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున దుమారం రేపిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విశాఖలో రోడెక్కారు.
అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ అంత్యక్రియల సందర్బంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఆరుగురిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
వలస కూలీలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీఎస్ ఆర్టీసీ ఒకేసారి 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించిందన్న వార్త సంచలనమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల జీతం రాక, లాక్డౌన్ వేళ అవస్థలు పడుతున్న కార్మికులను...
కరోనా పై పోరులో భారత్ కి అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు మోడీ సర్కార్ గత నెల 50 మిలియన్ హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్స్...
కరోనా కాలంలోనూ మద్యం అక్రమ రవాణాకు బ్రేకులు పడట్లేదు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షలు విలువైన మద్యాన్ని ఏపీ పోలీసులు సీజ్ చేశారు.
మన దేశంలో కరోనా 500 కేసులు ఉన్నపుడు లాక్డౌన్ నిర్ణయం తీసుకుని కఠినంగా అమలు చేశారు. 5000 కేసులకు చేరినప్పుడు అందరు చప్పట్లు కొట్టారు. 10000 కేసులకు చేరినప్పుడు అందరు దీపాలు వెలిగించారు. 40000 కేసులకు...
దేశం మొత్తం వలస కార్మికులకు అండగా నిలవాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ..